Mamata Banerjee | కేంద్రంలో నియంతృత్వ పాలనతో దేశ ప్రజలు విసిగిపోయారని, వచ్చే సాధారణ ఎన్నికల్లో అన్ని పార్టీలు కలిసి ఒక కుటుంబంలా బీజేపీపై పోరాడి ఓడిస్తామని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి, పశ్చిమబెంగాల్ము�
ప్రతిపక్షంలో (Opposition) ప్రధాని మోదీ (PM Modi) కంటే చాలా అనుభవజ్ఞలైన నాయకులు ఉన్నారని బీహార్ (Bihar) ఉప ముఖ్యమంత్రి, ఆర్జేడీ నాయకుడు తేజస్వీ యాదవ్ (Tejashwi Yadav) అన్నారు.
తాను రాజకీయాల్లో (Politics) చేరడం లేదని, చరమాంకం వరకు నటుడిగానే (Actor) కొనసాగుతానని బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్పాయ్ (Manoj Bajpayee) అన్నారు. రాజకీయాల్లోకి వచ్చే ప్రసక్తే లేదని చెప్పారు. 200 శాతం ఆ పని చేయబోనని స్పష్టం చేశార�
వచ్చే లోక్సభ ఎన్నికల నాటికి బీజేపీని (BJP) ఎదుర్కొనడానికి బలమైన విపక్ష కూటమిని ఏర్పాటు చేసే ప్రయత్నాలను బీహార్ సీఎం, జేడీయూ (JDU) నేత నితీశ్ కుమార్ (Bihar CM Nitish Kumar) ముమ్మరం చేశారు. ఆరేషన్ జోడో (Opposition Jodo) మిషన్లో భాగంగా �
వచ్చే ఏడాది జరుగనున్న లోక్సభ ఎన్నికల (Lok Sabha polls) నాటికి విపక్షాలు ఏకం చేయడానికి బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ (CM Nitish Kuma) ప్రయత్నాలు ముమ్మరం చేశారు. 2024లో మరోసారి కేంద్రంలో బీజేపీని అధికారంలోకి రాకుండా అడ్�
Nitish Kumar | బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఇవాళ మర్యాదపూర్వకంగా ఉప ముఖ్యమంత్రి తేజస్వియాదవ్ ఇంటికి వెళ్లారు. తేజస్వియాదవ్, రాచెల్ గొడిన్హో దంపతులకు ఇటీవల జన్మించిన ఆడబిడ్డ కాత్యాయనిని చూసేందుకు తేజస
Opposition unity | ఢిల్లీ చేరుకున్న సీఎం నితీశ్ కుమార్, తన డిప్యూటీ తేజస్వీతో కలిసి మల్లికార్జున్ ఖర్గే నివాసానికి వెళ్లారు. అక్కడకు వచ్చిన రాహుల్ గాంధీ సమక్షంలో వారంతా కలిసి మాట్లాడుకున్నారు. రానున్న పార్లమె�
Tejashwi Yadav | ఆర్జేడీ (RJD) అధినేత, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ ( Lalu Yadav) ఇంట సందడి వాతావరణం నెలకొంది. లాలూ కుమారుడు, బీహార్ ఉప ముఖ్యమంత్రి (Bihar Deputy CM) తేజస్వీ యాదవ్ (Tejashwi Yadav) తొలిసారి తండ్రయ్యారు.
Tejashwi Yadav | తేజస్వి యాదవ్ను ఇప్పుడు అరెస్ట్ చేయబోమని సీబీఐ తరుఫు న్యాయవాది కోర్టుకు హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఈ నెల 25న సీబీఐ ఎదుట హాజరు కావాలని తేజస్వి యాదవ్కు ఢిల్లీ హైకోర్టు తెలిపింది.
Tejashwi Yadav | ‘నేనే అసలు అదానీ అన్నట్లుగా దర్యాప్తు ఏజెన్సీలు వెంబడిస్తున్నాయి. సీబీఐ, ఈడీ గందరగోళంలో పడ్డాయా? లేక అదానీతో నా ముఖం పోలి ఉందా?’ అని తేజస్వి యాదవ్ (Tejashwi Yadav ) ప్రశ్నించారు. అదానీకి సంబంధించిన రూ.80,000 కోట్�
ఈడీ ద్వారా బీజేపీ దేశంలో అరాచకం సృష్టిస్తున్నదని రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) అధినేత లాలూప్రసాద్ యాదవ్ మండిపడ్డారు. శుక్రవారం ఢిల్లీలో తన కుటుంబీకుల ఇండ్లలో సోదాల సందర్భంగా
‘ల్యాండ్ ఫర్ జాబ్ స్కాం’ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శుక్రవారం సోదాలు జరిపింది. ఆర్జేడీ అధినేత, రైల్వే మాజీ మంత్రి లాలూ ప్రసాద్ కుమారుడు తేజస్వీ యాదవ్, వారి సన్నిహితుల ఇండ్లలో, కార్య�
Tejashwi Yadav: ల్యాండ్ ఫర్ జాబ్స్ స్కామ్తో లింకు ఉన్న తేజస్వి యాదవ్ నివాసంలో ఇవాళ ఈడీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఢిల్లీలో ఆ సోదాలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఈ కేసులో లాలూను, ఆయన భార్యను కూడా విచారించ�