జేడీయూ చీఫ్ నితీశ్కుమార్ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి సోమవారం బీహార్ అసెంబ్లీలో బల పరీక్షను ఎదుర్కోబోతున్నది. ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు ఆర్జేడీ, జేడీయూ సహా వివిధ పార్టీలు వారిని గృహ నిర్బంధంలో ఉ�
Tejashwi Yadav | నిన్నటి వరకు డిప్యూటీ సీఎంగా ఉన్న తేజస్వీ యాదవ్ (Tejashwi Yadav) మాజీ అయ్యారు. దీంతో పాట్నాలోని తేజస్వీ యాదవ్ ఇంటి ముందు ఉన్న ‘బీహార్ డిప్యూటీ సీఎం’ నేమ్ బోర్డును న్యూస్పేపర్తో కవర్ చేశారు. ఈ ఫొటో సోషల్ �
Tejashwi Yadav | బీహార్ సీఎం నితీశ్కుమార్ ఆర్జేడీతో బంధాన్ని తెంచుకుని బీజేపీతో కలిసి నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఉదయం సీఎం పదవికి రాజీనామా చేసి మహాకూటమి సర్కారును రద్దు చేయమని గవర్నర్ను కోరిన నితీశ్�
Tejashwi Yadav | బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ అంటే తనకు గతంలో, ఇప్పుడూ ఎప్పుడూ గౌరవమేనని ఉప ముఖ్యమంత్రి తేజస్వియాదవ్ అన్నారు. బీహార్ రాజధాని పట్నాలో ఆర్జేడీ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. అన్ని �
Nitish Kumar | బీహార్ ముఖ్యమంత్రి, జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్ ఆర్జేడీ టాటా చెప్పి తిరిగి ఎన్డీఏ కూటమిలో చేరబోతున్నాడని జోరుగా ప్రచారం జరుగుతున్న వేళ మరో కీలక పరిణామం చోటుచేసుకున్నది. ఈ పరిణామం.. నితీశ్ కుమార
ల్యాండ్ ఫర్ జాబ్ కేసులో బీహార్ మాజీ సీఎం, ఆర్జేడీ అధ్యక్షుడు లాలా ప్రసాద్ యాదవ్, అతని కుమారుడు, బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్కు ఈడీ మరోసారి సమన్లు జారీ చేసింది. ఇంతకుముందు సమన్లు జారీచేసినా వ
Lalu Prasad Yadav | రాష్ట్రీయ జనతా దళ్ అధ్యక్షుడు లాలు ప్రసాద్ యాదవ్, ఆయన కుమారుడు తేజస్వి యాదవ్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) తాజాగా నోటీసులు జారీ చేసింది. రైల్వే ల్యాండ్ ఫర్ జాబ్స్ మనీలాండర
Bihar People Clean Toilets | హిందీ మాట్లాడే ఉత్తరప్రదేశ్, బీహార్ ప్రజలు తమిళనాడులో మరుగుదొడ్లను శుభ్రం చేస్తున్నారన్న (Bihar People Clean Toilets) డీఎంకే ఎంపీ దయానిధి మారన్ వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపాయి. ఈ నేపథ్యంలో ఆర్జేడీ నేత, బ�
Tejashwi Yadav | ఆర్జేడీ నేత, బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ ( Tejashwi Yadav) జనవరి 6 నుంచి 18 వరకు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లో పర్యటించనున్నారు. ఈడీ సమన్ల నేపథ్యంలో ఢిల్లీ కోర్టు దీనికి అనుమతి ఇచ్చింది.
Tejashwi Yadav | బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ శనివారం మరోసారి సమన్లు జారీ చేసింది. రైల్వే ఉద్యోగాల భర్తీకి సంబంధించిన కుంభకోణంలో విచారణకు రావాలని నోటీసులు ఆదేశించి�
mid-air meeting | బీహార్ మాజీ సీఎం, ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్, కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ ఒకే విమానంలో ఢిల్లీ నుంచి పాట్నాకు ప్రయాణించారు. ఈ సందర్భంగా వారిద్దరూ మాట్లాడుకున్నారు. (mid-air meeting) విమానం పాట�