Ind vs Eng Test | ఇంగ్లండ్తో జరుగుతున్న టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో టీమిండియా 471 పరుగులకు ఆలౌవుట్ అయ్యింది. యశస్వి జైస్వాల్, శుభ్మాన్ గిల్, రిషబ్ పంత్ తొలి ఇన్నింగ్స్లో సెంచరీలు సాధించగా, కేఎల్ రాహుల్ 42 పరు�
భారత క్రికెట్లో కొత్త శకం ఆరంభానికి వేళయైంది. దిగ్గజాలు విరాట్కోహ్లీ, రోహిత్శర్మ, అశ్విన్ నిష్క్రమణ వేళ అంతగా అనుభవం లేని యువ జట్టుతో బరిలోకి దిగుతున్న భారత్..ఇంగ్లండ్తో తొలి టెస్టుకు సై అంటున్నది
భారత క్రికెట్ జట్టు కీలక పోరుకు సిద్ధమైంది. ప్రతిష్టాత్మక ప్రపంచ టెస్టు చాంపియన్షిప్లో భాగంగా ఇంగ్లండ్తో ఐదు మ్యాచ్ల సిరీస్లో తలపడనున్న టీమ్ఇండియా అస్త్రశస్ర్తాలతో సన్నద్ధమైంది.
Intra Squad Match : ఇంగ్లండ్ పర్యటనకు ముందు సన్నాహక పోరులో భారత ప్రధాన పేసర్ బుమ్రా (Bumr5ah) దారుణంగా విఫలమయ్యాడు. ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. అయితే.. టాపార్డర్ బ్యాటర్లు మాత్రం దంచేశారు. ఇండియా ఏ కు ఆడు
హైదరాబాద్ క్రికెట్ అభిమానులకు తీపి కబురు! నగరంలోని ఉప్పల్లో ఉన్న రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం మరో ధనాధన్ పోరుకు ఆతిథ్యమివ్వనుంది. వచ్చే ఏడాది జనవరిలో భారత పర్యటనకు రానున్న న్యూజిలాం
Gautam Gambhir : టీమిండియా క్రికెట్ కోచ్ గౌతం గంభీర్.. ఇంగ్లండ్ నుంచి స్వదేశానికి తిరిగి వచ్చాడు. గంభీర్ తల్లికి హార్ట్ అటాక్ వచ్చింది. ఆమె ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతోంది.
ఇంగ్లండ్తో ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ కోసం టీమ్ఇండియా అస్త్రశస్ర్తాలను సిద్ధం చేసుకుంటున్నది. ఇప్పటికే ఇంగ్లండ్ లయన్స్తో రెండు అనధికారిక టెస్టు మ్యాచ్ల ద్వారా ఇక్కడి పరిస్థితులపై అవగాహనకు వచ్చ
World Test Championship: డబ్ల్యూటీసీ ఫైనల్కు ఇండియా వెళ్లలేదు. కానీ ఆ జట్టు మూడో స్థానంలో నిలిచింది. ప్రైజ్మనీలో భాగంగా ఇండియాకు 12.33 కోట్లు దక్కనున్నాయి.