కరీంనగర్ ఎంపీగా గెలిచినప్పటి నుంచి నియోజకవర్గ అభివృద్ధిని పట్టించుకోకుండా.. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న బండి సంజయ్కి ఇక్కడి ప్రజల ఓట్లు అడిగే అర్హత లేదని కరీంనగర్ బీఆర్�
దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు నాటిన మొక్కను తానని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. ఆ మహనీయుడు 1994లో నాటిన ఈ మొక్క.. నేడు మహా వృక్షమైందని తెలిపారు. తన రాజకీయ జీవితం ఎన్టీఆర్ పెట్టిన భిక్షేనని ఆ�
ఆదివాసీల ఆదిదైవం నాగోబా. సమైక్య పాలనలో అడవి బిడ్డల హక్కులను మాత్రమే కాదు, వారి దేవుడినీ పట్టించుకున్న పాపాన పోలేదు. లక్షలాది మంది నమ్ముకున్న దేవుడిని నిర్లక్ష్యం చేశారు.
చేర్యాలలో శనివారం నిర్వహించిన బీఆర్ఎస్ ‘ప్రజా ఆశీర్వాద సభ’ విజయవంతమైంది. కనీవినీ ఎరుగని రీతిలో సభకు జనం పోటెత్తారు. భారీగా వచ్చిన జనాన్ని ఉద్దేశించి సీఎం కేసీఆర్ 42 నిమిషాల పాటు మాట్లాడి ఈ ప్రాంత ప్రజ�
అర్హులైన వారందరూ ఈ నెల 30న ఓటు హక్కు వినియోగించుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారక రామారావు విజ్ఞప్తి చేశారు. శనివారం (ట్విట్టర్) ఎక్స్లో ఓటు హక్కు వినియోగంపై స్పందిస్తూ.. పట్టణాల�
అధికారంలో ఉన్నప్పుడు ఎస్సీ వర్గీకరణ అంశాన్ని పక్కనబెట్టిన కాంగ్రెస్, మరోమారు మాదిగలను మోసం చేయడానికే ఆర్డినెన్స్ తెస్తామంటున్నదని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ ఆరోపించారు. ఎస్సీ వ�
‘బీఆర్ఎస్తోనే అభివృద్ధి, సంక్షేమం సాధ్యం.. గత తొమ్మిదిన్నర ఏండ్లలో జరిగిన అభివృద్ధిని చూసి మరోసారి ఆశీర్వదించండి.. కాంగ్రెస్ను నమ్మితే గోసపడుతాం.. అని మానకొండూర్ బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే డాక్ట
కారుకు ఓటేస్తేనే మరింత అభివృద్ధి సాధ్యం..గులాబీ జెండాయే నిరుపేదలకు అండ’ అని పెద్దపల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి ఉద్ఘాటించారు. ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు పన్నినా తన గెలుపు ఖాయమని ఎమ్మె �
“కాంగ్రెస్, బీజేపీ నాయకులు మోసగాళ్లు.. 50 ఏండ్ల పాటు పాలించిన కాంగ్రెస్ తెలంగాణను చీకటిమయం చేసింది. పోరాడి సాధించుకుని అభివృద్ధి చేసిన రాష్ర్టాన్ని దొంగల చేతిలో పెట్టొద్దు. కేసీఆర్ లేని తెలంగాణను ఆగం చ
‘ముందు ఎమ్మెల్యేగా గెలవాలి.. ఆ తర్వాతే ముఖ్యమంత్రి అయితరు’.. పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డిని ఉద్దేశించి మాజీ ఎమ్మెల్యే గుర్నాథరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇవి. రెండు రోజుల క్రితం కొడంగల్ నియోజకవర్గం బొంరాస్పే�
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరణి తీసేస్తామని, దాని స్థానంలో భూ మాత తెచ్చి పట్టాదారు, కౌలుదారు కాలం పొందు పరుస్తామని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క అంటున్నారు. అంటే ఇప్పుడున్న ధరణితో కాంగ్రెస్ నేత
హైదరాబాద్ అభివృద్ధిలో ఐటీ కారిడార్ అత్యంత కీలకమైంది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ముందు ఐటీ కారిడార్లోని ప్రాంతాల పరిస్థితి ఏమవుతుందోనన్న ఆందోళన ఉండేది. అలాంటిది రాష్ట్రం ఏర్పాటైన తర్వాత వచ�