తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు ముదిరాజుల పరిస్థితి, రాష్ట్ర ఆవిర్భావ అనంతరం ఏర్పాటైన బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో ముదిరాజుల ప్రగతిపై సమగ్ర వివరణ, విశ్లేషణ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఆంధ్రప్రదేశ్ శ�
ఓటుకు నోటు కేసులో ప్రత్యక్షంగా చిక్కిన నేత కాంగ్రెస్ ప్రచార సభల్లో మాయమాటలతో యువకుల్లో భావోద్వేగాన్ని బాగా రెచ్చగొట్టి తిమ్మిని బమ్మి చేసైనా అధికారాన్ని పొందాలని తపన పడుతున్నాడు. బీఆర్ఎస్ వాళ్లను �
అభివృద్ధి, సంక్షేమం సుస్థిర పాలన అందించే సత్తా సీఎం కేసీఆర్కే ఉందని బీఆర్ఎస్ అభ్యర్థి ప్రకాశ్గౌడ్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం మణికొండ మున్సిపాలిటీలో రోడ్షో నిర్వహించారు.
పేదల అవసరాలు, కష్టాలు గుర్తించి సంక్షేమ పథకాలు అందజేస్తున్న బీఆర్ఎస్ పార్టీని ఆదరించాలని, కాంగ్రెస్, బీజేపీలకు ఓటేస్తే నష్టపోతారని ఖైరతాబాద్ నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థి దానం నాగేందర్ అన్నార�
తెలంగాణ ఏర్పాటు ముందు వరకూ అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న వైరా నియోజకవర్గం స్వరాష్ట్రం సిద్ధించిన తరువాత సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. కచ్చితంగా చెప్పాలంటే గడిచిన పదేళ్లలో నియోజకవర్గ రూపురేఖలు పూర్తిగా �
అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తేదీ సమీపిస్తున్న దృష్ట్యా అధికార యంత్రాంగం ఓటర్లకు ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకుంటుంది. కొత్తగా ఓటు హక్కు నమోదు చేసుకున్న యువతీ, యువకులతోపాటు చిరునామా, ఫొటోలాంటి
ఉమ్మడి పాలనలో కరువు కష్టాలను చవిచూసి బతుకు దెరువు కోసం వలసలు వెళ్లిన సందర్భాలను కండ్లారా చూసిన వ్యక్తిని , తెలంగాణ రాష్ట్రం ఏర్పడితేనే కష్టాలు మొత్తం పోతాయని బలంగా నమ్మిన ఉద్యమ నాయకుడు కేసీఆర్ వెంట ఉమ్
వృద్ధులు, దివ్యాంగులు తమ ఇండ్ల నుంచే ఓటు వేసేందుకు ఎన్నికల సంఘం అవకాశాన్ని కల్పించింది. దేశంలో ఇలాంటి అవకాశాన్ని కల్పించడం ఇదే తొలిసారి. ఈసీ ఆదేశాల మేరకు అధికారులు సోమవారం శేరిలింగంపల్లి నియోజకవర్గంలో �
మానకొండూరు ని యోజకవర్గ ప్రజాఆశీర్వాద సభకు వెళ్తున్న సీఎం కేసీఆర్ ప్రత్యేక బస్సును కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మం డలం రేణికుంట టోల్గేట్ వద్ద సోమవారం కేంద్ర బలగాలు తనిఖీ చేశాయి. బస్సులో అణువణువునూ ప�
‘గతకాలము మేలు వచ్చు కాలము కంటెన్' అనే వారు ఉంటారు. ‘మంచి గతమున కొంచెమేనోయ్' అనే వారూ ఉంటారు. ఏదేమైనప్పటికీ మంచి అనేది ముఖ్యం. సమాజ ప్రగతికి వెనుకచూపు కన్నా ముందుచూపు అవసరం.
కుల, మత, వర్గ తేడా లేకుండా అన్ని మతాల ప్రజలను సమానంగా ఆదరిస్తూ, రాష్ట్రంలో సుపరిపాలనను అందిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్కు రాష్ట్రంలోని అన్ని క్రైస్తవ సంఘాలు సంపూర్ణ మద్దతును ప్రకటిస్తున్నాయని లక్ష్మీన
ఉద్యోగుల డీఏ విడుదలకు కేంద్ర ఎన్నికల సంఘం బ్రేక్ వేసింది. మూడు డీఏలను ఉద్యోగులకు విడుదల చేయడానికి అనుమతి ఇవ్వాలంటూ ఈసీకి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది.