Asia Cup | ఆసియా కప్లో పాకిస్తాన్ జట్టు ఘోర పరాజయం పాలైంది. టీమిండియాపై ఓటమి.. మాజీ ఆటగాళ్లకు సైతం మింగుపడడం లేదు. అదే సమయంలో ఈ మ్యాచ్లో మ్యాచ్లో కరచాలనం చేసేందుకు నిరాకరించిన నేపథ్యంలో పల�
Shoaib Akhtar | యూఏఈ వేదికగా ఆసియా కప్లో భాగంగా భారత్-పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగింది. మ్యాచ్లో పాకిస్తాన్ చిత్తుగా ఓడిపోయింది. అయితే, ఈ మ్యాచ్లో పాకిస్తాన్ జట్టు కెప్టెన్ సల్మాన్ అఘా తీసుకున్న నిర్ణ�
Team India | భారత జట్టుకు కొత్త టైటిల్ స్పాన్సర్ దొరికింది. టైటిల్ స్పాన్సర్ హక్కులను అపోలో టైర్స్ కంపెనీ దక్కించుకున్నది. ఈ మేరకు బీసీసీఐతో అపోలో టైర్స్ కంపెనీ ఒప్పందం చేసుకుంది. ఒప్పందంలో భాగంగా అపోలో
ICC | పాకిస్తాన్కు ఐసీసీ షాక్ ఇచ్చింది. ఆసియా కప్ నుంచి మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ను తొలగించాలన్న పీసీబీ డిమాండ్ను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) మంగళవారం తిరస్కరించింది. భారత్-పాకిస్తాన్ మ్�
ఆసియా కప్లో భాగంగా చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ మధ్య ఆదివారం రాత్రి దుబాయ్ వేదికగా జరిగిన మ్యాచ్లో ఇరుజట్ల ఆటగాళ్లు కరచాలనం చేసుకోకపోవడం కొత్త వివాదానికి దారితీసింది. టాస్ సందర్భంగా గాన
India Vs Pakistan: పాక్ క్రికెటర్లకు షేక్హ్యాండ్ ఇవ్వకపోవడమే కాదు.. ఆ తొందరలో మ్యాచ్ అఫీషియల్స్కు కూడా హ్యాండ్షేక్ ఇవ్వలేదు మన ఆటగాళ్లు. దుబాయ్లో ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించిన తర్వాత ఈ ఘటన �
స్వదేశం వేదికగా త్వరలో మొదలయ్యే ప్రపంచకప్ టోర్నీకి సన్నాహకంగా ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్లో భారత మహిళల జట్టుకు చుక్కెదురైంది. మెగాటోర్నీ కోసం పూర్తి స్థాయిలో సిద్ధమవుదామనుకున్న టీమ్ఇండియాకు ఆసీస్�
Virat Kohli | భారత క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించడంపై భారత్తో పాటు పలు దేశాల్లోనూ అభిమానులు నిరాశకు గురయ్యారు. కోహ్లీకి అభిమాని అయిన ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్ నేత, ఇస్లామ�
Asia Cup | ఆసియా కప్లో భాగంగా భారత్-పాకిస్తాన్ మధ్య ఆదివారం హై వోల్టేజ్ మ్యాచ్ జరుగనున్నది. ఈ మ్యాచ్పై పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ మ్యాచ్లో ఓ షోలో జరిగిన చ
భారత క్రికెట్ జట్టుకు మరో రెండు, మూడు వారాల్లో కొత్త టైటిల్ స్పాన్సర్ రాబోతున్నట్టు బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా తెలిపారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనలతో టీమ్ఇండియా టైటిల్ స్పాన్సర్ నుంచి డ్రీ
ఆసియాకప్లో కీలక పోరుకు రంగం సిద్ధమైంది. చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్..దుబాయ్లో ముఖాముఖి తలపడబోతున్నాయి. పహల్గాం ఉగ్రదాడి తర్వాత దాయాది దేశాలు తొలిసారి తలపడబోతున్న మ్యాచ్పై అభిమానుల్లో ఆస
Jjersey Sponsors : జెర్సీ స్పాన్సర్లు లేకుండానే టీమిండియా ఆసియాకప్లో ఆడుతోంది. అయితే కొత్త స్పాన్సర్లను మరో మూడు వారాల్లోగా నిర్ణయించనున్నట్లు బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా తెలిపారు.
టీమ్ఇండియా వన్డే కెప్టెన్ రోహిత్శర్మ రాను న్న ఆస్ట్రేలియా పర్యటన కోసం పూర్తి స్థాయిలో సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే ఫిట్నెస్ పరీక్షలో పాసైన హిట్మ్యాన్ తాజాగా బ్యాటింగ్ ప్రాక్టీస్లో బిజీగా గడిప
Rohit Sharma | టీమిండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ సోమవారం ముంబయిలోని కోకిలాబెన్ ఆసుపత్రికి వెళ్లారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది. రోహిత్ ఆసుపత్రిలోకి వస్తున్నట్లుగా వీ�