మిర్యాలగూడ నియోజకవర్గంలో పదేండ్లుగా అనేక అభివృద్ధి పనులు చేశానని, ప్రజలు విజ్ఞతతో ఆలోచించి అభివృద్ధిని కొనసాగించేందుకు తనను మరో మారు ఆశీర్వదించాలని బీఆర్ఎస్ మిర్యాలగూడ ఎమ్మెల్యే అభ్యర్థి నల్లమోతు
కాంగ్రెస్ నాయకులు చెబుతున్న అమలు కాని హామీలను నమ్మి ఓటేస్తే ఆగం అవుతారని బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. మంగళవారం కొండమల్లేపల్లి మండల కేంద్రం జనసంద్రంగా మారింది.
‘కాంగ్రెస్ పాలనలో మూడు గంటల కరెంటు కోసం బావులు వద్ద పడిగాపులు కాసేవాళ్లం. నీళ్లు అందక పంటలు ఎండిపోయేవి. చిన్న రైతులు ఎవుసం చేయలేని పరిస్థితులుండేవి. తెలంగాణ వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ 24 గంటల కరెంటు ఇస్�
తెలంగాణ వచ్చాక జిల్లా జాతీయ, అంతర్జాతీయ పెట్టుబడులకు స్వర్గధామంగా మారింది. ఈ క్రమంలో భూముల ధరలు సైతం గణనీయంగా పెరిగాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారం ఊపు మీదున్నది. కాంగ్రెస్ వచ్చి ధరణిని తీసేస్తే..భూముల ధరల�
బీఆర్ఎస్ ప్రభుత్వం తొమ్మిదిన్నరేళ్ల పాలనలో చేపట్టిన ప్రజా సంక్షేమ కార్యక్రమాలను చూసి ఆదరించాలని బోథ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి జాదవ్ అనిల్ పిలుపునిచ్చారు. మంగళవారం బోథ్లో రోడ్ షో నిర్వహిం
అసెంబ్లీ ఎన్నికల ప్రచార పర్వం ముగిసింది. పోలింగ్కు 48 గంటల ముందే నిలిపేయాల్సి ఉండగా, మంగళవారం సాయంత్రం 5 గంటలకే బంద్ అయింది. నెల రోజుల నుంచి జోరుగా సాగిన ప్రచారం, ఆఖరి రోజూ హోరెత్తింది.
కాంగ్రెస్ను నమ్మితే ప్రజల బతుకులు ఆగమవుతాయని, ఆ పార్టీ పాలించే రాష్ర్టాల్లో పీక్కు తింటున్నారని మానకొండూర్ బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
ముస్లిం మైనార్టీల అభ్యున్నతికి బీఆర్ఎస్ ప్రభుత్వం గత తొమ్మిదేండ్లలో ఏకంగా రూ.12 వేల కోట్లు ఖర్చు చేసిందని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ తెలిపారు.
Telangana | భారతదేశంలో సుమారు 58 శాతం మంది ప్రజలు ప్రధానంగా వ్యావసాయిక ఆదాయంపైనే ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నారు. అనేక అభివృద్ధి చెందిన దేశాల్లో ఈ సంఖ్య 2 శాతానికి అటూ ఇటూగా (జర్మనీ 1.2 శాతం, అమెరికా 2 శాతం, జపాన్ 2 శా�
బాండ్పేపర్ల పేరిట కాంగ్రెస్ పార్టీ నాయకులు కొత్త డ్రామాకు తెర తీశారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. 137 ఏండ్ల చరిత్ర కలిగిన పార్టీ ఈ స్థాయికి దిగజారిందని ఎద్దేవా చేశారు.
తెలంగాణ రాష్ట్రం ఆరు దశాబ్దాల స్వప్నం. అసలు సాధ్యమైతదా...మన కండ్లతోని చూస్తమా? అనే సందేహాల రంగుల కల. రాష్ట్రం కోసం కొట్లాడని తరం లేదు. తనువెల్లా తెలంగాణవాదం నింపుకుని ఉద్యమంలో పోరాడి అసువులు బాసిన అమరులెం�
ఉప్పల్ బీఆర్ఎస్ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి విజయాన్ని కోరుతూ వేలాది గులాబీ దండుతో మంగళవారం భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ కాప్రా, ఈసీఐఎల్, హెచ్బీకాలనీ, నాచారం, హబ్సిగూడల మీదుగా ఉప్పల్ రింగ్