తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ నాయకులు ప్రధానంగా ‘ఇందిరమ్మ రాజ్యం’ తీసుకువస్తామని చెప్తున్నారు. వారి ఉపన్యాసాలు విన్నప్పుడల్లా ఆనాటి ఇందిరమ్మ రాజ్యం గుర్తుకువస్తున్నది. న
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ జోరు మీదున్నది. జెట్ స్పీడ్తో కారు దూసుకెళ్తుండగా.. ప్రతిపక్షాలు బేజారవుతున్నాయి. అన్ని పార్టీల కంటే ముందే అభ్యర్థులను ప్రకటించి, స్పష్టమైన మ్యానిఫెస్టోతో గులా
రైతు తనకున్న భూమినే నమ్ముకొని బతుకుతాడు. ఆ భూమి భద్రంగా ఉన్నప్పుడే ఆ కుటుంబానికి భరోసా.. ఆ భూమిలో పంట బాగా పండినప్పుడే ఆ ఇంట్లో పండగ. ఎవుసం సాగాలంటే ఎలపట-దాపట ఎద్దులు ఎంత ముఖ్యమో.. రైతు బతుకు సాఫీగా సాగాలంటే
CM KCR | ‘మనిషెప్పుడు కూడా పుట్టింతర్వాత నేర్చుకుంటడు తప్ప పుట్టక ముందు అన్ని నేర్సుకొని ఎవ్వలం బూమి మీదికి రాం. టైం మన కోసం ఆగది. ఆ ఉన్న టైంను ఎవలెంత గొప్పగ వాడుకుంటరు. దాన్నెంత బాగ ఆస్వాదించినం. మనం బెట్టుకున
ఎన్నికల్లో ఏంచేసైనా గెలవాలి. అధికారాన్ని చేపట్టాలి. అందుకోసం ఎలాంటి హామీలనైనా గుప్పించాలి. వాటి అమలుకు నిధులు సరిపోతాయా? లేదా? అనేది అవసరమే లేదు. ఒక్కసారి గద్దెనెక్కాక తీరిగ్గా హామీల అమలును అటకెక్కించాల
‘ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఏ ఒక్క బీఆర్ఎస్ అభ్యర్థిని అసెంబ్లీ గేట్ కూడా తాకనివ్వను’ అని బహిరంగంగా సవాల్ చేసిన కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ‘ధన రాజకీయం’ బయటపడిందా? ఉమ్మడి ఖమ్మం జిల్లావ్య
దేశంలోని పేదలకు సంక్షేమ ఫలాలు అందాలి.. వ్యవసాయం, పారిశ్రామికం అభివృద్ధి చెందాలి.. భారత్ను ప్రపంచ ఆహార మార్కెట్గా మార్చాలి.. ఇదే తన డెవలప్మెంట్ మాడల్ అంటున్నారు బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్. తెలంగ�
“తొమ్మిదన్నరేండ్లలో కులం కొట్లాట లేదు.. మతం పంచాయితీ లేదు.. ఒక్క రోజూ కర్ఫ్యూ లేదు.. మతసామరస్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో మహానగరం ప్రశాంతంగా ఉంది. మన నగరాన్ని.. మన నాయకుడిని కాపాడుకుందాం..” అని బీఆర�
మినీ ఇండియాగా పేర్కొనే పటాన్చెరుకు దేశంలోని వివిధ రాష్ర్టాల నుంచి బతుకుదెరువుకోసం వేలాది మంది కార్మికులు వలస వస్తున్నారు. ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి తొమ్మిదిన్నరేండ్లలో రూ.9 వేల కోట్లతో అభివృద్ధ�
హైదరాబాద్ అభివృద్ధికి ఫిదా అవుతున్న యువత బీఆర్ఎస్కు మద్దతుగా నిలుస్తున్నారు. తాజా గా ఫ్యాషన్ డిజైనర్గా పనిచేస్తున్న ఓ యువతి బీఆర్ఎస్కు మద్దతు పలుకడంతోపాటు ఎన్నికల ఖర్చు కోసం రూ.లక్ష విరాళం అంది
కోమటిరెడ్డి బ్రదర్స్ బ్రోకర్లుగా వ్యవహరిస్తూ జోకర్ల మాదిరిగా మాట్లాడుతున్నారని తెలంగాణ ఉద్యమకారుడు, బీఆర్ఎస్ నాయకుడు చెరుకు సుధాకర్ విమర్శించారు. వీరు నిలకడ లేకుండా పిచ్చిపట్టినట్టు మాట్లాడుతూ �