Kamareddy | కామారెడ్డి నియోజకవర్గంలో ప్రజా బలాన్ని పొందలేకపోయిన పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి తనదైన మార్కుతో గొడవలు సృష్టించేందుకు సిద్ధమయ్యాడు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ప్రకారం మంగళవారం సాయంత్రం 5 గంటలకే ప్�
CM KCR | ‘మీ అందరికీ తెలుసు. 24 ఏండ్లుగా తెలంగాణే ఆశగా, శ్వాసగా బతుకుతున్నాను. పేగులు తెగేదాక కొట్లాడి తెలంగాణ తెచ్చినం. అభివృద్ధి పథంలో ఆదర్శంగా నిలిపినం. నేడు తెలంగాణలో పంటల ఉత్పత్తి పెరిగింది. పంటల వైవిధ్యం క�
CM KCR | ఒక పూట ప్రయాణం చేస్తేనే అలసిపోతాం. ఒళ్లు హూనం అయ్యిందని గగ్గోలు పెడుతుంటాం. కానీ 70 ఏండ్ల వయసులో రోజుకు మూడు చోట్లకు.. అలా 32 రోజుల పాటు 96 సభల్లో పాల్గొని, ప్రసంగించి, ప్రజలను మెప్పించటం అంటే మాటలా? కానీ కేసీ
Telangana Assembly Elections | పోలింగ్కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) వికాస్రాజ్ తెలిపారు. రాష్ట్రంలో మంగళవారం సాయంత్రంతో ఎన్నికల ప్రచారం ముగిసినందు న రాజకీయ పార్టీలు, అభ్యర్థ
ఒకరు ఆరడుగుల బుల్లెట్టు.. మరొకరు ఏకే47! ఇద్దరూ కలిస్తే బీఆర్ఎస్ డబుల్ బ్యారెల్ గన్. రెండు నెలలుగా మంత్రులు హరీశ్, కేటీఆర్.. తమదైన దూకుడును ప్రదర్శించారు. సభలు, రోడ్షోలతో ఎన్నికల ప్రచారాన్ని వేరే లెవ�
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆఖరి రోజు ఎన్నికల ప్రచారం జోరుగా సాగింది. బీఆర్ఎస్ అభ్యర్థులు మంగళవారం ఉదయం నుంచే తమ తమ నియోజకవర్గాల్లో స్వచ్ఛందంగా తరలివచ్చిన వేలాది మంది యువకులతో కలిసి భారీ బైక్ ర్యాలీలు, రోడ
Congress | పోలింగ్ గడువు దగ్గర పడుతున్న కొద్దీ కాంగ్రెస్ కొత్త కుట్రలకు తెరలేపుతున్నది. ఫేక్ సర్వేలు, పెయిడ్ కథనాలతో లేని బలం ఉన్నట్టు ప్రచారం చేసుకొంటున్న ఆ పార్టీ నేతలు.. పోలింగ్ వేళ ఓటర్లను అయోమయానికి గ
కాంగ్రెస్కు ఓటేస్తే రైతుబంధు, కరెంట్ ఖతం చేస్తారని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు అన్నారు. విద్యార్థులకు స్కాలర్షిప్లు కూడా రాకుండా చేస్తారని విమర్శించారు. నిజమో, కాదో తెలియాలంటే కొడంగల్ పక్కనే
తెలంగాణలో గెలిచేది.. నిలిచేది బీఆర్ఎస్ మాత్రమేనని ప్రచార సరళి నిరూపించినట్టు ఆర్థిక మంత్రి హరీశ్రావు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ (ఎక్స్)లో పేర్కొన్నారు. ‘కాంగ్రెస్ది బలుపు కాదు వాపేనని విఫలమైన
తెలంగాణలో జరిగిన అభివృద్ధిని చూస్తే ఇక్కడి వచ్చి ఉండాలని అనిపిస్తున్నదని టాం జానియాలోని షిన్యాంగా మున్సిపల్ కౌన్సిల్ మాజీ మేయర్ గులాం హఫీజ్ అబూబకర్ ముకాదమ్ పేర్కొన్నారు. మంగళవారం హోం మంత్రి మహమ�
తెలంగాణ రైతులపై కాంగ్రెసోళ్లు పగబట్టిండ్రు. మూడు గంటల కరెంట్ అని, 10 హెచ్పీ మోటర్లని.. మూడు గంటలు కాదు ఐదు గంటలని.. అసలు 24 గంటల కరెంటే అక్కర్లేదని.. ఎవ్వరికి తోచింది వాళ్లు మాట్లాడి రైతులను ఆగం పట్టించిండ్ర�
ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ఇస్తున్నవి బూటకపు హామీలని పరిగి ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల మహేశ్రెడ్డి విమర్శించారు. కేవలం ఎన్నికలలో ఓట్లు దండుకోవాలనే ఆలోచనతోనే కాంగ్రెస్ అలవికాని హామీలిచ