సీఎం కేసీఆర్ నాకు దైవసమానులు. కం దనూలును సస్యశ్యామలం చేసి నన్ను ఆశీర్వదించడానికి ఇక్కడికి రావడం చాలా సంతో షం. కందనూలు ఒకప్పుడు కరువు జిల్లా. 2014లో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ఎంజీకేఎల్ఐ నీళ్లు తీసుకొ�
కాంగ్రెస్కు ఓటు వేయాలని చెప్పడం ద్వారా మాదిగలను మరో పదేండ్లు వెనక్కి నెట్టడమే అవుతుందని టీఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్మాదిగ అన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సీఎంగా కేసీఆర్ బాధ్యతలు తీసుకున్నాకే రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందని కూకట్పల్లి బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు.
కంటోన్మెంట్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించిన గులాబీ పార్టీ వైపే జనమంతా ఉన్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి లాస్యనందిత తెలిపారు. ఎన్ని పార్టీలున్నా ప్రజలంతా గులాబీజెండాకు జై కొడుతున్నార�
ప్రచారానికి వెళ్లిన బీఆర్ఎస్ నేతలపై బీజేపీ కార్యకర్తలు దాడి చేయడంతో డిచ్పల్లి పోలీసులు కేసు నమో దు చేశారు. ఆదివారం నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం డిచ్పల్లి మండలం అమృతాపూర్లో ఎమ్మెల్యే బాజిరెడ్డ�
ఎన్నికల కమిషన్ మార్గనిర్దేశనంలో రాష్ట్ర పోలీసులు 24/7 విధులు నిర్వహిస్తున్నారు. అక్టోబర్ 9వ తేదీ నుంచి ఆదివారం వరకు పోలీసుల స్వాధీనం చేసుకున్న సొత్తు విలువ 400 కోట్లకు చేరింది.
భారత తొలి ప్రధాని పండిత్ జవహర్లాల్ నెహ్రూకు పిల్లలు అంటే ఇంతో ఇష్టమని, అందుకే నవంబర్ 14న ఆయన జయంతి సందర్భంగా బాలల దినోత్సవం నిర్వహిస్తామని పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్గుప్�
దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని, బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని షాద్నగర్ బీఆర్ఎస్�
MLC Kavitha | పెద్దపల్లి: రైతులపై కేసులు పెట్టిన ఘనత కాంగ్రెస్ పార్టీదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. రైతుల కోసం అహర్నిశలు ఆలోచించేది సీఎం కేసీఆర్ అని, కాంగ్రెస్ వాళ్లు చెప్పే అబద్దాలు నమ్మవద
CM KCR | మహబూబ్నగర్ జిల్లాకు కాంగ్రెస్ రాజ్యంల పెండింగ్ ప్రాజెక్టుల జిల్లా అని పేరు పెట్టినారని సీఎం కేసీఆర్ అన్నారు. కాంగ్రెస్ 50 ఏండ్ల పాలనలో అనేక బాధలు పడ్డమని, సాగు నీళ్లు, తాగు నీళ్లు లేవని, కరెంటు లేద�
CM KCR | ఓటేసేటప్పుడు ఒకటికి రెండుసార్లు బాగా ఆలోచించి ఓటేయాలని సీఎం కేసీఆర్ సూచించారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం నాగర్కర్నూలులో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. ఓటేసే�
CM KCR | కాంగ్రెస్ 50 ఏండ్ల పాలనలో తెలంగాణ ప్రాంతానికి చేసిందేమీ లేదని సీఎం కేసీఆర్ విమర్శించారు. ఈ ప్రాంతాన్ని పట్టించుకోకుండా వదిలేయడమే గాకుండా వెనుకబడిన ప్రాంతమని, గరీబు ప్రాంతమని పేర్లు పెట్టారని మండిప�
CM KCR | కాంగ్రెస్ పార్టీపై సీఎం కేసీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం కొల్లాపూర్లో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో ప్రసంగించిన సీఎం.. కాంగ్రెస్ హయాంలో తెలంగాణ ప్రాం�
CM KCR | ప్రజాస్వామ్యంలో కావాల్సింది ఫ్యాక్షనిస్టులు, దాదాగిరి, గుండాగిరి కాదని, ఒకరినొకరు చంపుకునే సంస్కృతి కాదని సీఎం కేసీఆర్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా అలంపూర్లో జరిగిన ప్రజా ఆశీర్వాద స