IND Vs ENG | బర్మింగ్హామ్ టెస్ట్లో ఇంగ్లండ్ ఘోర పరాజయం పాలైంది. 336 పరుగుల తేడాతో ఓటమిని చవిచూసింది. ఐదు టెస్టుల సిరీస్ను భారత్ 1-1తో సమం చేసింది. ఈ నెల 10 నుంచి మూడో టెస్ట్ జరుగనున్నది. తొలి టెస్ట్లో గెలిచిన ఇం�
BCCI | బంగ్లాదేశ్-భారత్ మధ్య జరగాల్సిన వన్డే సిరీస్ 2026 సెప్టెంబర్కు వాయిదా బీసీసీఐ వాయిదా వేసింది. వాస్తవానికి ఈ సిరీస్ ఆగస్టులోనే జరగాల్సి ఉంది. ప్రస్తుతం ఆ దేశంలోని పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని పర్
Team India : ఇంగ్లండ్ పర్యటన తర్వాత భారత క్రికెట్ జట్టు టీ20 వరల్డ్ కప్ 2026 సన్నాహక మ్యాచ్లతో బిజీగా ఉండనుంది. అయితే.. టీమిండియా, బంగ్లాదేశ్(Bangladesh)ల మధ్య జరగాల్సిన సిరీస్పై సందిగ్దం నెలకొంది.
ENG Vs IND Test | ఇంగ్లండ్తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా తడబడుతున్నది. ఎడ్జ్బాస్ట్ టెస్టులో తొలిరోజు టీ బ్రేక్ సమయానికి టీమిండియా మూడు వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. ప్రస్తుతం కెప్టెన్ శుభ్మ�
ENG Vs IND Test | బర్మింగ్హామ్ ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. టీమిండియా 15 పరుగుల వద్ద కేఎల్ రాహుల్ అవుట్ అయ్యాడు. తొలి టెస్టులో అదరగొట్టిన క�
ENG VS IND Test | ఇంగ్లాండ్తో బర్మింగ్హామ్లో జరిగే రెండో టెస్టుకు ముందు భారత జట్టుకు భారీ ఉపశమనం లభించింది. స్టార్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఎడ్జ్బాస్టన్ టెస్ట్కు అందుబాటులో ఉంటాడని జట్టు అసిస్టెం
ఇంగ్లండ్తో ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్లో రెండో మ్యాచ్ కోసం టీమ్ఇండియా జోరుగా ప్రాక్టీస్ చేస్తున్నది. వచ్చే నెల 2 నుంచి మొదలయ్యే రెండో టెస్టులో ఎలాగైనా ఇంగ్లండ్కు దీటైన పోటీనివ్వాలన్న పట్టుదలతో భా�
టీమ్ఇండియా యువ వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ కెరీర్లో హయ్యస్ట్ ర్యాంకుకు చేరుకున్నాడు. ఐసీసీ తాజాగా విడుదల చేసిన టెస్టు ర్యాంకులలో అతడు ఒక స్థానాన్ని మెరుగుపరుచుకుని ఏడో స్థానానికి దూసుకెళ్�
IND vs ENG | ఇంగ్లండ్తో తొలి టెస్టులో టీమిండియా ఓటమిపాలైంది. ఇక రెండో జట్టు కోసం భారత జట్టులో కీలక మార్పులు చోటు చేసుకోన్నట్లు తెలుస్తున్నది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి సీనియర్లు లేకుండానే ఆడిన ఈ టెస్టు�
ఇంగ్లండ్ లక్ష్యం 371. టెస్టులలో.. అదీ ఆట ఐదో రోజు ఇంత భారీ లక్ష్యాన్ని ఛేదించాలంటే అగ్రశ్రేణి జట్లు సైతం ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తాయి. కీలక సమయంలో వికెట్లు పడితే డ్రా వైపునకే మొగ్గుచూపుతాయి.
FIH Pro League : యూరప్ గడ్డమీద జరుగుతున్న ఎఫ్ఐహెచ్ ప్రో లీగ్ (FIH Pro League)లో భారత పురుషుల జట్టు నిరీక్షణ ఫలించింది. వరుసగా ఆరు పరాజయాలకు చెక్ పెడుతూ హర్మన్ప్రీత్ సింగ్ సేన బోణీ కొట్టింది. ఆ
Ind vs Eng Test | ఇంగ్లండ్తో జరుగుతున్న టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో టీమిండియా 471 పరుగులకు ఆలౌవుట్ అయ్యింది. యశస్వి జైస్వాల్, శుభ్మాన్ గిల్, రిషబ్ పంత్ తొలి ఇన్నింగ్స్లో సెంచరీలు సాధించగా, కేఎల్ రాహుల్ 42 పరు�
భారత క్రికెట్లో కొత్త శకం ఆరంభానికి వేళయైంది. దిగ్గజాలు విరాట్కోహ్లీ, రోహిత్శర్మ, అశ్విన్ నిష్క్రమణ వేళ అంతగా అనుభవం లేని యువ జట్టుతో బరిలోకి దిగుతున్న భారత్..ఇంగ్లండ్తో తొలి టెస్టుకు సై అంటున్నది
భారత క్రికెట్ జట్టు కీలక పోరుకు సిద్ధమైంది. ప్రతిష్టాత్మక ప్రపంచ టెస్టు చాంపియన్షిప్లో భాగంగా ఇంగ్లండ్తో ఐదు మ్యాచ్ల సిరీస్లో తలపడనున్న టీమ్ఇండియా అస్త్రశస్ర్తాలతో సన్నద్ధమైంది.