కేశూభాయ్ పటేల్ మీద ఉన్న వ్యతిరేకతను తనకు అనుకూలంగా మార్చుకొని గుజరాత్ ముఖ్యమంత్రి పదవిని దొడ్డిదారిన కైవసం చేసుకున్నారు ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ. అనేక కల్పనలు సృష్టించి అభివృద్ధి, ఆర్థిక వ్యవస
కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అబద్ధాలే ఆలంబనగా, రాష్ట్రంపై విషం చిమ్మడమే లక్ష్యంగా తమ పర్యటన ప్రారంభించారు. ములుగులో బుధవారం జరిగిన బహిరంగ సభలో ఈ ఇద్దరు అన్నాచెల్లెళ్లు అలవో�
నవంబర్ 30న జరిగే ఎన్నికల్లో మరోసారి అగ్గి రగిలించి కేసీఆర్ను హ్యాట్రిక్ సీఎంను చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారకరామారావు ప్రజలను కోరారు. బుధవారం కరీంనగర్లోని జరిగిన ప్రజాఆశ�
అసెంబ్లీ ఎన్నికలకు నవంబర్ 3న నోటిఫికేషన్ రానున్నది. ఈ నెల 9 నుంచే ఎన్నికల కోడ్ అమలవుతుండగా, రాష్ట్రవ్యాప్తంగా భారీగా నగదు, మద్యం, డ్రగ్స్, బంగారం, వెండి, వజ్రాల ఆభరణాలు, ఓటర్లను ప్రభావితం చేసే ఇతర విలువై�
ప్రతి ఒక్కరూ ఓటరు జాబితాలో తమ పేరును హెల్ప్లైన్ యాప్ ద్వారా పరిశీలించుకొని తప్పక ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ కోరారు. ఓటు హక్కును పౌరులందరూ తమ నైతిక బాధ్యతగా వినియోగి�
కామారెడ్డి నియోజకవర్గం బీఆర్ఎస్ ముఖ్య నాయకులతో హైదరాబాద్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు బుధవారం ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న నియోజకవర్గ�
ప్రజల్లో మార్పు వచ్చినప్పుడే అభివృద్ధి చేసే వారికి పట్టం కడతారని ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డి స్పష్టం చేశారు. జిల్లా కేంద్రంలోని క్యాంప్ కార్యాలయంలో కేటీదొడ్డి మండలం రంగాపురం, రంగాపురం తండా, ఇర్కిచేడ�
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీఆర్ఎస్లోకి వలసలు పెరుగుతున్నాయి. వారం రోజులుగా రోజుకు వంద మంది చొప్పున వివిధ పార్టీల నాయకులు అభివృద్ధికి ఆకర్షితులై ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి సమక్షంలో బీఆర్ఎ
సామాన్యులకు అండగా నిలిచిన ప్రభుత్వం బీఆర్ఎస్ ప్ర భుత్వమేనని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. పట్టణంలోని పోచమ్మ వీధిలో 3వ వార్డులో మంగళవారం రాత్రి వార్డు నిద్ర చేసిన అనంత రం
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని 14 స్థానాలకు 14 స్థానాలు గెలిచి సీఎం కేసీఆర్కు కానుకగా ఇస్తామని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి అన్నారు. జడ్చర్లలోని న�
ఒకప్పుడు పాలమూరు నుంచి చూస్తే కండ్లల్లో నీళ్లు వస్తుండే.. ఎక్కడ చూసినా గంజి కేంద్రాలు, వలసలు ఊళ్లకు ఊళ్లు ఖాళీ అయ్యే పరిస్థితి.. తెలంగాణ వచ్చినంక ఈ తొమ్మిదేండ్లలో పాలమూరు కరువును పూర్తిగా పోగొట్టామని సీఎ�