Champions Trophy Final | చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో న్యూజిలాండ్ జట్టు 75 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది. 13వ ఓవర్ రెండో బంతికి కేన్ విలియమ్సన్ను కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో అతనికే క్యాచ్ ఇచ్చి పెవిలియన్�
Champions Trophy Final | చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా భారత్-న్యూజిలాండ్ మధ్య దుబాయి ఇంటర్నేషనల్ స్టేడియంలో మ్యాచ్ జరుగుతున్నది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆ జట్టుకు ఓపెనర్లు శుభారంభం అందించారు. ఈ క్రమ�
Champions Trophy Final | భారత్, న్యూజిలాండ్ మధ్య మరికొద్ది సేపట్లో చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ ప్రారంభం కానున్నది. ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ కెప్టెన్ శాంటర్న్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. కివీ జట్ట
IND Vs NZ Final | ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆదివారం భారత్, న్యూజిలాండ్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగనున్నది. ఈ మ్యాచ్లో న్యూజిలాండ్.. భారత్ జట్టు బలమైన పోటీదారని మాజీ హెడ్కోచ్ రవిశాస్త్రి పేర్కొన
Champions Trophy Final | ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్కు సమయం దగ్గరపడింది. ఈ నెల 9న దుబాయిలోని నేషనల్ క్రికెట్ స్టేడియంలో మధ్యాహ్నం 2.30 గంటలకు మ్యాచ్ జరుగనున్నది. ఫైనల్లో టీమిండియా, న్యూజిలాండ్ జట్ల�
IND vs NZ final | రేపు జరిగే బిగ్ ఫైట్ (Big fight) కు టీమిండియా (Team India) సిద్ధమైంది. ఆదివారం ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్లో న్యూజిలాండ్ (New Zealand) తో తలపడనుంది. గ్రూప్ దశ నుంచి ఓటమి అనేదే లేకుండా ఫైనల్కు దూసుకొచ్చిన రోహిత్ సే�
ప్రతిష్ఠాత్మక చాంపియన్స్ ట్రోఫీని ముచ్చటగా మూడోసారి దక్కించుకోవాలన్న పట్టుదలతో ఉన్న టీమ్ఇండియా అందుకు తగ్గట్లు వ్యూహాలు రచిస్తున్నది. మెగాటోర్నీలో ఓటమి అన్నది ఎరుగకుండా అజేయంగా దూసుకెళుతున్న రోహ�
పదకొండేండ్ల క్రితమే అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసినా ఏడాదిన్నర క్రితం వరకూ రవీంద్ర జడేజా నీడన మరుగున పడిపోయిన స్పిన్ ఆల్రౌండర్ అక్షర్ పటేల్.. ఇప్పుడు అతడి వారసుడిగా ఎదగడమే కాకుండా మిడిలార్
టీమ్ఇండియా క్రికెటర్లను లక్ష్యంగా చేసుకుంటూ కొందరు చేస్తున్న వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. ఇటీవలే కెప్టెన్ రోహిత్శర్మపై కాంగ్రెస్ అధికార ప్రతినిధి శమా మహమ్మద్ నోరు పారేసుకోగా, తాజాగా మహమ్మద�
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్తో తలపడే ప్రత్యర్థి తేలిపోయింది. లాహోర్ వేదికగా ఏకపక్షంగా జరిగిన మ్యాచ్లో న్యూజిలాండ్ 50 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను మట్టికరిపించి టీమ్ఇండియాతో టైటిల్ ప�
Team India | ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో దుబాయి వేదికగా జరిగిన తొలి సెమీ ఫైనల్స్లో ఆస్ట్రేలియాపై నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించిన టీం ఇండియా ఫైనల్స్లోకి ఎంటరైంది.
రెండేండ్ల క్రితం డబ్ల్యూటీసీ చాంపియన్షిప్లో టీమ్ఇండియాకు ‘గద’ను దూరం చేసి.. ఏడాదిన్నర క్రితం వన్డే ప్రపంచకప్లో అజేయంగా ఫైనల్కు చేరిన టీమ్ఇండియా కప్పు కలను అడ్డుకున్న కంగారూలు మరోసారి రోహిత్ సే�
ప్రతిష్ఠాత్మక చాంపియన్స్ ట్రోఫీలో భారత్ అపజయమన్నది లేకుండా దూసుకెళుతున్నది. ప్రత్యర్థి ఎవరైనా గెలుపు పక్కా అన్న రీతిలో అదరగొడుతున్నది. బంగ్లాదేశ్, పాకిస్థాన్ను ఓడించిన జోరులో బరిలోకి దిగిన టీమ్�
చాంపియన్స్ ట్రోఫీలో భారత ప్రత్యర్థి జట్లకు ప్రయాణ తిప్పలు తప్పడం లేదు. భద్రతా కారణాల రీత్యా తాము పాకిస్థాన్లో పర్యటించలేమన్న టీమ్ఇండియా తమ మ్యాచ్లన్నీ దుబాయ్లో ఆడుతుండగా, మిగతా జట్లు పాక్లో వివి