World Test Championship: డబ్ల్యూటీసీ ఫైనల్కు ఇండియా వెళ్లలేదు. కానీ ఆ జట్టు మూడో స్థానంలో నిలిచింది. ప్రైజ్మనీలో భాగంగా ఇండియాకు 12.33 కోట్లు దక్కనున్నాయి.
ఇంగ్లండ్ పర్యటనలో ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ కోసం సిద్ధమవుతున్న వేళ టీమ్ఇండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్కు పెద్ద ప్రమాదం తప్పింది. ఈ సిరీస్కు వైస్ కెప్టెన్గా వ్యవహరిస్తున్న పంత్.. ఆదివారం నెట్�
FIH Pro League : ఎఫ్ఐహెచ్ ప్రో లీగ్లో భారత పురుషుల జట్టుకు వరుసగా రెండో షాక్ తగిలింది. అలవోకగా గెలవాల్సిన మ్యాచ్లో అలసత్వం ప్రదర్శించిన టీమిండియా మరోసారి నెదర్లాండ్స్(Netherlands) చేతిలో చేజేతులా ఓడిపోయి�
టీమ్ఇండియా యువ క్రికెటర్ రింకూసింగ్ తన బ్యాచిలర్ లైఫ్కు ఫుల్స్టాప్ పెట్టాడు. ఆదివారం సమాజ్వాదీ పార్టీ ఎంపీ ప్రియా సరోజ్ను రింకూసింగ్ నిశ్చితార్థం చేసుకున్నాడు. నగరంలోని ప్రముఖ హోటల్లో అట్�
Team India : ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ కొత్త సైకిల్ (2025-27) తొలి సిరీస్ కోసం భారత జట్టు (Team India) ఇంగ్లండ్ చేరుకుంది. సుదీర్ఘ ప్రయాణం అనంతరం శనివారం భారత ఆటగాళ్లు ఇంగ్లండ్లో అడుగుపెట్టారు.
టీమ్ఇండియా యువ క్రికెటర్ రింకూ సింగ్ త్వరలోనే పెండ్లిపీటలెక్కనున్నాడు. ఉత్తరప్రదేశ్లోని మచ్లిషెహర్ లోక్సభ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న సమాజ్వాదీ పార్టీ ఎంపీ ప్రియా సరోజ్తో రింకూ ఏడడుగులు వ�
వచ్చే ఏడాది భారత్, శ్రీలంక సంయుక్తంగా నిర్వహించబోయే టీ20 ప్రపంచకప్లో టీమ్ఇండియా తరఫున ఆడటమే తన లక్ష్యమని స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ అన్నాడు. ఆస్ట్రేలియా వేదికగా 2022లో ముగిసిన టీ20 వరల్డ్కప్ సెమీస
భారత క్రికెట్లో నవ శకానికి నాంది పడింది. పరివర్తనలో భాగంగా దేశ క్రికెట్ భవిష్యత్ను దృష్టిలో పెట్టుకుని యువ క్రికెటర్ శుభ్మన్గిల్ను టెస్టు కెప్టెన్గా ఎంపిక చేశారు.
Karun Nair | ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్ కోసం భారత జట్టును బీసీసీఐ గురువారం ప్రకటించింది. చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కార్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ 18 మంది సభ్యుల జట్టును శనివారం ప్రకటించింది. కరుణ్ నాయర
సుమారు దశాబ్దంన్నర కాలం పాటు భారత క్రికెట్కు వెన్నెముకలా నిలిచిన మాజీ సారథులు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీతో పాటు సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్.. ఆటకు రిటైర్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో టీమ�
టీమ్ఇండియా దిగ్గజాలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లేకుండా జట్టును నడిపించడం తమకు పెద్ద సవాలేనని భారత క్రికెట్ జట్టు హెడ్కోచ్ గంభీర్ అన్నాడు. వారం రోజుల వ్యవధిలో రోకో టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటి�
వచ్చే నెల 11 నుంచి ప్రఖ్యాత లార్డ్స్ వేదికగా దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా మధ్య జరుగబోయే ఐసీసీ వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ కోసం మ్యాచ్ నిర్వాహకులను ఐసీసీ ప్రకటించింది. ఈ మెగా బ్లాక�