court summons | ఆర్జేడీ అధ్యక్షుడు, మాజీ రైల్వే మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన ఇద్దరు కుమారులు తేజస్వీ యాదవ్, తేజ్ ప్రతాప్ యాదవ్, ఇతరులకు ఢిల్లీ కోర్టు బుధవారం సమన్లు జారీ చేసింది. ల్యాండ్ ఫర్ జాబ్ కేసులో అక�
ఒకప్పుడు నేనూ క్రికెట్ ఆటగాడ్నే, దేశవాళీ క్రికెట్లో నా కెప్టెన్సీలో విరాట్ కోహ్లి ఆడాడు.. అంటూ ఆర్జేడీ నాయకుడు తేజస్వీ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ప్రస్తుతం ఇండియా క్రికెట్ జట్టులో చాలామంది.. �
Tejashwi Yadav : బిహార్లో డబుల్ ఇంజన్ ప్రభుత్వం కొలువుతీరినా వీరు మిథిలాంచల్ అభివృద్ధికి చేసిందేమీ లేదని ఆర్జేడీ నేత, బిహార్ మాజీ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ ఆరోపించారు.
Tejashwi Yadav | బీహార్ రాష్ట్రం అవినీతితోపాటు అన్నిట్లో నెంబర్ వన్గా ఉన్నదని ఆర్జేడీ పార్టీ అగ్రనేత, బీహార్ మాజీ ఉపముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ అన్నారు. బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్కు ప్రభుత్వాన్ని నడ
Tejashwi Yadav : బిహార్లో డబుల్ ఇంజిన్ సర్కార్ ఉందని చెబుతున్నారని కానీ గత 20 రోజులుగా రాష్ట్రంలో డజనుకు పైగా వంతెనలు కుప్పకూలాయని ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ఎద్దేవా చేశారు.
NEET paper leak | బీహార్ మాజీ డిప్యూటీ సీఎం, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ అనుచరుడికి నీట్ పేపర్ లీక్తో సంబంధం ఉందని ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం విజయ్ కుమార్ సిన్హా ఆరోపించారు. ఈ విషయంపై డిపార్ట్మెంటల్ విచారణ జరిపినట్
నితీశ్ నిజంగానే కింగ్ మేకర్ అయితే బీహార్కు ప్రత్యేక రాష్ట్ర హోదా తీసుకురావాలన్నారు. అదేవిధంగా దేశవ్యాప్తంగా కులగణన చేయించాలని వెల్లడించారు. ఇదే ఆయనకు మంచి అవకాశం అని చెప్పారు.
బీహార్లో రాజకీయ ప్రత్యర్థులైన ముఖ్యమంత్రి నితీశ్కుమార్, ఆర్జేడీ అగ్రనేత తేజస్వీయాదవ్ ఇద్దరూ ఒకే విమానంలో ఢిల్లీకి వెళ్లడం దేశ రాజకీయాల దృష్టిని ఆకర్షించింది. ఎన్డీయే, ఇండియా కూటములు రెండు బుధవారం
Loksabha Elections 2024 : రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్కు ఎన్నికల వ్యూహంలో భాగంగా కాషాయ పార్టీ నిధులు సమకూరుస్తోందని ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ఆరోపించారు.