ఐర్లాండ్తో జరుగుతున్న రెండో టీ20లో భారత జట్టు తొలి వికెట్ కోల్పోయింది. తొలి మ్యాచ్లో ధాటిగా ఆడి ఆకట్టుకున్న ఇషాన్ కిషన్ (3) ఈ మ్యాచ్లో విఫలమయ్యాడు. అడైర్ వేసిన మూడో ఓవర్ తొలి బంతికే కీపర్కు క్యాచ్ ఇచ్చి �
ఇంగ్లండ్తో టీమిండియా ఆడే ఏకైక జట్టులో స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్(Ravichandran Ashwin)ను ఆడించాలని మాజీలు సలహా ఇస్తున్నారు. ఎడ్జ్బాస్టన్లో గతంలో అశ్విన్ మెరుగైన ఫలితాలు రాబట్టిన విషయాన్ని కూడా వాళ్లు �
కరోనా మొదలయ్యాక టీమిండియా ఆటగాళ్లు బయో బబుల్ లేకుండా ఆడుతున్న తొలి విదేశీ పర్యటనలో క్రికెటర్లు ఇష్టారీతిన వ్యవహరిస్తుండటంపై భారత క్రికెట్ నియంత్రణ మండలి కన్నెర్రజేసింది. మహామ్మారి ఇంకా తొలిగిపోలేదని
ఇంగ్లండ్తో జరగనున్న ఏకైక టెస్టు మ్యాచ్ కోసం అన్ని విధాలుగా తాము సిద్ధమైనట్లు టీమిండియా కోచ్ రాహుల్ ద్రావిడ్ చెప్పాడు. లీసెస్టర్షైర్తో వామప్ మ్యాచ్లో టీమిండియా మిడిలార్డర్ రాణించింది. కోహ్లీ సహా కీ
టీమిండియా సారథి రోహిత్ శర్మను సారథ్య బాధ్యతల నుంచి తప్పించాలని భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఆసక్తకిర వ్యాఖ్యలు చేశాడు. టీ20 ప్రపంచకప్-2023 ముందున్న నేపథ్యంలో వీరూ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించ�
వర్షం కారణంగా 12 ఓవర్లకు కుదించిన మ్యాచ్లో ఐర్లాండ్ ఆటగాళ్లు అదరగొట్టారు. బలమైన భారత బౌలింగ్ దళాన్ని ఎదుర్కొంటూ ధాటిగా ఆడారు. ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే భువీ వేసిన ఇన్స్వింగర్కు ఆండీ బాల్బిర్నీ (0) డకౌట్ �
భారత్-ఐర్లాండ్ జట్ల మధ్య మ్యాచ్కు వరుణుగు పలుమార్లు అంతరాయం కలిగించాడు. టాస్ వేసిన కాసేపటికే వర్షం ప్రారంభం అవడంతో మ్యాచ్ ఆలస్యమైంది. కాసేపటికి వర్షం ఆగడంతో ఇక మ్యాచ్ ప్రారంభం అవడమే తరువాయి అని అంతా అన�
చాలారోజుల తర్వాత టీమిండియాలోకి పునరాగమనం చేసిన స్టార్ ఆటగాడు హార్దిక్ పాండ్యా. ఐపీఎల్లో కొత్త జట్టు గుజరాత్ టైటాన్స్ సారధిగా అద్భుతమైన పరిణితి కనబరిచిన అతనికి.. ఐర్లాండ్లో ఆడే టీమిండియా పగ్గాలు అంది�
శ్రీలంకతో జరుగుతున్న టీ20 సిరీస్ను భారత మహిళల జట్టు కైవసం చేసుకుంది. శనివారం జరిగిన రెండో టీ20లో మరో ఐదు బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించిన హర్మన్ప్రీత్ కౌర్ జట్టు.. సిరీస్లో వరుసగా రెండో విజయాన్�
విరాట్ కోహ్లీ అంటే ఎగ్రెసివ్నెస్కు పెట్టింది పేరు. కానీ అభిమానులతో మాత్రం నవ్వుతూ ఉంటాడీ స్టార్ ప్లేయర్. సడెన్గా మైదానంలోకి దూసుకొచ్చిన వాళ్లతో కూడా చక్కగా సెల్ఫీలు దిగిన సందర్భాలు ఎన్నో. అలాంటి కోహ�
ప్రస్తుతం భారత జట్టులో యువ ఆటగాళ్లకు కొదవలేదు. తమకు దక్కిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకునేందుకు వాళ్లు ప్రయత్నిస్తున్నారు. తాజాగా ముగిసిన సౌతాఫ్రికా సిరీస్లో ఇషాన్ కిషన్ అద్భుతంగా రాణించాడు. మరో ఓపెనర
దేశవాళీలో పరుగుల వరద పారిస్తున్న ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ త్వరలోనే భారత జట్టులోకి రాబోతున్నాడు. రంజీ ట్రోఫీ-2022 లో భాగంగా భీకర ఫామ్ లో ఉన్న ఈ 24 ఏండ్ల కుర్రాడు.. జాతీయ జట్టులో పలువురు ఆటగాళ్లకు పోటీగా వస్త�
ఇంగ్లండ్లో పరిస్థితులకు అలవాటు పడేందుకు భారత జట్టు ప్రాక్టీస్ మ్యాచులు ఆడనుందన్న సంగతి తెలిసిందే. టీమిండియా ఆడే తొలి ప్రాక్టీస్ మ్యాచ్ లీసెస్టర్షైర్ కౌంటీ జట్టుతో. అప్టాన్స్టీల్ కౌంటీ గ్రౌండ్ వేది�
ఇంగ్లండ్ పర్యటన ముందు టీమిండియా టాప్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్కు కరోనా పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే. దాంతో అతను జట్టుతో కలిసి ఇంగ్లండ్ వెళ్లలేదు. క్వారంటైన్ తర్వాతనే జట్టుతో కలవనున్నాడు. అంతేకా�