నాగర్కర్నూల్లో ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ విజయవంతమైంది. నియోజకవర్గంలోని బిజినేపల్లి, తెలకపల్లి, నాగర్కర్నూల్, తాడూరు, తిమ్మాజిపేట మండలాలతోప
తొమ్మిదిన్నరేండ్లలో బీఆర్ఎస్ సర్కారు చేసిన అభివృద్ధిని చూసి ఓటేయాలని, ఎన్నికల వేళ
సాధ్యంకాని హామీలు ఇచ్చే పార్టీలను నమ్మొద్దని బీఆర్ఎస్ ఆలేరు అభ్యర్థి, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా
మహేందర్రెడ్
ఉవ్వెత్తున ఎగసిన అభిమానంతో గులాబీ సైన్యం ప్రవాహంలా కదిలింది. మెడలో గులాబీ రంగు కండువా.. చేతిలో బీఆర్ఎస్ జెండాతో బీఆర్ఎస్ శ్రేణులు తమ అభిమాన యువ నేతను చూసేందుకు పనులన్నీ వదిలి కేరింతలు కొడుతూ బైలెల్ల
ఈ ఎన్నికలు తెలంగాణ ప్రజల జీవన్మరణ సమస్య.. మన బతుకుదెరువు ముచ్చట.. అందుకే ఆలోచించి ఓటేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఆదివారం నాగర్కర్నూల్ నియోజకవర్గం అభ్యర్థి మర్రి జనార్దన్ రెడ్డి, కల్వకుర్తి ని�
‘బీఆర్ఎస్కు తెలంగాణ ప్రజలతో ఉన్నది పేగు బంధం. కాంగ్రెస్ది అధికారం దక్కించుకుని తెలంగాణను అధోగతి పాలు చేసే అహంకారం. అధికారం శాశ్వతం కాదు. బంధమే శాశ్వతం. తెలంగాణ కోసం కొట్లాడిన నాడు, అధికారం లేనినాడు ప్�
కాంగ్రెస్ హస్తం.. దారిద్రానికి నేస్తమని రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ఆ పార్టీ మాయమాటలు నమ్మి మోసపోవద్దని సూచించారు. 2014 తర్వాత తెలంగాణలో స�
అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతులు..పుష్కలంగా తాగునీరు... రెప్పపాటు పోని కరెంటు సరఫరా... జాతీయ-అంతర్జాతీయ స్థాయి పెట్టుబడులతో మెరుగైన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు... ఇవీ బీఆర్ఎస్ పాలనకు నిదర్శనం. నిత్యం మత విద్వేషాల�
ఐదేండ్లలో రాజకీయాలకతీతంగా ఐదుతరాలకు ఉపయోగపడేలా అభివృద్ధి పనులు చేశానని రవాణా శాఖ మంత్రి, ఖమ్మం బీఆర్ఎస్ అభ్యర్థి పువ్వాడ అజయ్కమార్ తెలిపారు. ఎన్నికల ప్రచారంలో ఆదివారం ఖమ్మం నగరంలో మంత్రి రోడ్ షో �
నగరాభివృద్ధి బీఆర్ఎస్ ఘనతేనని సనత్నగర్ బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ పేర్కొన్నారు. నగర ప్రజానీకానికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు బీఆర్ఎస్ సర్కార్ పెద్దపీట వేసిందన్న�
కాంగ్రెస్కు ఓటేస్తే తెలంగాణను ఢిల్లీకి, బీజేపీకి అధికారమిస్తే గుజరాత్కు అప్పగిస్తారని రోడ్లు భవనాల శాఖ మంత్రి, బాల్కొండ బీఆర్ఎస్ అభ్యర్థి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. ఈ విషయంలో ప్రజలు అప్రమత్తం�
అభివృద్ధే మన కులం.. సంక్షేమమే మన మతం.. అనే నినాదంతో అభివృద్ధి చేపట్టి నిరూపించినట్లు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. ఆదివారం బాలానగర్ డివిజన్లో కార్పొరేటర్ ఆవుల రవీందర్రెడ్డితో కలి�
ఆరుసార్లు నాకు రాజకీయ జీవితం ఇచ్చిన ప్రజలకు ధన్యవాదాలు. సీఎం కేసీఆర్ రైతులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. వారికి రైతుబంధు, రైతుబీమా, రుణమాఫీ ఇచ్చారు. కరెంట్ కష్టాలు తీరినయ్. ఎక్కడా జనరేటర్లు లేవు. ఇష్
ప్రజా సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని సనత్నగర్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. ఆదివారం సనత్నగర్ నియోజకర్గం రాంగోపాల్పేట్ డివిజన్లో ఆయన ఇం�