ఈ నెల 20న నల్లగొండలో నిర్వహించే సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభను విజయవంతం చేయాలని బీఆర్ఎస్ ఎన్నికల ఇన్చార్జి, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు బీఆర్ఎస్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
‘తమది గొప్ప పార్టీ అని చెప్పుకునే కాంగ్రెస్ ఈ దేశాన్ని, రాష్ర్టాన్ని ఏండ్ల కొద్ది పాలించి, అధ్వానం పట్టించింది. చీకటి బతుకులు చేసింది. ఒక్క అభివృద్ధి చేయలే. ప్రజలకు సమస్యలు తప్ప, సంతోషం లేకుండా చేసింది.
తెలంగాణ ఉద్యమం అంటేనే ఒళ్లు గగుర్పొడిచే సంఘటనలు గుర్తొస్తాయి. పోరాట స్ఫూర్తిని తలుచుకుంటే రోమాలు నిక్కపొడుచుకుంటాయి. చిన్న పిల్లల నుంచి పండు ముసలోళ్ల వరకు ఉద్యమంలో కాలుమోపి కదంతొక్కారు.
‘పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ర్టాన్ని పదేండ్లలో ఎంతో అభివృద్ధి చేసుకున్నాం. సీఎం కేసీఆర్
నాయకత్వంపై ప్రజలకు పూర్తి విశ్వాసం ఉన్నది. వారంటీ లేని పార్టీల గ్యారెంటీలను నమ్మరు’ అని రాష్ట్ర విద్యుత్
ఇబ్రహీంపట్నం నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశానని మరోసారి ఆశీర్వదిస్తే మరింత అభివృద్ధి చేస్తానని బీఆర్ఎస్ అభ్యర్థి మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం కేసీఆర్ నేడు కల్వకుర్తికి రానున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే జైపాల్యాదవ్కు మద్దతుగా ఆదివారం నిర్వహించనున్న ప్రజా ఆశీర్వాద బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగించన�
ఎన్నికల్లో ప్రతిపక్షాల మాయమాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దని చేవెళ్ల బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. శనివారం షాబాద్ మండలంలోని బొబ్బిలిగామ, కొమరబండ, గొల్లూరుగూడ, కేశవగూడ, ముద్దెంగూడ, ఎల్
కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి భాష అసహ్యంగా ఉన్నదని, తెలంగాణ ఉద్యమకారులను కించపరిచేలా మాట్లాడడం తగదని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు చెరుకు సుధాకర్ అన్నారు. సూర్యాపేటలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు.
ఎన్నికలకు పది రోజులే గడు వు ఉండడంతో అభ్యర్థులతో పాటు వారి కుటుంబసభ్యులు కూడా పచారాలు సాగిస్తున్నారు. కుమ్రం భీ ఆసిఫాబాద్ జిల్లాలోని ఆసిఫాబాద్, సిర్పూర్ నియోజవర్గాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులకు తోడుగా
‘ఆపద వస్తే తోబుట్టువులా అండగా ఉంటా. ఒక్కసారి ఎమ్మెల్యేగా అవకాశం ఇవ్వండి. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపిస్తా’ అని హుజూరాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి, మండలి విప్ పాడి కౌశిక్రెడ్డి ప్రజలను కోరారు.
మిర్యాలగూడ పట్టణానికి చెందిన టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి అలుగుబెల్లి అమరేందర్రెడ్డి బీఆర్ఎస్లో చేరారు. హైదరాబాద్లో మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో శనివారం గులాబీ కండ�