బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలతో కులవృత్తుల వారి జీవితాల్లో వెలుగులు నిండుతున్నాయి. కుల వృత్తులకు పూర్వవైభవాన్ని తీసుకొచ్చేందుకు సీఎం కేసీఆర్ ప్రభుత్వం గొల్ల కు
పొరపాటున కాంగ్రెస్ గెలిస్తే రాష్ట్రం అల్లకల్లోల మవుతుందని రామగుండం బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కోరుకంటి చందర్ అన్నారు. పథకాలు తెచ్చిందేవరో..అభివృద్ధి చేసిందేవరో ప్రజలు ఆలోచించాలని కోరారు.
బీఆర్ఎస్తోనే మిర్యాలగూడ నియోజకవర్గ అభివృద్ధి సాధ్యమని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్ అన్నారు. ఆదివారం మండలంలోని పాములపాడు, పోరెడ్డిగూడెం, చిరుమర్తి,
నల్లగొండ నియోజకవర్గంలో 20 ఏండ్లుగా జరుగని అభివృద్ధిని ఐదేండ్లలో చేసి చూపించానని బీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి అన్నారు. నల్లగొండ పట్టణంలోని ఎన్జీ కళాశాలల మైదానం, హైదరాబాద్ రోడ్డు
‘కాంగ్రెస్ యాభై ఏండ్ల పాలనలో ఈ ప్రాంత ప్రజలు ఉపాధి కరువై ఆగమైన్రు. వలస పోయి దుర్భర జీవితం గడిపిన్రు. మళ్లీ ఆ పార్టీకి ఓటేస్తే ఐదేండ్లు ఏడుపు తప్పదు’ అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హెచ్చరించారు.
యాభై ఏండ్లు కాంగ్రెస్కు అధికారమిస్తే ప్రజలకు చేసిందేమీలేదు. సరిగ్గా కరెంటిచ్చిందిలేదు..పంటలకు నీరిచ్చిందిలేదు..కానీ ఇప్పుడు బూటకపు గ్యారెంటీలతో ప్రజల ముందుకు వచ్చి ఉద్ధరిస్తామంటున్నరు..వారిని నమ్మద�
రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం కొనసాగాలంటే బీఆర్ఎస్నే గెలిపించాలని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం ఆయన మండలంలోని నర్సింహులగూడెం, రేపాల, సీతానగరం, విజయరాఘవాపు�
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సోమవారం ఉమ్మడి జిల్లాలో పర్యటించనున్నారు. క్యాంపెయిన్లో భాగంగా బీఆర్ఎస్ మిర్యాలగూడ అభ్యర్థి నల్లమోతు భాస్కర్రావుకు మద్దతుగా
ఇల్లెందు పట్టణం ఆదివారం జనంద్రాన్ని తలపించింది. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇల్లెందులో రోడ్ షో నిర్వహించారు.
అంబేదర్ ఆశయ సాధనకు యువత ముందుకురావాలని వేములవాడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి చల్మెడ లక్ష్మీనరసింహారావు సూచించారు. ఆదివారం సంఘం భవనంలో సంఘం పెద్దమనిషి కుమ్మరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆ�
కాంగ్రెస్కు ఓటేస్తే కరెంట్ కష్టాలు తప్పవని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ అన్నారు. మండలంలోని అడ్లూర్, జాలోనిగూడెం, తిరుమలరాయినిగూడెం గ్రామాల్లో ఆదివారం విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.
పదేండ్లుగా నిరంతరం అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న బీఆర్ఎస్ కావాలో? అభివృద్ధి పట్టని, కేవలం పదవుల కోసం పాకులాడే కాంగ్రెస్, బీజేపీ కావాలో? ప్రజలు తేల్చుకోవాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి,
బీజేపీ, కాంగ్రెస్ ఒక్కటేనని.. బీఆర్ఎస్కు ఏ పార్టీతోనూ పొత్తు లేదని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ స్పష్టం చేశారు. బీఆర్ఎస్ రాష్ట్ర నేత చీటి నర్సింగరావు సమక్షంలో కాం�