అసెంబ్లీ ఎన్నికలకు కౌంట్డౌన్ షురూ అయ్యింది. ఆయా పార్టీల ప్రచారపర్వం తుది అంకానికి చేరింది. ప్రచారం ఈ నెల 28వ తేదీతో ముగియనున్నది. మరో 10 రోజుల గడువు మాత్రమే ఉండడంతో బరిలో నిలిచిన అభ్యర్థులు ముమ్మరంగా ప్రచ
ఐదేండ్లకోసారి ఎన్నికలప్పుడు మాత్రమే వస్తూ ప్రజల బాగోగులు పట్టని కాంగ్రెస్, బీజేపీలు మనకొద్దని.. ప్రజలను కడుపులో పెట్టుకుని కాపాడుకునే ముఖ్యమంత్రి కేసీఆరే కావాలని బీఆర్ఎస్ తుంగతుర్తి అభ్యర్థి, ఎమ్మ�
ముదిరాజ్ బిడ్డలను మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ, మోసకారి రేవంత్ అని శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్ అన్నారు. శనివారం కోస్గి మున్సిపల్ కేంద్రంలో ముదిరాజ్ల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని ని
ఆదిలాబాద్, నిర్మల్జిల్లాలో శనివారం బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రచారం జోరుగా సాగింది. ఆదిలాబాద్, బోథ్ నియోజకవర్గాల్లో అభ్యర్థులు, బీఆర్ఎస్ నాయకులు గ్రామాల్లో ఇంటింటా ప్రచారం నిర్వహించారు.
దళితబంధులో తాను అవినీతికి పాల్పడినట్లు కాంగ్రెస్ నాయకుడు మేడిపల్లి సత్యం చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని, తా ను అవినీతికి పాల్పడితే మధురానగర్ చౌరస్తాలో ఆధారాలతో నిరూపించాలని.
‘బీజేపీ నాయకుడు ఎంపీగా గెలిచి ఐదేండ్లలో నియోజకవర్గానికి చేసిందేమీ లేదు. కులాలు, మతాల పేరిట గ్రామాల్లో చిచ్చు పెట్టడమే తప్పా ఒక్క కుల సంఘానికైనా నిధులిచ్చారా..? ఒక్కసారి ఆలోచించాలి.
దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ముస్లిం మైనార్టీ సంక్షేమానికి నిధులను ఖర్చు చేస్తున్నారని హోం మంత్రి మహమూద్అలీ అన్నారు. బీఆర్ఎస్ పాలనలోనే మైనార్టీ సంక్షేమం సాధ్యమైందనే విషయాన్న�
గతంలో రుణమాఫీల పేరు చెప్పుకొని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. అన్నదాతలను నిలువునా మోసం చేసిందని, ఇప్పుడు మళ్లీ అదే పేరు కర్షకులను దగా చేసేందుకు మాయమాటలతో హామీలు ఇస్తోందని ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు వ
‘తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలే.. ఆంధ్రోళ్ల పెత్తనం పోయి మా ఉద్యోగాలు మాకు రావాలే.. బీడుబడ్డ మా పొలాలకు నీళ్లు రావాలే.. ఇవన్నీ కావాలంటే ఉద్యమం చేయాలే..” అని నాటి తెలంగాణ ఉద్యమ రథసారధి, సీఎం కేసీఆర్ ఇచ్చిన
రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కోసం ఈ సారి లక్ష మందికిపైగా భద్రతా సిబ్బందిని వినియోగించనున్నారు. ఇప్పటికే తెలంగాణ రాష్ర్టానికి వందకు పైగా కేంద్ర బలగాలు రాగా.. మిగిలిన బలగాలు నేడో రేపో వచ్చే అవకాశం ఉంది.
నవంబర్ 30వ తేదీన జరగనున్న అసెంబ్లీ ఎన్నికలల్లో బీఆర్ఎస్ పార్టీ మూడోసారి ముచ్చటగా తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. తొమ్మిదేండ్లుగా జిల్లాలో చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలు ఇందుకు �
సాధారణంగా ఎన్నికలు అనగానే ఓటర్లను ప్రలోభపెట్టే చర్యలకు రాజకీయ పార్టీలు ఉపక్రమిస్తుంటాయి. కానీ, ప్రస్తుతం జరుగుతున్న శాసనసభ ఎన్నికల్లో ఉల్లంఘనలు తప్పించుకోవడానికి వీల్లేదు.