ICC Women's World Cup | భారత్, శ్రీలంక ఆతిథ్యమిస్తున్న మహిళల వన్డే ప్రపంచకప్లో సెమీస్ రేసు రసవత్తరంగా మారింది. ఈ టోర్నీలో ఆస్ట్రేలియాతో పాటు ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా ఇప్పటికే తమ బెర్తులను ఖాయం చేసుకోగా ఆఖరి బెర్తు
Parvez Rasool | జమ్మూ కశ్మీర్ ఆల్ రౌండర్ పర్వేజ్ రసూల్ తన క్రికెట్కు వీడ్కోలు పలికాడు. అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. భారత జట్టు తరఫున, ఐపీఎల్లో ఆడిన జమ్మూకశ్మీర్కు చెందిన తొలి క్రికె�
భారీ అంచనాల నడుమ ఆస్ట్రేలియాకు వెళ్లిన భారత క్రికెట్ జట్టు తమ పర్యటనను ఓటమితో ప్రారంభించింది. పెర్త్ వేదికగా ఇరుజట్ల మధ్య ఆదివారం జరిగిన తొలి వన్డేలో ఆస్ట్రేలియా.. టీమ్ఇండియాపై 7 వికెట్ల తేడా (డక్వర్�
IND vs AUS | పెర్త్ వేదికగా ఆస్ట్రేలియా-భారత్ మధ్య జరుగుతున్న తొలి వన్డేకు వర్షం ఆటంకం కలిగించింది. ఊహించిన విధంగానే మ్యాచ్ సమయంలో వర్షం కురవడంతో మ్యాచ్ను నిలిపివేశారు. వర్షం కారణంగా మ్యాచ్ను 35 ఓవర్లకు కు�
Virat Kohli | భారత జట్టు స్టార్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ భారత్కు చేరుకున్నాడు. ఆస్ట్రేలియాతో జరిగే వన్డే సిరీస్కు ఢిల్లీకి వచ్చాడు. దాదాపు నాలుగు నెలల తర్వాత విరాట్ భారత గడ్డపై అడుగుపెట్టారు. ఐపీఎల్ల�
WTC Points | ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్లో భారత్- వెస్టిండీస్ జట్ల మధ్య జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్లో టీమిండియా ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో భారత్ ప్రపంచ ట�
స్వదేశంలో వెస్టిండీస్తో ఢిల్లీ వేదికగా జరుగుతున్న రెండో టెస్టునూ మూడు రోజుల్లో ముగిద్దామనుకున్న భారత జట్టుకు ఒకింత నిరాశ. కరీబియన్ జట్టు ఫాలోఆన్ ఆడుతూ పోరాటపటిమను ప్రదర్శించడంతో టీమ్ఇండియా విజయం
స్వదేశంలో వెస్టిండీస్తో టెస్టు సిరీస్ ఆడుతున్న టీమ్ఇండియా శుక్రవారం నుంచి ఆ జట్టుతో సిరీస్లో ఆఖరిదైన రెండో మ్యాచ్లో తలపడనుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఇరుజట్ల మధ్య జరుగబోయే ఈ మ్
చెన్నై: టీమ్ఇండియా వెటరన్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన రిటైర్మెంట్పై ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. జట్టు నుంచి తప్పుకోవాలని తననెవరూ బలవంతపెట్టలేదని, అది తన వ్యక్తిగత నిర్ణయమని తెలిపాడు.
ఆస్ట్రేలియా పర్యటనకు భారత క్రికెట్ జట్టు ఈనెల 15న బయల్దేరి వెళ్లనుంది. ఆసీస్తో మూడు వన్డేల సిరీస్ ఈ నెల 19వ తేదీ నుంచి మొదలుకానుండగా, 15న రెండు బ్యాచ్లుగా టీమ్ఇండియా క్రికెటర్లు ప్రయా ణం కానున్నారు.
భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య తొలి టెస్టు పోరు మూడు రోజుల్లోనే ముగిసింది. విండీస్పై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన మొదటి టెస్టులో టీమ్ఇండియా ఇన్నింగ్స్ 140 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా రెం
Sachin Tendulkar | ఐసీసీ వన్డే వరల్డ్ కప్ భారత వుమెన్స్ క్రికెట్కు ఓ టర్నింగ్ పాయింట్ కాగలదని టీమిండియా లెజెండ్ సచిన్ టెండూల్కర్ అభిప్రాయపడ్డాడు. ఇది కేవలం టైటిల్స్ను గెలిచే టోర్నమెంట్ మాత్రమే కాదని, అమ�
ఆట కంటే ఆటేతర విషయాలతో వార్తల్లో నిలిచిన ఆసియా కప్ ముగింపు కూడా వివాదాస్పదం అయింది. ఆదివారం భారత్, పాకిస్థాన్ మధ్య హోరాహోరీగా ముగిసిన ఫైనల్ అనంతరం విజేతల (టీమ్ఇండియా)కు అందజేయాల్సిన ట్రోఫీ ప్రధానోత