బీహార్లో రాజకీయ ప్రత్యర్థులైన ముఖ్యమంత్రి నితీశ్కుమార్, ఆర్జేడీ అగ్రనేత తేజస్వీయాదవ్ ఇద్దరూ ఒకే విమానంలో ఢిల్లీకి వెళ్లడం దేశ రాజకీయాల దృష్టిని ఆకర్షించింది. ఎన్డీయే, ఇండియా కూటములు రెండు బుధవారం
Loksabha Elections 2024 : రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్కు ఎన్నికల వ్యూహంలో భాగంగా కాషాయ పార్టీ నిధులు సమకూరుస్తోందని ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ఆరోపించారు.
Tejashwi Yadav : కాషాయ పార్టీ లక్ష్యంగా ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ విమర్శలతో విరుచుకుపడ్డారు. బిహార్లో విద్వేషం వ్యాప్తి చేసేందుకే కేంద్ర హోంమంత్రి అమిత్ షా వస్తారని, అసత్యాలతో విషం వెదజల్లుతారని
Loksabha Elections 2024 : ప్రధాని నరేంద్ర మోదీ తప్పుడు విధానాల కారణంగా 25 కోట్ల మంది యువత వయసు మీరడంతో పాటు నిరుద్యోగం పెచ్చుమీరిందని బిహార్ డిప్యూటీ సీఎం, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ అన్నారు.
ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీజేపీపై తాను చేస్తున్న పోరాటంలో తన అంకుల్ జేడీయూ నేత, బీహార్ సీఎం నితీశ్ కుమార్ నుంచి ‘పూర్తి మద్దతు’ ఉన్నదని పేర్కొన్నారు. రాష్ట్రంలోని మధుబని
బీహార్లో బీజేపీకి గడ్డు పరిస్థితులు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలోని మొత్తం 40 లోక్సభ స్థానాల్లో ఇప్పటికే 14 నియోజకవర్గాలకు పోలింగ్ ముగియగా మరో 26 స్థానాల్లో ఓటింగ్ జరుగాల్సి ఉన్నది.
Kangana Ranaut | కంగనా రనౌత్ ఎన్నికల ప్రచారంలో ప్రతిపక్ష నాయకుడు తేజస్వీ యాదవ్ను లక్ష్యంగా చేసుకోవాలని భావించారు. అయితే కర్ణాటకకు చెందిన బీజేపీ ఎంపీ తేజస్వి సూర్యపై మాటల దాడి చేశారు. వారిద్దరి తొలి పేరు తేజస్వీ