టీమిండియా కోచ్ రాహుల్ ద్రవిడ్కు కరోనా సోకిందా? ఆసియా కప్లో జట్టుకు దగ్గరుండి మార్గనిర్దేశం చేసే అవకాశం ద్రావిడ్కు లేదా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. మరి కొన్నిరోజుల్లో ఆసియా కప్ మొదలవనున్న నే�
హరారే: జింబాబ్వేతో జరిగిన వన్డే సిరీస్ను ఇండియా క్లీన్ స్వీప్ చేసిన విషయం తెలిసిందే. మూడవ వన్డేలో కేఎల్ రాహుల్ సేన ఉత్కంఠ విజయాన్ని నమోదు చేసింది. దాదాపు ఓటమి నుంచి బయటపడింది. అయితే ఆ మ్యాచ్
హరారే: జింబాబ్వేతో జరగనున్న మూడవ వన్డేలో ఇండియా ఫస్ట్ బ్యాటింగ్ చేయనున్నది. టాస్ గెలిచిన కెప్టెన్ రాహుల్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఇప్పటికే మూడు వన్డేల సిరీస్ను 2-0 తేడాతో భారత్ కైవసం చే�
జింబాబ్వేతో జరుగుతున్న వన్డే సిరీస్ను భారత జట్టు కైవసం చేసుకుంది. రెండో వన్డేలో బౌలర్లు సమిష్టిగా రాణించడంతో జింబాబ్వేను 161 పరుగులకు ఆలౌట్ చేసిన భారత్.. 25.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. ఆరంభంలోనే భా�
న్యూఢిల్లీ: యువ ఆల్రౌండర్ షాబాజ్ అహ్మద్ తొలిసారి భారత క్రికెట్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. గురువారం నుంచి ప్రారంభం కానున్న జింబాబ్వే పర్యటనకు షాబాజ్.. టీమ్ఇండియాకు ఎంపికయ్యాడు. గాయం కారణంగా వ�
టీమిండియా త్వరలో యూఏఈ వేదికగా జరుగబోతున్న ఆసియా కప్ కోసం ప్రకటించిన జట్టులో రెగ్యులర్ వికెట్ కీపర్ రిషభ్ పంత్తో పాటు ఫినిషర్ దినేశ్ కార్తీక్కూ చోటు దక్కింది. ఈ ఇద్దరిలో ఎవర్ని ఆడిస్తారు..? అనే విషయంపై స
వెస్టిండీస్తో జరిగిన ఐదో టీ20లో భారత స్పిన్నర్లు అద్భుతంగా రాణించారు. మొత్తం పది వికెట్లను స్పిన్నర్లే తీసి హిస్టరీ క్రియేట్ చేశారు. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కూడా ఈ మ్యాచ్లో అద్భుతంగా బౌల�
ఈనెల 27 నుంచి యూఏఈ వేదికగా ప్రారంభంకావాల్సి ఉన్న ఆసియా కప్ కోసం సోమవారం రాత్రి 15 మందితో కూడిన భారత జట్టును సెలక్టర్లు ప్రకటించారు. టీ20 ప్రపంచకప్కు ముందు జరుగుతున్న మెగా టోర్నీ కావున దాదాపు ఆల్ ఫార్మాట్, సీ
కామన్వెల్త్ క్రీడల్లో పురుషుల ఫోర్స్ లాన్ బౌల్స్ జట్టు అదరగొట్టింది. ఈ మెగా టోర్నీలో తొలి పతకాన్ని ఖాతాలో వేసుకొని చరిత్ర సృష్టించింది. నార్తర్న్ ఐర్లాండ్ టీంతో జరిగిన ఫైనల్లో ఓటమి చవిచూసిన భారత జట్ట�
టీమిండియాలో స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ స్థానంపై ఎవరికీ ఎలాంటి అనుమానాలూ లేవు. గాయం కారణంగా జట్టుకు దూరమైన అతను.. ఇటీవల కరోనా సోకడంతో మరికొంత కాలం ఆటకు దూరమయ్యాడు. ఈ క్రమంలో న్యూజిల్యాండ్ మాజీ దిగ్గజం స్క
టీమిండియా ప్రస్తుతం వెస్టిండీస్తో టీ20 సిరీస్లు ఆడేందుకు గాను అగ్రరాజ్యం అమెరికాకు చేరింది. ఐదు మ్యాచ్ల ఈ సిరీస్లో భాగంగా ఇప్పటికే మూడు టీ20లు కరేబియన్ దీవుల్లో నిర్వహించగా.. మిగిలిన రెండు మ్యాచ్లను