ఇబ్రహీంపట్నం నియోజకవర్గం భవిష్యత్లో మరింత అభివృద్ధి చెందాలంటే బీఆర్ఎస్ను గెలిపించాలని, ఎన్నికల ముందు వచ్చే అవకాశవాదులను ఓడించాలని బీఆర్ఎస్ ఇబ్రహీంపట్నం అభ్యర్థి, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రె�
కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఇంటింటికీ సంక్షేమ పథకాలను అందించి అన్ని వర్గాల ప్రజల అభివృద్ధికి బంగారు బాటలు వేసిన బీఆర్ఎస్ పార్టీని మరోసారి ఆశీర్వదించాలని బీఆర్ఎస్ పార్టీ మిర్యాలగూడ ఎమ
ఉమ్మడి జిల్లాలో ప్రచారం హోరెత్తింది. ఏ పల్లె చూసినా గులాబీమయంగా మారింది. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులకు మేళతాళాలు, డప్పుచప్పుళ్లతో అపూర్వ స్వాగతం లభించింది. మహిళలు హారతులిచ్చి గెలుపు ఖాయమంటూ �
వ్యవసాయ భూములకు భద్రత కల్పించిన ధరణి పోర్టల్ తీసేస్తే మళ్లీ దగా తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా భూముల పరిరక్షణకు ఆధునిక టెక్నాలజీ వాడుతూ.. వివాదాలకు తావులేకుండా భూములకు రక్షణ కల�
‘సీఎం కేసీఆర్ నాయకత్వంలో పదేండ్లలో భువనగిరి నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందింది. కరువును పారదోలాం. సాధించింది చాలా ఉంది.. సాధించాల్సింది ఇంకా ఉంది. మళ్లీ గెలిచాక మిగిలిపోయిన పనులు, అన్ని రంగా�
దిలాబాద్ నియోజకవర్గం తొమ్మిదిన్నర సంవత్సరాల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి జరిగిందని ప్రజలు మరోసారి తనను ఆశీర్వదించాలని ఆదిలాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి జోగు రామన్న కోరారు.
ఆలోచన చేయకుండా కాంగ్రెస్కు ఓటేస్తే ఉచిత కరెంట్ కనుమరుగవుతుందని మంథని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధూకర్ హెచ్చరించారు. మంగళవారం మండలంలోని లక్కెపూర్లో ఎన్నికల ప్రచారం చేశారు.
కరీంనగర్ నియోజకవర్గంలోని సబ్బండ వర్గాల మద్దతు బీఆర్ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్కే ఉన్నదని, ముస్లిం సమాజం ఆ పార్టీకి అండగా ఉండి గంగులను భారీ మెజార్టీతో గెలిపించాలని ఎంఐఎం నగర అధ్యక్షుడు, తెలంగాణ హజ్ �
కాంగ్రెస్ నేతలు తమ పార్టీ గెలిస్తే మళ్లీ ఇందిరమ్మ రాజ్యం తెస్తం అంటున్నరు. ఇందిరమ్మ రాజ్యం అంత దరిద్రపు రాజ్యం ఇంకోటి లేదు. ఇందిరమ్మ రాజ్యంలో ఎమర్జెన్సీ రోజులు వచ్చాయి. ఇందిరమ్మ రాజ్యంలోనే కదా ఎన్కౌంట
పదేండ్లలో ఎన్నో అభివృద్ధి పనులు చేశామని, మరింత ప్రగతి కోసం బీఆర్ఎస్కు పట్టం కట్టాలని ఆ పార్టీ సూర్యాపేట అభ్యర్థి, మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. సూర్యాపేటలో మంగళవారం నిర్వహించిన రోడ్ షోకు ప�
మహేశ్వరం నియోజకవర్గాన్ని ఓ విజన్తో అభివృద్ది చేశాం. గతంలో ఎన్నడూ జరుగనంత అభివృద్ధి ఈ తొమ్మిదిన్నరేండ్లలో జరిగింది. మున్సిపాలిటీ, కార్పొరేషన్లలోనే రూ.వెయ్యి కోట్లకు పై గా నిధులతో అభివృద్ధి పనులు చేపట్�
నియోజకవర్గాన్ని రెండున్నరేం డ్లలోనే అభివృద్ధి చేశానని, మళ్లీ ఆశీర్వదిస్తే... మరింత అభివృద్ధి చేస్తానని ఎమ్మె ల్యే నోముల భగత్కుమార్ అన్నా రు. ఉప ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీలను అమలు చేయడం తో పాట�
‘మీ కడుపులో తలపెట్టి అడుగుతున్నా.. ఒక్క అవకాశం ఇవ్వండి.. సంపుకొంటరో.. సాదుకుంటరో మీ ఇష్టం’ అంటూ హుజూరాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి, మండలి విప్ పాడి కౌశిక్రెడ్డి భావోద్వేగానికి లోనయ్యారు.