Team India | ఈ నెల చివరి నుంచి శ్రీలంక వేదికగా జరుగనున్న ముక్కోణపు వన్డే సిరీస్ కోసం బీసీసీఐ భారత మహిళా జట్టును ప్రకటించింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ తిరిగి జట్టుతో చేరింది. జనవరిలో ఐర్లాండ్తో జరిగిన �
భారత్తో కీలకమైన టెస్టు సిరీస్కు ముందు ఇంగ్లండ్కు ఎదురుదెబ్బ తగిలింది. మోకాలి గాయం కారణంగా యువ పేసర్ ఒలీ స్టోన్.. టీమ్ఇండియాతో ఐదు మ్యాచ్ల సిరీస్కు దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అబుదాబిలో జ�
ఈ ఏడాది స్వదేశంలో భారత క్రికెట్ జట్టు ఆతిథ్యమివ్వబోయే క్రికెట్ సిరీస్ల షెడ్యూల్ను బీసీసీఐ బుధవారం విడుదల చేసింది. అక్టోబర్లో వెస్టిండీస్తో రెండు టెస్టులు ఆడనున్న టీమ్ఇండియా.. నవంబర్-డిసెంబర్�
టీమ్ఇండియా యువ ఓపెనర్, ముంబైలో క్రికెట్ ఓనమాలు నేర్చుకుని జాతీయ జట్టుకు ఎంపికైన యశస్వి జైస్వాల్ దేశవాళీలో ఆ జట్టుకు గుడ్బై చెప్పాడు. ఈ మేరకు అతడు తనను జట్టు నుంచి రిలీవ్ చేసి నో అబ్జెక్షన్ సర్టిఫ�
గతేడాది వెస్టిండీస్లో ముగిసిన ఐసీసీ టీ20 ప్రపంచకప్ విజయం తర్వాత ఈ ఫార్మాట్కు వీడ్కోలు పలికిన టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ.. వన్డేలలో తన భవిష్యత్పై స్పష్టతనిచ్చాడు. ఇటీవలే ముగిసిన ఐసీస
ఐపీఎల్ మూడ్లో ఉన్న భారత క్రికెట్ అభిమానులకు మరో శుభవార్త. ఈ ఏడాది సెప్టెంబర్లో జరిగే ఆసియా కప్ (టీ20) తర్వాత భారత క్రికెట్ జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. అక్కడ టీమ్ఇండియా ఆసీస్తో మూడు వన్డ�
Team India : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ సీజన్ ఆద్యంతం ఆసక్తిగా సాగుతోంది. ఈ టోర్నీ ముగియగానే భారత ఆటగాళ్లు ఇంగ్లండ్ పర్యటనకు బయల్దేరనున్నారు. ఈ నేపథ్యంలో ఇండియా 'ఏ' టీమ్ను ఇంగ్లండ్ పంపేందుకు బీసీస�
ఇటీవలే దుబాయ్ వేదికగా ముగిసిన చాంపియన్స్ ట్రోఫీలో విజేతగా నిలిచిన రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టుకు బీసీసీఐ భారీ నజరానా ప్రకటించింది. 12 ఏండ్ల విరామం తర్వాత చాంపియన్స్ ట్రోఫీ నెగ్గిన టీమ్ఇండియా�
టీమ్ ఇండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్.. ధనశ్రీ వర్మ విడాకులు తీసుకున్నారు. 2020లో వీరి వివాహం జరగగా 2022 నుంచే ఈ ఇద్దరూ విడివిడిగా ఉంటున్నారు. గత నెల 5న పరస్పర అంగీకారంతో విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్న చాహ�
టీమ్ఇండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్, ధనశ్రీ వర్మ వివాహ బంధానికి తెరపడ్డట్టే! గత కొంతకాలంగా విడాకుల వార్తలు వినిపిస్తున్న వేళ ఈ ఇద్దరూ.. 2025 ఫిబ్రవరి 5న ముంబైలోని ఫ్యామిలీ కోర్టులో విడాకుల కోసం దరఖాస్త
భారత ఫుట్బాల్ దిగ్గజం సునీల్ ఛెత్రీ రీఎంట్రీ అదిరిపోయింది. రిటైర్మెంట్ నుంచి బయటికి వచ్చిన ఛెత్రీ బరిలోకి దిగిన తొలి మ్యాచ్లోనే సత్తాచాటాడు. బుధవారం జరిగిన స్నేహపూర్వక మ్యాచ్లో భారత్ 3-0తో మాల్దీ