గతేడాది వెస్టిండీస్లో ముగిసిన ఐసీసీ టీ20 ప్రపంచకప్ విజయం తర్వాత ఈ ఫార్మాట్కు వీడ్కోలు పలికిన టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ.. వన్డేలలో తన భవిష్యత్పై స్పష్టతనిచ్చాడు. ఇటీవలే ముగిసిన ఐసీస
ఐపీఎల్ మూడ్లో ఉన్న భారత క్రికెట్ అభిమానులకు మరో శుభవార్త. ఈ ఏడాది సెప్టెంబర్లో జరిగే ఆసియా కప్ (టీ20) తర్వాత భారత క్రికెట్ జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. అక్కడ టీమ్ఇండియా ఆసీస్తో మూడు వన్డ�
Team India : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ సీజన్ ఆద్యంతం ఆసక్తిగా సాగుతోంది. ఈ టోర్నీ ముగియగానే భారత ఆటగాళ్లు ఇంగ్లండ్ పర్యటనకు బయల్దేరనున్నారు. ఈ నేపథ్యంలో ఇండియా 'ఏ' టీమ్ను ఇంగ్లండ్ పంపేందుకు బీసీస�
ఇటీవలే దుబాయ్ వేదికగా ముగిసిన చాంపియన్స్ ట్రోఫీలో విజేతగా నిలిచిన రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టుకు బీసీసీఐ భారీ నజరానా ప్రకటించింది. 12 ఏండ్ల విరామం తర్వాత చాంపియన్స్ ట్రోఫీ నెగ్గిన టీమ్ఇండియా�
టీమ్ ఇండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్.. ధనశ్రీ వర్మ విడాకులు తీసుకున్నారు. 2020లో వీరి వివాహం జరగగా 2022 నుంచే ఈ ఇద్దరూ విడివిడిగా ఉంటున్నారు. గత నెల 5న పరస్పర అంగీకారంతో విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్న చాహ�
టీమ్ఇండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్, ధనశ్రీ వర్మ వివాహ బంధానికి తెరపడ్డట్టే! గత కొంతకాలంగా విడాకుల వార్తలు వినిపిస్తున్న వేళ ఈ ఇద్దరూ.. 2025 ఫిబ్రవరి 5న ముంబైలోని ఫ్యామిలీ కోర్టులో విడాకుల కోసం దరఖాస్త
భారత ఫుట్బాల్ దిగ్గజం సునీల్ ఛెత్రీ రీఎంట్రీ అదిరిపోయింది. రిటైర్మెంట్ నుంచి బయటికి వచ్చిన ఛెత్రీ బరిలోకి దిగిన తొలి మ్యాచ్లోనే సత్తాచాటాడు. బుధవారం జరిగిన స్నేహపూర్వక మ్యాచ్లో భారత్ 3-0తో మాల్దీ
టీమ్ఇండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాసం ఉండటం లేదని, అది పాపమని వ్యాఖ్యానించి వార్తల్లో నిలిచిన ఆలిండియా ముస్లిం జమాత్ అధ్యక్షుడు మౌలానా షహాబుద్దీన్ మరోసారి అతడిని టార్గె
Mohammed Shami | టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ కూతురు హోలీ వేడుకల్లో పాల్గొనగా.. ఆల్ ఇండియా ముస్లిం జమాత్ అధ్యక్షుడు మౌలానా షాబుద్దీన్ రజ్వీ అభ్యంతరం వ్యక్తం చేశాడు. అది చట్టవిరుద్ధమని.. షరియత్కు వ్యతిర�
Rohit Sharma | ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ టైటిల్ను టీమిండియా సాధించింది. ప్రస్తుతం భారత్లో ఐపీఎల్-2025 సీజన్ సుదీర్ఘంగా కొనసాగనున్నది. ఆ తర్వాత ఇంగ్లాండ్లో టీమిండియా టెస్ట్ సిరీస్ కోసం పర్యటించనున్నది. ఇంగ్ల
మరో ఏడు రోజుల్లో మొదలుకాబోయే ఐపీఎల్-18వ సీజన్కు గాను ఢిల్లీ క్యాపిటల్స్ తమ సారథిగా టీమ్ఇండియా ఆల్రౌండర్ అక్షర్ పటేల్ను నియమించింది. కేఎల్ రాహుల్, ఫాఫ్ డుప్లెసిస్ వంటి అనుభవజ్ఞులు జట్టులో ఉన్
ఈ ఏడాది జూన్ నుంచి ఇంగ్లండ్తో జరుగబోయే ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ కోసం టీమ్ఇండియా హెడ్కోచ్ గౌతం గంభీర్.. ప్రధాన జట్టు కంటే ముందే ఆ దేశానికి వెళ్లడానికి ఆసక్తి చూపుతున్నాడు. ప్రధాన ఆటగాళ్లంతా ఐపీఎ�