సౌతాఫ్రికాతో జరుగుతున్న మూడో టీ20లో భారత జట్టు విజయం వైపు దూసుకెళ్తోంది. మిడిలార్డర్ విఫలం అవడంతో అనుకున్నంత స్కోరు చేయలేకపోయిన టీమిండియా.. బౌలర్లు సత్తా చాటడంతో సఫారీలను కట్టడి చేస్తోంది. ఇప్పుడు 11వ ఓవర�
సఫారీలతో జరుగుతున్న మూడో టీ20లో భారత బౌలర్లు సత్తా చాటుతున్నారు. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత జట్టు మిడిలార్డర్ వైఫల్యం కారణంగా అనుకున్నంత స్కోరు చేయలేకపోయింది. అయితే లక్ష్య ఛేదనలో బౌలర్ల
విశాఖపట్టణం వేదికగా జరుగుతున్న మూడో టీ20లో సౌతాఫ్రికా జట్టు మరో వికెట్ కోల్పోయింది. అంతకుముందు అక్షర్ పటేల్ బౌలింగ్లో సఫారీ కెప్టెన్ టెంబా బవుమా (8) అవుటయ్యాడు. అతను పెవిలియన్ చేరడంతో డ్వెయిన్ ప్రిటోరియస
సౌతాఫ్రికాతో జరుగుతున్న మూడో టీ20లో భారత జట్టు మరోసారి తడబడింది. రుతురాజ్ గైక్వాడ్ (57), ఇషాన్ కిషన్ (54) ఇద్దరూ అర్ధశతకాలతో రాణించడంతో భారత్కు అద్భుతమైన ఆరంభం లభించింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగినప్పటికీ.. ఓ
మూడో టీ20లో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత జట్టు తడబడుతోంది. రుతురాజ్, ఇషాన్ అద్భుతమైన ఆరంభం అందించినప్పటికీ మిడిలార్డర్ విఫలమైంది. శ్రేయాస్ అయ్యర్ (14) నిరాశ పరిచాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన పాండ్యా, పం
విశాఖపట్టణం వేదికగా జరుగుతున్న మూడో టీ20లో భారత జట్టు మరో వికెట్ కోల్పోయింది. తబ్రయిజ్ షంసీ వేసిన 13వ ఓవర్లో శ్రేయాస్ అయ్యర్ (14) అవుటయ్యాడు. అంతకుముందు అదే ఓవర్లో ఎల్బీకి అప్పీల్ చేయగా.. అంపైర్ అవుటిచ్చాడు. అయ
సౌతాఫ్రికాతో జరుగుతున్న మూడో టీ20లో భారత జట్టుకు తొలి ఎదురుదెబ్బ తగిలింది. అద్భుతంగా ఆడుతున్న రుతురాజ్ గైక్వాడ్ (57) పెవిలియన్ చేరాడు. ఎడాపెడా బౌండరీలతో విరుచుకుపడిన గైక్వాడ్.. 30 బంతుల్లో తన తొలి అంతర్జాతీయ
రాత్రి 7గంటలకు స్టార్ స్పోర్ట్స్లో విశాఖపట్నం: సొంతగడ్డపై భారత్ క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నది. వరుసగా 12 విజయాలతో తమకు ఎదురే లేదన్నట్లుగా దూసుకెళ్లిన టీమ్ఇండియా జైత్రయాత్రకు దక్షిణాఫ్రికా బ
ప్రస్తుతం సౌతాఫ్రికాతో టీ20 సిరీస్ ఆడుతున్న భారత జట్టు.. ఆ తర్వాత ఇంగ్లండ్ టూర్కు వెళ్తుంది. ఈ మధ్యలోనే ఐర్లాండ్తో డబ్లిన్ వేదికగా రెండు టీ20లు ఆడాల్సి ఉంది. దీనికోసం గతేడాది చేసినట్లే మరో యువ జట్టును పంప�
సౌతాఫ్రికాతో జరుగుతున్న ఐదు టీ20ల సిరీస్లో భారత జట్టు వరుసగా రెండో మ్యాచ్ కూడా ఓడింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత జట్టు.. బ్యాటర్లు విఫలమవడంతో కేవలం 148 పరుగులు మాత్రమే చేయగలిగింది. లక్ష్య ఛేదనలో భువన�
భారత్తో జరగుతున్న టీ20 మ్యాచ్లో సౌతాఫ్రికా మరో వికెట్ కోల్పోయింది. ఆరంభంలో భువనేశ్వర్ కుమార్ విజృంభించడంతో పవర్ప్లే ముగిసే సరికి మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన ఆ జట్టును కెప్టెన్ బవుమా (35), కీపర�
వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. పిచ్ నుంచి అందుతున్న సహకారాన్ని పూర్తిగా ఉపయోగించుకుంటున్న భువీ.. సఫారీలకు మరో షాకిచ్చాడు. తొలి ఓవర్లోనే రీజా హెండ్రిక్స్ (4)ను పెవిలియన్ చే�
భారత్తో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్లో సఫారీలు తొలి వికెట్ కోల్పోయారు. వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్.. ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే భారత్కు మంచి బ్రేక్ ఇచ్చాడు. రీజా హెండ్రిక్స్ (4)ను బౌల్డ్ చేశాడు. సఫారీ బౌ�
బారాబటి స్టేడియం వేదికగా జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్లో భారత బ్యాటర్లు తడబడ్డారు. సఫారీల బౌలింగ్ ధాటికి ఎవరూ సరిగా భారీ షాట్లు ఆడలేకపోయారు. ఇషాన్ కిషన్ (34), శ్రేయాస్ అయ్యర్ (40), దినేష్ కార్తీక్ (30 నాటౌట్) మినహా
సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్లో భారత జట్టు పోరాడుతోంది. ఆరంభంలోనే రుతురాజ్ గైక్వాడ్ (1) అవుటయ్యాడు. దీంతో కష్టాల్లో పడిన భారత జట్టును ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్ ఆదుకున్నారు. ముఖ్యంగా ఇషాన్ భా