మహిళల కోసం ఓ సమగ్ర మ్యానిఫెస్టోను రూపొందించి, వచ్చే ఐదేండ్లలో దానిని అమలు చేస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు చెప్పారు. మహిళలు తమ సమస్యలపై ఫిర్యాదు చేసేందుకు త్వరలో ప్రత్యేక టోల్�
పదేండ్లు నానా కష్టాలుపడి పేదలు, రైతులను కాపాడి తెలంగాణను ఓ దరికి తీసుకువస్తే.. నాశనం చేసేందుకు మళ్లీ ఢిల్లీ గద్దలన్నీ వాలుతున్నయ్.. అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.
కాంగ్రెస్ పార్టీ 44 ఏండ్లలో హైదరాబాద్కు, తెలంగాణ జిల్లాలకు ఏం చేసింది? 2014 దాకా 10 జిల్లాలలో 9 జిల్లాలు వెనుకబడే ఉన్నాయి. వెనుకబడ్డ జిల్లాలకు కేంద్రం ఇచ్చే ప్రత్యేక గ్రాంట్లలోని ధనం కూడా వలస పాలకుల బాంకుల్ల�
బీసీలకు రాజకీయంగా అవకాశాలు కల్పించడంలో బీఆర్ఎస్ ముందువరుసలో ఉన్నది. బీసీల్లో 18 నుంచి 22శాతం ఉన్న మున్నూరుకాపులకు సీఎం కేసీఆర్ రాజకీయంగా పెద్దపీట వేస్తున్నారు. రాజకీయ, సామాజిక, ఆర్థిక రంగాల్లో బీసీలకు
మంచి మనసున్న మధన్నను 70 వేల ఓట్ల మెజార్టీతో గెలిపించండి. సీఎం కేసీఆర్ ఇచ్చే రూ. వెయ్యికోట్లతో అభివృద్ధికి బాటలు వేసుకోండి’ అంటూ మంథని నియోజకవర్గ ప్రజలకు నిజామాబాద్ ఎమ్మెల్సీ, భారత జాగృతి అధ్యక్షురాలు క�
రెండు దశాబ్దాల పాటు ఒకే వ్యక్తి ఆధీనంలో ఉండి నగుబాటుకు గురైన నల్లగొండ స్వరాష్ట్రంలో అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ దూరదృష్టితో ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి కృషితో నీలగిరి అభ�
నల్ల వ్యవసాయ చట్టాలు తెచ్చి రైతుల ప్రాణాలు పొట్టన పెట్టుకున్న చరిత్ర కలిగిన బీజేపీకి, వ్యవసాయానికి మూడు గంటల కరెంట్ సరిపోతుందన్న భావనలో ఉన్న కాంగ్రెస్కు ప్రజాక్షేత్రంలో తగిన బుద్ధి చెప్పాలని ఎమ్మెల�
చేవెళ్లలో కారు పార్టీ జోరు మీదుంది. ఎన్నికల ప్రచారంలో గులాబీ పార్టీ దూసుకుపోతున్నది. అభివృద్ధి, సంక్షేమ పథకాలే అస్త్రంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కాలె యాదయ్య పల్లెల్లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న
ఎన్నికల వేళ కాంగ్రెస్ నాయకులు చెప్పే మాయ మాటలు నమ్మవద్దని బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. ఆదివారం కామేపల్లిలోని ఆంజనేయస్వామి దేవాలయంలో పూజలు నిర్వహించి మండలంలో ఎన్నిక�
అసెంబ్లీ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యేగా తనకు మరో మారు అవకాశం ఇస్తే మునుగోడు నియోజకవర్గంలోని సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసి ప్రజల రుణం తీర్చుకుంటానని ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్�
ప్రజా సంక్షేమ బీఆర్ఎస్ పార్టీ లక్ష్యమని జడ్పీటీసీ చారులత రాథోడ్ అన్నారు. మండలంలోని నర్సాపూర్(బీ) గ్రామంలో ఆదివారం డీసీసీబీ డైరెక్టర్ ప్రభాకర్ రెడ్డి, వైస్ ఎంపీపీ దావులే బాలాజీతో కలిసి ఆమె ప్రచార�
“అది చేస్తాం.. ఇది చేస్తాం.. అని చెబుతున్న ప్రతిపక్షాల మాటలు నమ్మితే నిండా మునుగుతం. వారితో అయ్యేది లేదు.. పోయేది లేదు. వ్యవసాయానికి కాంగ్రెస్ మూడు గంటల కరెంటే ఇస్తా అంటున్నది.
అభివృద్ధి కొనసాగాలంటే కేసీఆర్ మరోమారు సీఎం కావాలని అని బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే నోముల భగత్ అ న్నారు. ఆదివారం మండలంలోని తేనెపల్లి తండా, తేనెపల్లి, ముల్కలపల్లి, పోచంపల్లి, ఉట్లపల్లి, వెంకటాపురం(ఎస్�