Prakash Raj | ‘పక్కింటి పుల్లకూర రుచిగా ఉన్నట్టు వాసన వస్తుంది. తిన్న తరువాత కాసేపటికి తిన్నది విషమని తెలుసుకునేలోపే నష్టం జరిగిపోతుంది. తాత్కాలిక భావోద్వేగాలకు లోనైతే ఆర్నెల్ల తరువాత అచేతనమైపోతాం. అప్పుడు ఐస�
CM సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు తెలంగాణ సమాజంలో దశాబ్దాలుగా గూడు కట్టుకుపోయిన మూస భావన, వివక్షతను తరిమివేస్తున్నాయి. సామాజిక మార్పునకు అవసరమయ్యేది నినాదాలు కాదని, కార్యాచరణ, సంకల్పం కావాల�
PV Narasimha Rao | తెలంగాణ గడ్డమీద పుట్టి.. దేశ ప్రధాని పదవి చేపట్టి.. జగద్విఖ్యాతి గాంచిన మహనీయుడు పీవీ నరసింహారావు. బతుకంతా కాంగ్రెస్కు త్యాగం చేసిన నిరాడంబరుడు. అలాంటి మహానేతకు కాంగ్రెస్ గౌరవం ఇవ్వకపోగా, నిరంతర�
Wine Shops | అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మూడు రోజుల పాటు మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. మంగళవారం సాయంత్రం 5 గంటల నుంచి 30వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు మద్యం అమ్మకాలు నిలిపివేయనున్నారు.
Telangana | కాంగ్రెస్ లీలలు ఇంతంత కావయా! అనేది ఇందుకే. ఆ పార్టీలో ఎవరు, ఎప్పుడు, ఏం మాట్లాడతారో వారికే తెలియదు. అధికారమే పరమావధిగా హామీలు గుప్పిస్తున్న కాంగ్రెస్ దాని పర్యవసానాలను మాత్రం పక్కన పెట్టేసింది.
Congress | రాష్ట్రంలో గుంట మొదలు 54 ఎకరాల వరకు భూమి ఉన్న రైతులు 64,99,323 మంది ఉన్నారు. వీరిలో అత్యధికంగా ఎకరం లోపు రైతులే. అర గుంట నుంచి ఎకరం వరకు ఉన్న రైతుల సంఖ్య 22,55,181 మంది.
Congress | ‘మహబూబ్నగర్ జిల్లాలో కరెంట్ షాక్ కారణంగా రెండేండ్లలోనే 268 మంది రైతులు మృత్యువాత పడ్డారు. 108 మంది తీవ్ర గాయాలతో అంగవైకల్యం పొందారు. రాత్రిపూట కరెంట్ సరఫరా చేయడమే ఇందుకు ప్రధాన కారణం.
Elections Campaign | రాష్ట్ర శాసనసభ ఎన్నికల ప్రచార ఘట్టానికి మంగళవారంతో తెరపడనున్నది. పోలింగ్కు 48 గంటల ముందే ప్రచారాన్ని ముగించాలని ఎన్నికల నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి.
Rythu Bandhu | కాంగ్రెస్ లక్ష్యం నెరవేరింది. రైతులకు రైతుబంధు రాకుండా చేయాలన్న కుట్రలో పూర్తిగా సఫలమైంది. కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదులపై ఫిర్యాదు చేసి రైతుబంధును అడ్డుకోవడంలో విజయం సాధించింది.
నగర శివారు మున్సిపాలిటీలు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాతే వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో చేపట్టిన అభివృద్ధి, పేద ప్రజల సంక్షేమ కార్యక్రమాలే బీఆర్ఎస్ పార్టీ గెలుపునకు దోహద పడతాయని మం త్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
తిరిగి అధికారంలోకి వచ్చిన తరువాత 24 గంటల కరెంట్ తరహాలో హైదరాబాద్ మహానగరంలో 24 గంటల మంచినీరు సరఫరా చేస్తామని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. ముషీరాబాద్, అంబర్పేట