Team India | ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్కు భారత జట్టును మే 24న (శనివారం) ప్రకటించే అవకాశాలున్నాయి. జూన్ 20న హెడింగ్లీలో సిరీస్తో భారత్ పర్యటనను ప్రారంభిస్తుంది. ఆ తర్వాత ఎడ్జ్బాస్టన్, లార్డ్స్, ఓల్డ్ ట్రాఫోర్�
టీమ్ఇండియా విధ్వంసకర ఓపెనర్ షెఫాలీ వర్మ ఏడు నెలల విరామం తర్వాత తిరిగి జాతీయ జట్టులో చోటు సంపాదించింది. వచ్చే నెలలో ఇంగ్లండ్తో జరుగబోయే ఐదు టీ20లు, మూడు వన్డేల సిరీస్ల కోసం బీసీసీఐ గురువారం జట్లను ప్రక
Team India | టెస్టులకు రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో కొత్త సారథి ఎవరు ? అన్న చర్చ సాగుతున్నది. వచ్చే నెల నుంచి ఇంగ్లాండ్తో ఐదు టెస్టుల సిరీస్లో టీమిండియా పాల్గొనున్నది. ఈ పర్యటన కోసం బీసీసీఐ ఈ
Virat Kohli | టీమిండియా సీనియర్ ప్లేయర్ విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ సిద్ధమయ్యాడా? అంటే అవుననే సమాధానం వస్తున్నది. ఇప్పటికే తన నిర్ణయాన్ని బీసీసీఐకి తెలియజేశాడు. బోర్డు అంగీకరించలేదని తెలుస్తున్నది.
Rohit Sharma | టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బుధవారం అకస్మాత్తుగా టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. సోషల్ మీడియా వేదికగా రిటైర్మెంట్పై ప్రకటించాడు. రోహిత్ నిర�
మహిళల ముక్కోణపు వన్డే సిరీస్లో భారత్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. బుధవారం దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో టీమ్ఇండియా 23 పరుగుల తేడాతో విజయం సాధించి శ్రీలంకతో ఫైనల్ పోరుకు సిద్ధమైంది.
ICC Rankings: ఐసీసీ ర్యాంకులు రిలీజ్ అయ్యాయి. వన్డేలు, టీ20ల్లో ఇండియా టాప్ ప్లేస్ కొట్టేసింది. ఇక టెస్టు ఫార్మాట్లో ఆస్ట్రేలియా ఫస్ట్ ప్లేస్లో నిలవగా, ఇండియా నాలుగో స్థానానికి పడిపోయింది.
శ్రీలంక మహిళల క్రికెట్ జట్టు చిరస్మరణీయ విజయాన్ని సొంతం చేసుకుంది. ముక్కోణపు వన్డే సిరీస్లో భాగంగా ఆదివారం భారత్తో జరిగిన మ్యాచ్లో 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తద్వారా వన్డేల్లో టీమ్ఇండియాప�
Team India | శ్రీలంక వేదికగా జరుగుతున్న ముక్కోణపు సిరీస్ తొలి మ్యాచ్లో స్లో ఓవర్ రేట్ కారణం టీమిండియా వుమెన్స్ జట్టుకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) జరిమానా విధించింది. ఆదివారం కొలంబోలో జరిగిన ఈ మ్యాచ్
టీమ్ఇండియా ప్రధాన కోచ్, బీజేపీ మాజీ ఎంపీ గౌతమ్ గంభీర్కు (Gautam Gambhir) బెదిరింపులు వచ్చాయి. తనను చంపుతామంటూ ఐసిస్ కశ్మీర్ నుంచి రెండు మెయిల్స్ వచ్చాయని ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనతోపాటు కుటుంబ స�
భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) వార్షిక కాంట్రాక్టులను ఖరారు చేసింది. మొత్తం 34 మంది క్రికెటర్లతో సోమవారం జాబితాను విడుదల చేసింది. అక్టోబర్ 1, 2024 నుంచి సెప్టెంబర్ 30, 2025 వరకు గాను బోర్డు క్రికెటర్లను ఎ
Rohit Sharma | ప్రస్తుతం టీ20 క్రికెట్ ఆదరణ పెరుగుతున్నది. ఈ క్రమంలో వన్డే క్రికెట్ భవితవ్యంపై రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైఖేల్ క్లార్క్తో కలిసి నిర్వహించిన పాడ్కాస్ట్�
IND Vs BAN | ఇంగ్లాండ్తో ఐదు టెస్టుల సిరీస్ అనంతరం భారత జట్టు ఆగస్టులో బంగ్లాదేశ్ పర్యటించనున్నది. ఈ పర్యటనలో టీమిండియా మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్లు ఆడనున్నది. బీసీసీఐ మంగళవారం టీమిండియా పర్యటనకు సంబంధి�
ఇటీవలే ముగిసిన ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో రాణించిన యువ పేసర్ కాశ్వీ గౌతమ్కు జాతీయ జట్టు నుంచి పిలుపొచ్చింది. ఈనెల 27 నుంచి శ్రీలంక, దక్షిణాఫ్రికాతో జరుగబోయే ముక్కోణపు వన్డే సిరీస్లో ఆ�