రాహుల్ గాంధీ ఎవరో రాసిచ్చిన స్క్రిప్టును చదివి మాట్లాడే కంటే.. అభివృద్ధిని చూసి వాస్తవాలు మాట్లాడాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు హితవు పలికారు. గురువారం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో నిర్వహించిన పల
సాగునీటి రంగంలో తెలంగాణ సాధించిన స్వర్ణయుగాన్ని వంద జన్మలెత్తినా సాధించలేరని కాంగ్రెస్ నేత రాహుల్గాంధీకి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు చురక అంటించారు.
కాంగ్రెస్ పార్టీ జాతీయ నేతలు ములుగు, భూపాలపల్లి నియోజకవర్గాల్లో చేపట్టిన బస్సు యాత్ర పెద్ద ఫ్లాప్ షో అని, ఆ సందర్భంగా రాహుల్ చెప్పిన మాటలన్నీ పచ్చి అబద్ధాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్
Harish Rao-Rahul Gandhi | ఎన్నికల్లో గెలుపొందడం కోసం బూటకపు హామీలు ఇస్తున్నారని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీపై తెలంగాణ ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్ రావు మండి పడ్డారు.
TS Elections Code | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎలాంటి పత్రాలు లేకుండా తరలిస్తున్న రూ.243కోట్లకుపైగా విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు.
B Vinod Kumar | అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ ప్రభుత్వాన్ని మరోసారి ప్రజలు ఆశీర్వదించాలని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్కుమార్ కోరారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గం కోనరావుపేట మండలంలోని
Jitta Balakrishna Reddy | తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ నాయకులు జిట్టా బాలకృష్ణా రెడ్డి శుక్రవారం బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు.
KTR | ప్రపంచంలోనే అతిపెద్ద సాగునీటి ప్రాజెక్టు కాళేశ్వరంపై పదేపదే ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. సాగునీటి, తాగునీ�
Puvvada Vasantha Lakshmi | ప్రతి మగాడి విజయం వెనుక మహిళ శక్తి ఉంటుందని అంటుంటారు. ఆ మాదిరిగానే రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ విజయం వెనుక.. ఆయన సతీమణి వసంత లక్ష్మి కృషి ఎంతో ఉంది. గత అసెంబ్లీ ఎన్నికలతో
KTR | బీఆర్ఎస్ పార్టీ ఎవరికి బీ టీమ్ కాదని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ తేల్చిచెప్పారు. బీఆర్ఎస్ బీజేపీకి బీ టీమ్ అని మాట్లాడిన రాహుల్ గాంధీపై కేటీఆర్ నిప్పులు చెరిగారు. తెలంగాణ భవన్ల
Revanth Reddy | టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ టికెట్లను కోట్ల రూపాయలకు అమ్ముకున్నారని గద్వాల్ కాంగ్రెస్ నేత కురువ విజయ్ కుమార్ ఈడీకి ఫిర్యాదు చేశారు. టికెట్లు అమ్ముకున్న డబ్బులతో మనీ ల్యాండరిం
Jitta Balakrishna Reddy | హైదరాబాద్లో మంత్రులు హరీశ్రావు, కేటీఆర్తో యువజన సంఘాల నేత, తెలంగాణ ఉద్యమకారుడు, కాంగ్రెస్ నేత జిట్టా బాలకృష్ణ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ప్రస్తుత రాజకీయ పరిణామాలపై చర్చ�
మోసం కాంగ్రెస్ నైజం అని, ఆ పార్టీకి ఓటేస్తే మనకూ కర్ణాటక గతే పడుతుందని ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) అన్నారు. కాంగ్రెస్ వస్తే కరెంటు కటకటలు తప్పవని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా హస్తం పార్టీపై విమర్శలు గుప్పిం�