బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి, సంక్షేమానికే మేడ్చల్ ప్రజలు జై కొడుతున్నారు. వివిధ పార్టీలకు చెందిన నేతలు, యువకులు, కుల సంఘాల నుంచి లభిస్తున్న మద్దతు ఇందుకు నిదర్శనంగా కన్పిస్తోంది.
ఇంటి పక్కన ఉండి పిలిస్తే పలికే నేత కావాలో..? పాత బస్తీ నేత కావాలో? ముషీరాబాద్ నియోజకవర్గం ప్రజలకు తెలుసునని బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ముఠా గోపాల్ అన్నారు.
కేసీఆర్ అంటే జన సునామీ.. ఉద్యమకాలం నుంచి కేసీఆర్ ప్రసంగాలకు మైమరచిపోనివారు లేరు. ఆయన ప్రసంగాలకు విపక్షాలే అబ్బురపడతాయి. రెండు పర్యాయాలు జనరంజకపాలన అందించిన సీఎం కేసీఆర్కు మాత్రమే తెలంగాణ ప్రజలకు ఏం క
కూకట్పల్లి నియోజకవర్గం ఓటర్లంతా బాధ్యతగా ఓటు హక్కును వినియోగించుకోవాలని, బంగారు భవిష్యత్ కోసం బీఆర్ఎస్ను ఆదరించాలని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కోరారు.
తిమ్మిని బమ్మిగా, బమ్మిని తిమ్మిగా చేయడంలో.. అన్న మాటలను అనలేదని చెప్పడంలో కాంగ్రెస్ నేతలను మించినవారు మరొకరులేరు. ఎన్నికల ప్రచారం మొదలైనప్పటి నుంచి 3 గంటల కరెంటు, 10 హెచ్పీ మోటర్లు,రైతు భరోసా, ఫాక్స్కాన
ప్రచారపర్వం ముగిసింది. రణగొణి ఆగిపోయింది. ఇక అంతా మౌనం. అటు ఓటరులో విచికిత్స. ఇటు లీడరులో ఉత్కంఠ. ఇది అందరి విషయం. లేనిది ఉన్నట్టు ఊహించుకొని ఏవేవో ఆశలు పెంచుకున్నోళ్ల, ఉన్నది తెలుసుకోలేక ఉరుకులాడే వాళ్ల స�
తెలంగాణ రాష్ట్రం లో సీఎం కేసీఆర్ నాయకత్వమే గిరిజనులకు స్వర్ణయుగమని గిరిజన సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు మాజీ ఆర్టీఐ కమిషనర్ డాక్టర్ గుగులోతు శంకర్ నాయక్ అన్నారు.
బిర్యానీ అంటే హైదరాబాద్.. హైదరాబాద్ అంటే బిర్యానీ.. భారతదేశంలోనే కాదు.. ప్రపంచ దేశాల్లో సైతం హైదరాబాద్ బిర్యానీ రుచి చూడని వారుండరు.. అలాంటి హైదరాబాద్లో జరిగిన అభివృద్ధిని, పరిస్థితులను, మనుషుల జీవనశై�
సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాన్ని అభివృద్ధికి చిరునామాగా మార్చి, ప్రజలకు సంక్షేమ ఫలాలను అందించడంతో పాటు వారి అవసరాలను నిరంతరం తీర్చుతున్నామని డిప్యూటీ స్పీకర్, సికింద్రాబాద్ బీఆర్ఎస్ అభ్య�
గజ్వేల్ గర్జించింది.. వరంగల్ పోటెత్తింది.. మంగళవారం సీఎం కేసీఆర్ ఆఖరురోజు పాల్గొన్న ప్రజాఆశీర్వాద సభలు సూపర్హిట్ అయ్యాయి. సిద్దిపేట జిల్లా గజ్వేల్, వరంగల్ తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల సభలకు ప్రజలు
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీకే తెలంగాణ రాష్ట్ర ఎమ్మార్పీఎస్ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్టు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ తెలిపారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా చివరిరోజైన మంగళవారం మల్కాజిగిరి బీఆర్ఎస్ అభ్యర్థి మర్రి రాజశేఖరెడ్డి ఆధ్వర్యంలో కార్పొరేటర్లు, నాయకులు,కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. మౌలాలి నుంచి ప్రారంభమైన ర్యాలీ
నిర్మల్ పట్టణంలోని విశ్వనాథ్పేట (వైఎస్ఆర్నగర్ కాలనీ)లో మంగళవారం బీఆర్ఎస్ శ్రేణులపై బీజేపీ నేతలు దాడి చేశారు. నిర్మల్ నియోజకవర్గంలో ప్రచారంలో ఉన్న ఇరుపార్టీల కార్యకర్తలు ఎదురెదురుగా తారసపడ్డా
అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ తెలంగాణే గెలవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణను గెలవాలని కాంగ్రెస్, బీజేపీ ఆరాటపడుతున్నాయని, కానీ, తెలంగాణే గెలవాలన్నదే తమ లక్ష్యమని �
జిల్లాలో అసెంబ్లీ ఎన్నికలకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసినట్లు మేడ్చల్- మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ గౌతమ్ తెలిపారు. ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్ల వివరాలను కలెక్టర్ వెల్లడించారు. జిల్లాలోని ఐదు న�