ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించడానికి మీడియా సహకారం అందించాలని మెదక్ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజర్షి షా కోరారు. బుధవారం ఎస్పీ రోహిణి ప్రియదర్శిని, అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లుతో కలిసి సమీకృ
రాష్ట్ర కాంగ్రెస్కు భారీ షాక్ తగిలింది. జోగులాంబ గద్వాల డీసీసీ అధ్యక్షుడు పటేల్ ప్రభాకర్రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు. తన అనుచరగణంతో హైదరాబాద్లోని తెలంగాణభవన్లో బుధవారం గద్వాల ఎమ్మెల్యే బండ�
కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థి స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డికి పలు కుల సంఘాలు మద్దతు ప్రకటించాయి. బుధవారం నిజామాబాద్ జిల్లా చందూర్ మండల కేంద్రంలోని కమ్మ సంఘానికి చెం�
కరీంనగర్లో బుధవారం జరిగిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ సక్సెస్ అయ్యింది. కరీంనగర్ నియోజకవర్గంలోని అర్బన్తోపాటు రెండు మండలాల నుంచి జనం భారీగా తరలి వచ్చారు. అంచనాలకు మించి జనం రావడంతో కరీంనగర్, సిరి�
సీఎం కేసీఆర్కు గజ్వేల్ నియోజకవర్గంలో లక్షకు పైగా ఓట్ల మెజార్టీ ఇస్తామని వివిధ సంఘాల ప్రతినిధులు తెలిపారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో బుధవారం పాస్టర్లు, ఆర్ఎంపీ, పీఎంపీ వైద్యులు, కెమిస్ట్ అం�
తనకు ఎమ్మెల్యేగా ఒక్కసారి అవకాశం ఇవ్వాలని, మీ కష్ట సుఖాల్లో పాలుపంచుకుంటానని హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి, మండలి విప్ పాడి కౌశిక్రెడ్డి హామీ ఇచ్చారు. బీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యమని, �
వచ్చే ఎన్నికల్లో తనను మరోసారి దీవించి గెలిపిస్తే నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి, ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. మండలంలోని ఆర్నకొండ, రాగంపేట, పెద్దకుర�
తాను పదిహేనేండ్లుగా ఎమ్మెల్యేగా రాజకీయాల్లో ఉన్నానని, సీఎం కేసీఆర్ ఆశీర్వాదంతో కరీంనగర్ ను ఎంతో అభివృద్ధి చేశానని కరీంనగర్ ఎమ్మెల్యే అభ్యర్థి, మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశా రు. మీ బిడ్డగా మీతోన�
ప్రజా సంక్షేమానికి దేశంలోని ఏ రాష్ట్రంలోలేని పథకాలను తెలంగాణ ప్రభు త్వం ప్రవేశపెట్టిందని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. బుధవారం హవేళీఘనపూర్ కాంగ్రె స్, బీజేపీల నాయకులు ఎమ్మెల్యే సమ�
జిల్లా కేంద్రంలోని రాంనగర్ మైదానంలో బుధవారం నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభకు హాజరైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్కు పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు,
కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ పదేపదే అబద్ధాలను చెప్తూ వాటినే నిజాలుగా నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారని, ఆయనది కేవలం గోబెల్స్ ప్రచారమేనని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు ధ్వజమెత్తారు.
తెలంగాణలో ఎన్నికలు రావడంతో పొలిటికల్ టూరిస్టులు వస్తున్నారని, వారు రాష్ర్టానికి రావొచ్చు కానీ, ఇక్కడి సుహృద్భావ వాతావరణాన్ని చెడగొట్టవద్దని కాంగ్రెస్, బీజేపీ నాయకులకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హిత�
అసెంబ్లీ ఎన్నికల విధులపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ బీ గోపి అధికారులకు సూచించారు. స్థానిక కలెక్టరేట్ ఆడిటోరియంలో బుధవారం సెక్టోరల్ అధికారులకు శిక్షణ కార్యక్రమం న