ఆర్జేడీ చీఫ్ లాలు ప్రసాద్ యాదవ్ కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ బీహార్ సీఎం నితీశ్ కుమార్ (Nitish Kumar) చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ నేత, మాజీ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ (Tejashwi Yadav) స్పందించారు. వ్యక్తిగత దూషణ వల్ల �
Rajnath Singh Slams Tejashwi Yadav | ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్పై కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మండిపడ్డారు. ‘చేప కాకపోతే పంది, ఏనుగు లేదా గుర్రాన్ని తిను, చూపించడం ఎందుకు?’ అని విమర్శించారు.
మూడోసారి కేంద్రంలో అధికారంలోకి రావాలని పట్టుదలగా ఉన్న ఎన్డీయేకు ఈసారి బీహార్లో బ్రేకులు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత రెండు లోక్సభ ఎన్నికల్లోనూ ఎన్డీయేకు కలిసొచ్చిన బీహార్లో ఇప్పుడు గట్టి పోటీ �
Tejashwi Yadav | బీహార్ మాజీ డిప్యూటీ సీఎం, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, లోక్సభ ఎన్నికల ప్రచారంలో బిజీ అయ్యారు. ఈ నేపథ్యంలో సోమవారం మాజీ మంత్రి ముఖేష్ సాహ్నితో కలిసి హెలికాప్టర్లో ఆహారం తీసుకున్నారు. చేప, రోటీ తిన�
Tejashwi Yadav | బీహార్ ముఖ్యమంత్రి, జేడీయూ చీఫ్ నితీశ్కుమార్పై ఆ రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఎన్డీఏ కూటమిని వీడబోనంటూ తాజాగా నితీశ్ చేసిన వాగ్ధానంపై తేజస్వి సెటైర�
Jan Vishwas Yatra | బిహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ చేపట్టిన జన్ విశ్వాస్ యాత్రలో అపశ్రుతి చోటు చేసుకున్నది. పూర్నియా బెలౌరిలో తేజస్వీ యాదవ్ ఎస్కార్ట్లోని వాహనం అదుపు తప్పి కారును ఢీకొట్టింది.
బీహార్ ముఖ్యమంత్రి నితీశ్కుమార్ అసెంబ్లీలో బలాన్ని నిరూపించుకున్నారు. సోమవారం ప్రవేశపెట్టిన విశ్వాస తీర్మానానికి 129 మంది ఎమ్మెల్యేలు మద్దతు పలికారు.
Tejashwi yadav | బీజేపీపై ఆర్జేడీ అగ్రనేత, బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. దేశంలోని అత్యున్నత పురస్కారమైన ‘భారత రత్న’ను బీజేపీ ఒక ఒప్పందంలా మార్చిందని మండిపడ్డారు. ‘మీరు మాత