టీమ్ఇండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాసం ఉండటం లేదని, అది పాపమని వ్యాఖ్యానించి వార్తల్లో నిలిచిన ఆలిండియా ముస్లిం జమాత్ అధ్యక్షుడు మౌలానా షహాబుద్దీన్ మరోసారి అతడిని టార్గె
Mohammed Shami | టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ కూతురు హోలీ వేడుకల్లో పాల్గొనగా.. ఆల్ ఇండియా ముస్లిం జమాత్ అధ్యక్షుడు మౌలానా షాబుద్దీన్ రజ్వీ అభ్యంతరం వ్యక్తం చేశాడు. అది చట్టవిరుద్ధమని.. షరియత్కు వ్యతిర�
Rohit Sharma | ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ టైటిల్ను టీమిండియా సాధించింది. ప్రస్తుతం భారత్లో ఐపీఎల్-2025 సీజన్ సుదీర్ఘంగా కొనసాగనున్నది. ఆ తర్వాత ఇంగ్లాండ్లో టీమిండియా టెస్ట్ సిరీస్ కోసం పర్యటించనున్నది. ఇంగ్ల
మరో ఏడు రోజుల్లో మొదలుకాబోయే ఐపీఎల్-18వ సీజన్కు గాను ఢిల్లీ క్యాపిటల్స్ తమ సారథిగా టీమ్ఇండియా ఆల్రౌండర్ అక్షర్ పటేల్ను నియమించింది. కేఎల్ రాహుల్, ఫాఫ్ డుప్లెసిస్ వంటి అనుభవజ్ఞులు జట్టులో ఉన్
ఈ ఏడాది జూన్ నుంచి ఇంగ్లండ్తో జరుగబోయే ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ కోసం టీమ్ఇండియా హెడ్కోచ్ గౌతం గంభీర్.. ప్రధాన జట్టు కంటే ముందే ఆ దేశానికి వెళ్లడానికి ఆసక్తి చూపుతున్నాడు. ప్రధాన ఆటగాళ్లంతా ఐపీఎ�
ఇటీవలే ముగిసిన చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో 76 పరుగులతో భారత విజయంలో కీలకపాత్ర పోషించిన టీమ్ఇండియా సారథి రోహిత్ శర్మ ఐసీసీ వన్డే బ్యాటింగ్ ర్యాంకుల్లో మూడో ర్యాంక్కు ఎగబాకాడు. గత వారం ఐదో స్థానంలో ఉన�
Gautam Gambhir | రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత జట్టు 12 సంవత్సరాల తర్వాత ఫైనల్లో న్యూజిలాండ్ను ఓడించి ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్ను గెలిచింది. ఎనిమిది నెలల్లోనే వరుసగా రెండో ఐసీసీ టైటిల్ను సాధించింది. గతేడాది జూ�
పన్నెండేండ్ల సుదీర్ఘ విరామానికి తెరదించుతూ భారత జట్టు చాంపియన్స్ ట్రోఫీలో విజేతగా నిలిచి ముచ్చటగా మూడోసారి ట్రోఫీని ముద్దాడింది. సమిష్టి ప్రదర్శనతో టీమ్ఇండియా విజేతగా నిలిచినప్పటికీ రోహిత్ సేన వి
Rohit Sharma | భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో ఒకరు. హిట్మ్యాన్ నాయకత్వంలో టీమిండియా అద్భుత ప్రదర్శన చేస్తున్నది. ఎనిమిది నెలల్లోనే టీమిండియా రెండో ఐసీసీ టైటిల్ను నెగ్గింది. ర
భారత క్రికెట్ జట్టు (Team India) 12 ఏండ్ల తర్వాత చాంపియన్స్ ట్రోఫీని సొంతం చేసుకున్నది. దుబాయ్ వేదికగా జరిగిన ఫైనల్లో న్యూజిలాండ్ను మట్టికరిపించి ముచ్చటగా మూడోసారి ‘చాంపియన్స్’గా (Champions Trophy) నిలిచింది. దీంతో �
Rohit Sharma | తన రిటైర్మెంట్పై వస్తున్న వార్తలను టీమిండియా సారథి రోహిత్ శర్మ క్లారిటీ ఇచ్చాడు. న్యూజిలాండ్ను నాలుగు వికెట్ల తేడాతో ఓడించి మూడోసారి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్�
Champions Trophy | టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సూపర్ బ్యాటింగ్, స్పిన్నర్ల అద్భుత ప్రదర్శనతో భారత జట్టు న్యూజిలాండ్ను నాలుగు వికెట్ల తేడాతో ఓడించి రికార్డుస్థాయిలో మూడోసారి చాంపియన్స్ ట్రోఫీని నె
ICC Champions Trophy | ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీని టీమ్ ఇండియా సొంతం చేసుకుంది. దుబాయ్ వేదికగా ఆదివారం జరిగిన ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్లో 252 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశిత 50 ఓవర్లలో మరో ఆరు బంతులు మిగిలి ఉండగానే న