రాహుల్ గాంధీ ఎక్కడి నుంచి వచ్చారని, ఆయనది వారసత్వ రాజకీయం కాదా? అని రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ప్రశ్నించారు. తాత జవహర్లాల్ నెహ్రూ, నానమ్మ ఇందిరాగాంధీ, తండ్రి రాజీవ్గాంధీ, తల్లి సోని
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ తెలంగాణ అభివృద్ధిని విస్మరించి అబద్ధాల గ్యారెంటీలతో ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు. సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ �
తెలంగాణతో కాంగ్రెస్కు ఉన్నది ఎన్నికల బంధమేనని.. బీఆర్ఎస్ది పేగు బంధమని నిజామాబాద్ అర్బన్ ఎన్నికల ఇన్చార్జి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. నగరంలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మెదక్ నియోజకవర్గ ఇన్చార్జి ఏకే గంగాధరరావు శుక్రవారం ఆ పార్టీకి రాజీనామా చేసి సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
తెలంగాణలో ఓటమి తప్పదని తేలిపోవడంతో కాంగ్రెస్ పార్టీ అడ్డదారులకు తెరలేపింది. ఫేక్ సర్వేలతో ప్రజలను మోసగించేందుకు స్కెచ్ వేసింది. ఇందుకోసం ఊరూపేరూ లేని సంస్థల పేరుతో ప్రముఖ వెబ్సైట్లను, సోషల్మీడియ�
తన వారికి టికెట్లు ఇప్పించుకొనేందుకు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ సర్వేలను ప్రభావితం చేశారని, పలుమార్లు ఎన్నికల్లో ఓడిన వారిని గొప్పవారిగా చూపిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశరావు ఆరోపించా రు. రేవ�
రాష్ట్రంలో ఎన్నికల దృష్ట్యా అధికారులు విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో భారీగా నగదు, మద్యం, బంగారం పట్టుబడుతున్నాయి. శుక్రవారం రాత్రి నాటికి మొత్తం రూ.286.74 కోట్ల విలువైన సొమ్మును స్వాధీనం చేస
కాంగ్రెస్ హయాంతో పోల్చితే బీఆర్ఎస్ హయాంలో ఇసుకపై ఆదాయం 149% పెరిగిందని ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ మన్నె క్రిశాంక్ పేర్కొన్నారు. ములుగు పర్యటనలో కాంగ్రెస్ నేత రాహుల్ ఇసుక విధానంపై చేసిన ఆరోపణలను �
ఎన్నికల వేళ రాహుల్గాంధీ తెలంగాణ పర్యట న పర్యాటక యా త్రలాగా ఉన్నదని బీఆర్ఎస్వీ ఉపాధ్యక్షుడు తుంగబాలు చమతరించారు. పదేపదే తెలంగాణ ఇచ్చాము అని చెప్పుకొనే కాంగ్రెస్కు పది సీట్లు కూ డా రావని గుర్తు పెట్టు�
తాము డబ్బులిచ్చినా అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ టికెట్ ఇవ్వడం లేదని రాజస్థాన్లో కొందరు బీజేపీ నాయకులు మీడియాకెక్కుతున్నారు. తాజాగా ఫతేహ్పూర్ టికెట్ ఆశించిన ఆనంద్ హడ్డా మాట్లాడుతూ ఏడెనిమిది నెలల �
Telangana | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల అధికారులు, పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. తనిఖీల్లో భాగంగా పెద్దమొత్తంలో నగదు, బంగారం, మద్యం, విలువైన కానుక�
CM KCR | జీవితంలో ఒక్కటే ఒక్కసారి ఓడిపోయాను.. వాస్తవానికి గెలిచి ఓడిపోయాను అని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. తూఫ్రాన్ పరిధిలోని తూంకుంటలోని కన్వెన్షన్ హాల్లో గజ్వేల్ నియోజకవర్గం బీఆర్ఎస్ నే
Jitta Balakrishna Reddy | తెలంగాణ ఉద్యమకారుడు జిట్టా బాలకృష్ణారెడ్డి, టీఎన్జీవోల సంఘం అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్ బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి �