గుండెల నిండా.. గులాబీ జెండానే.. పల్లెల నుంచి వచ్చే దారులన్నీ సభ వైపే సాగాయి.. ఉమ్మడి జిల్లాలో ఎన్నికల శంఖారావాన్ని సీఎం కేసీఆర్ పూరించగా.. గులాబీదళం గర్జించింది. సమరానికి సై అన్నది.. ప్రజా ఆశీర్వాద సభ జనజాతర
కరీంనగర్కు మరోసారి కాబోయే ఎమ్మెల్యే గంగుల కమలాకరేనని, ఆయనపై పోటీ చేసేందుకు ఇతర పార్టీల నాయకులు భయపడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ �
గుండెల నిండా.. గులాబీ జెండానే.. పల్లెల నుంచి వచ్చే దారులన్నీ సభ వైపే సాగాయి.. ఉమ్మడి జిల్లాలో ఎన్నికల ఖారావాన్ని సీఎం కేసీఆర్ పూరించగా.. గులాబీదళం గర్జించింది. సమరానికి సై అన్నది.. ప్రజా ఆశీర్వాద సభ జనజాతరైం
అభివృద్ధి, సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ ధ్యేయమని ఎక్సైజ్, క్రీడా శాఖల మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. జిల్లా కేంద్రానికి చెందిన మాల మహానాడు రాష్ట్ర అధికార ప్రతినిధి బ్యాగరి వెంకటస్వామితో పాటు జిల్లా అ�
సీఎం కేసీఆర్ మన తో ఉన్నంత కాలం కాంగ్రెస్, బీజేపీలకు భయపడే ప్రసక్తే లేదని, కార్యకర్తలంతా ధైర్యంగా ఉండాలని కల్వకుర్తి ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి జైపాల్యాదవ్ అన్నా రు. బుధవారం మండల కేంద్రంలోని ఏవీఆ
తెలంగాణ ప్రగతి ప్రదాత సీఎం కేసీఆర్ రాకతో జడ్చర్ల పులకించింది. జడ్చర్ల పట్టణంలో ఎటుచూసినా బీఆర్ఎస్ ప్రభంజనం కనిపించింది. బుధవారం నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభ విజయవంతమైంది. పల్లె, పట్నం అన్న తేడా లేకు
గత తొమ్మిదేళ్ల కాలంలో బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి, అమలు చేసిన సంక్షేమ పథకాలు కళ్లేదుటే ఉన్నాయని, తమ విజయానికి ఈ అంశాలు బాటలు వేస్తాయని డిప్యూటీ స్పీకర్, బీఆర్ఎస్ పార్టీ సికింద్రాబాద్ నియోజకవర�
సీఎం కేసీఆర్పై రూపొందిన కొత్త పాటలు జనం హృదయాలను కదిలిస్తున్నాయి. ‘గులాబీల జెండలే రామక్క’ పేరుతో ఇటీవలే వచ్చిన కొమ్ము లక్ష్మమ్మ పాట ఇప్పటికే ప్రజల నోళ్లలో నానుతున్నది. ఈ పాటను ఎన్నికల సభల్లో కళాకారులు
మల్కాజిగిరి నియోజకవర్గంలో గులాబీ జెండాను ఎగురవేస్తామని బీఆర్ఎస్ అభ్యర్థి మర్రి రాజశేఖర్రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా బీఫామ్ను ఆయన అందుకున్నారు.
ప్రజలకు మేలుచేసే ప్రభుత్వాన్ని గెలిపించుకోవాలని మెదక్ పార్లమెంట్ సభ్యుడు, బీఆర్ఎస్ దుబ్బాక అభ్యర్థి కొత్త ప్రభాకర్రెడ్డి పేర్కొన్నారు. బుధవారం నార్సింగి మండలం వల్లూర్ గ్రామస్తులతో ఆత్మీయ సమ్మ�
ఉప్పల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. పార్టీ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డిని గెలిపించాలని, కారు గుర్తుకు ఓటేయాలని నాయకులు, కార్యకర్తలు ఇంటింటికి తిరుగుతూ కోరుతున్నారు. ఇం�
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈనెల 30న సీఎం కేసీఆర్ సంగారెడ్డి జిల్లా నారాయణ్ఖేడ్లో ప్రజా ఆశీర్వాద సభ నిర్వహించనున్నారు. ఇటీవల ప్రకటించిన బీఆర్ఎస్ మ్యానిఫెస్టోకు ప్రజలు సంపూర్ణ మద్దతు తెలియజేయడంతోపాట�
అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ పార్టీ దూసుకుపోతున్నది. ప్రజాఆశీర్వాదం కోరుతూ నిర్వహించిన కేసీఆర్ సభ గ్రాండ్ సక్సెస్ కావడంతో కార్యకర్తల్లో నయాజోష్ నింపింది. రెట్టింపు ఉత్సాహంతో కార్యకర్తల�