సౌతాఫ్రికా, భారత్ మధ్య జరిగిన టీ20 సిరీస్లో చాలా మంది ఆటగాళ్లు పేలవ ప్రదర్శనతో విమర్శలు మూటగట్టుకున్నారు. ఈ క్రమంలో తన దృష్టిలో ఈ సిరీస్లో విఫలమైన ఆటగాళ్లు ఎవరో మాజీ క్రికెటర్, ప్రముఖ కామెంటేటర్ ఆకాష్ చ�
ఇంగ్లండ్ సిరీస్ కోసం యూకే వెళ్లిన టీమిండియా స్టార్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలకు వార్నింగ్ ఇవ్వాలని బీసీసీఐ నిర్ణయించింది. వీళ్లిద్దరూ నాలుగు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ కోసం లీసెస్టర్షైర్ చేరుకున్నార�
తాను మళ్లీ టీమిండియాలోకి వచ్చే అవకాశాలు లేవని వెటరన్ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా ఆవేదన వ్యక్తం చేశాడు. ఐపీఎల్ లో బాగా ఆడినప్పటికీ తనను సెలక్టర్లు పట్టించుకోలేదంటే ఇక భారత జట్టులో తనకు తలుపులు పూర్తిగా
దేశవాళీతో పాటు ఐపీఎల్ లో రాణిస్తూ టీమిండియాలో చోటు కోసం తపిస్తున్న క్రికెటర్లలో హర్యానాకు చెందిన రాహుల్ తెవాటియా ఒకడు. ఐపీఎల్ లో గుజరాత్ టైటాన్స్ తరఫున ఆడుతున్న ఈ యువ ఆల్ రౌండర్.. ఇటీవలే భారత జట్టు ఐర్లాం
ఈ ఏడాది ఐపీఎల్ ఛాంపియన్గా నిలిచిన గుజరాత్ టైటాన్స్ హెడ్ కోచ్ ఆశిష్ నెహ్రా.. భారత స్టార్ పేసర్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్లో అదే జట్టుకు ఆడిన మహమ్మద్ షమీ.. ఈ ఏడాది జరిగే టీ20 ప్రపంచకప్ ఆడతాడని తాన�
ప్రస్తుతం క్రికెట్ లోకమంతా ఆశ్చర్యంగా గమనిస్తున్న ఆటగాడు దినేష్ కార్తీక్. తన వయసు ఆటగాళ్లంతా రిటైర్ అయిపోవడానికి సిద్ధం అవుతున్న సమయంలో.. అతను మాత్రం అద్భుతమైన ఆటతీరుతో భారత జట్టులోకి దూసుకొచ్చాడు. సౌత�
గతేడాది టీ20 ప్రపంచకప్లో గ్రూప్ దశలోనే వెనుతిరిగిన భారత జట్టు.. ఈసారి ఎలాగైనా కప్పు కొట్టాలని కసి మీద ఉంది. అందుకే ప్రపంచకప్ ఆడే జట్టును ఎంపిక చేసేందుకు రకరకాల ప్రయోగాలు చేస్తున్నాడు కొత్త కోచ్ రాహుల్ ద్�
నాలుగో టీ20లో సౌతాఫ్రికా విజయావకాశాలు దాదాపు ఆవిరైపోయాయి. ఆరంభం నుంచే బ్యాటింగ్ చేయడానికి తడబడుతూ ఉన్న ఆ జట్టులో ఒక్కరంటే ఒక్క బ్యాటర్ కూడా భారత బౌలింగ్ దళాన్ని ఆత్మవిశ్వాసంతో ఎదుర్కోలేకపోయారు. ప్రమాదక�
భారత్తో జరుగుతున్న నాలుగో టీ20లో సౌతాఫ్రికా మూడో వికెట్ కోల్పోయింది. ప్రమాదకరమైన క్లాసెన్ (8)ను చాహల్ పెవిలియన్ చేర్చాడు. చాహల్ వేసిన 9 ఓవర్ తొలి బంతికి క్లాసెన్ బౌండరీ బాదాడు. ఆ మరుసటి బంతికే అతన్ని పెవిలి�
భారత్తో జరుగుతున్న నాలుగో టీ20లో సఫారీ జట్టు తొలి వికెట్ కోల్పోయింది. ప్రమాదకర ఓపెనర్ క్వింటన్ డీకాక్ (14) మైదానం వీడాడు. హర్షల్ పటేల్ వేసిన ఐదో ఓవర్ ఐదో బంతికి అతను పెవిలియన్ చేరాడు. హర్షల్ వేసిన బంతిని ముం�
KL Rahul | భారత స్టార్ ఓపెన్ కేఎల్ రాహుల్ ప్రస్తుతం గాయంతో ఇబ్బందిపడుతున్నాడు. దీంతో దక్షిణాఫ్రికాతో జరుగనున్న టీ20 సిరీస్, ఐర్లాండ్తో జరిగే టీ20 సిరీస్తో పాటు ఇంగ్లాండ్ పర్యటన నుంచి దూరం కావాల్సి వచ్చి
రోహిత్ శర్మ కెప్టెన్సీలోని భారత జట్టు ఇంగ్లండ్తో సిరీస్ ఆడుతున్న సమయంలోనే.. మరో యువ జట్టును ఐర్లాండ్ టూర్కు పంపాలని బీసీసీఐ నిర్ణయించింది. ఈ క్రమంలోనే ఐర్లాండ్తో టీ20 సిరీస్ ఆడే జట్టును ప్రకటించింది. ఈ
ప్రస్తుతం సౌతాఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్లో భారత జట్టుకు సారధ్యం వహిస్తున్న రిషభ్ పంత్.. తన బ్యాటుతో రాణించడం లేదు. మూడు టీ20ల్లో కలిపి కేవలం 40 పరుగులు మాత్రమే చేసిన అతను.. అనవసర షాట్లకు పోయి అవుటవడం అలవ�
వరుసగా రెండు ఓటముల తర్వాత భారత జట్టు అదరగొట్టింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్కు రుతురాజ్ గైక్వాడ్ (57), ఇషాన్ కిషన్ (54) అద్భుతమైన ఆరంభం అందించారు. ఆ తర్వాత వచ్చిన శ్రేయాస్ అయ్యర్ (14), రిషభ్ పంత్ (6), దినే�
విశాఖపట్టణం వేదికగా జరుగుతున్న మూడో టీ20లో సీనియర్ స్పిన్నర్ చాహల్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. పొదుపుగా బంతులు వేయడమే కాకుండా 15వ ఓవర్లో ప్రమాదకరమైన క్లాసెన్ (29)ను పెవిలియన్ చేర్చాడు. చాహల్ వేసిన బంతిని భారీ �