TS Minister Gangula | కేసీఆర్ చేతిలోనే తెలంగాణ సురక్షితం అని అభివృద్ధి కోసం ఇంటిపార్టీ బీఆర్ఎస్కే ఓటేయాలని రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ పిలుపునిచ్చారు.
CM KCR | కాంగ్రెస్ 50 ఏండ్ల హయాంలో తనకంటే దొడ్డుగ, ఎత్తుపొడుగు ఉన్నోళ్లు చాలా మంది ముఖ్యమంత్రులు అయ్యిండ్రని, కానీ ఎవరు గూడా తెలంగాణ ప్రాంతానికి కనీసం మంచి నీళ్లు ఇయ్యలేదని సీఎం కీసీఆర్ విమర్శించారు. అసెంబ్�
CM KCR | తెలంగాణ ఏర్పడక ముందు కాంగ్రెస్ పార్టీ 50 ఏండ్ల పాలనలో జనం గోస అనుభవించిండ్రని సీఎం కేసీఆర్ గుర్తుచేశారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం నల్లగొండలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్
CM KCR | కాంగ్రెస్ పార్టీ తాము గెలిస్తే తెలంగాణ ఇస్తమని 2004లో టీఆర్ఎస్ పార్టీతోటి పొత్తు పెట్టుకున్నదని, ఆ తర్వాత ఎన్నికల్లో గెలిచి ఇచ్చిన మాట తప్పిందని సీఎం కేసీఆర్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగ�
CM KCR | అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో సీఎం కేసీఆర్ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ ఏర్పడక ముందు ఈ ప్రాంతంలో 50 ఏండ్లు పాలన చేసిన కాంగ్రెస్ పార్టీ కనీసం మంచి నీళ్లు ఇయ్యలేదని, అయినా సిగ్గులేక�
CM KCR | ఎన్నికలు వచ్చినప్పుడు ప్రజలు ఆగమాగం అయితరని, చెప్పుడు మాటలు నమ్మి ఎవరికి పడితే వాళ్లకు ఓట్లు వేస్తరని, అలాంటి పద్ధతి మారాలె అని సీఎం కేసీఆర్ అన్నారు. ప్రజలు ఎవరకి వారే సొంతంగా ఆలోచించి ఓటేసేలా ప్రజా�
CM KCR | దేశానికి స్వాతంత్య్ర వచ్చి 75 ఏండ్లు పూర్తయిన రావాల్సినంత ప్రజాస్వామ్య పరిణతి రాలేదని సీఎం కేసీఆర్ అన్నారు. ప్రజాస్వామ్య పరిణతి వచ్చినప్పుడే ప్రజలకు మేలు జరుగుతదని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచా�
వ్యవసాయానికి బీఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తున్న 24 గంటల ఉచిత కరెంట్పై పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి చేస్తున్న అడ్డగోలు వాదనలపై ఉమ్మడి జిల్లా రైతాంగం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది.
తెలంగాణకు ఉన్న ఒకే ఒక్క గొంతుక సీఎం కేసీఆర్. ఆయన సారథ్యంలోనే తెలంగాణ సిద్ధించింది. ఆయన పాలనలోనే అద్భుత ప్రగతి సాధించింది. రాష్ట్రంలో, దేశంలో కాంగ్రెస్కు 11 సార్లు అవకాశం ఇస్తే ప్రజలకు ఏమీ చేయలేకపోయింది.
ఆయన ప్రాణం, జీవితం మొత్తం కాంగ్రెస్ పార్టీనే. పార్టీలో ఆయన అత్యంత సీనియర్ నేత. అలాంటి వ్యక్తికి కాంగ్రెస్ పార్టీ వనపర్తి టికెట్ ఇవ్వలేదు. ఆయన స్థానంలో నిన్న మొన్న పార్టీలో చేరిన మేఘారెడ్డికి టికెట్ �
‘కర్ణాటకలో కల్లబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ రైతులను మోసం చేసింది. ఇక్కడ (తెలంగాణలో) కూడా మోసం చేయాలని చూస్తున్నది. వారి గ్యారెంటీలను నమ్మి మేం మోసపోయాం.
బోథ్ నియోజకర్గం బీఆర్ఎస్ అభ్యర్థి అనిల్జాదవ్ ఆదివారం ఎన్నికల ప్రచారంలో భాగంగా.. ఆదిలాబాద్ జిల్లా భీంపూర్లో పత్తిచేలో పనిచేస్తున్న మహారాష్ట్ర కూలీలను కలిశారు. ఈ సందర్భంగా మహారాష్ట్ర కూలీలు అనిల�
బూటకపు హామీలతో ప్రజలను మభ్యపెడుతున్న కాంగ్రెస్ పార్టీ మరో కొత్త మోసానికి తెరలేపింది. ‘క్యూఆర్ క్యాంపెయిన్' పేరుతో ఆన్లైన్లో ప్రజల వివరాలను సేకరిస్తున్నది.
ఖమ్మం కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస్రెడ్డి వర్గీయులదిగా భావిస్తున్న రూ.7.5 కోట్ల నగదు శనివారం అజీజ్నగర్లో పట్టుబడిన కేసులో సైబరాబాద్ పోలీసులు లోతుగా ద ర్యాప్తు జరుపుతున్నారు.