Tejashwi Yadav : కాషాయ పార్టీ లక్ష్యంగా ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ విమర్శలతో విరుచుకుపడ్డారు. బిహార్లో విద్వేషం వ్యాప్తి చేసేందుకే కేంద్ర హోంమంత్రి అమిత్ షా వస్తారని, అసత్యాలతో విషం వెదజల్లుతారని
Loksabha Elections 2024 : ప్రధాని నరేంద్ర మోదీ తప్పుడు విధానాల కారణంగా 25 కోట్ల మంది యువత వయసు మీరడంతో పాటు నిరుద్యోగం పెచ్చుమీరిందని బిహార్ డిప్యూటీ సీఎం, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ అన్నారు.
ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీజేపీపై తాను చేస్తున్న పోరాటంలో తన అంకుల్ జేడీయూ నేత, బీహార్ సీఎం నితీశ్ కుమార్ నుంచి ‘పూర్తి మద్దతు’ ఉన్నదని పేర్కొన్నారు. రాష్ట్రంలోని మధుబని
బీహార్లో బీజేపీకి గడ్డు పరిస్థితులు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలోని మొత్తం 40 లోక్సభ స్థానాల్లో ఇప్పటికే 14 నియోజకవర్గాలకు పోలింగ్ ముగియగా మరో 26 స్థానాల్లో ఓటింగ్ జరుగాల్సి ఉన్నది.
Kangana Ranaut | కంగనా రనౌత్ ఎన్నికల ప్రచారంలో ప్రతిపక్ష నాయకుడు తేజస్వీ యాదవ్ను లక్ష్యంగా చేసుకోవాలని భావించారు. అయితే కర్ణాటకకు చెందిన బీజేపీ ఎంపీ తేజస్వి సూర్యపై మాటల దాడి చేశారు. వారిద్దరి తొలి పేరు తేజస్వీ
ఆర్జేడీ చీఫ్ లాలు ప్రసాద్ యాదవ్ కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ బీహార్ సీఎం నితీశ్ కుమార్ (Nitish Kumar) చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ నేత, మాజీ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ (Tejashwi Yadav) స్పందించారు. వ్యక్తిగత దూషణ వల్ల �
Rajnath Singh Slams Tejashwi Yadav | ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్పై కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మండిపడ్డారు. ‘చేప కాకపోతే పంది, ఏనుగు లేదా గుర్రాన్ని తిను, చూపించడం ఎందుకు?’ అని విమర్శించారు.
మూడోసారి కేంద్రంలో అధికారంలోకి రావాలని పట్టుదలగా ఉన్న ఎన్డీయేకు ఈసారి బీహార్లో బ్రేకులు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత రెండు లోక్సభ ఎన్నికల్లోనూ ఎన్డీయేకు కలిసొచ్చిన బీహార్లో ఇప్పుడు గట్టి పోటీ �
Tejashwi Yadav | బీహార్ మాజీ డిప్యూటీ సీఎం, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, లోక్సభ ఎన్నికల ప్రచారంలో బిజీ అయ్యారు. ఈ నేపథ్యంలో సోమవారం మాజీ మంత్రి ముఖేష్ సాహ్నితో కలిసి హెలికాప్టర్లో ఆహారం తీసుకున్నారు. చేప, రోటీ తిన�