బర్మింగ్హామ్: టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ కరోనా వైరస్ నుంచి కోలుకున్నాడు. కొవిడ్-19 పాజిటివ్గా నిర్ధారణ కావడంతో ఇంగ్లండ్తో ఆఖరి టెస్టుకు దూరమైన హిట్మ్యాన్కు ఆదివారం నిర్వహించిన పరీక్షల్
ఎడ్జ్బాస్టన్ టెస్టులో రెండో ఇన్నింగ్స్లో కూడా కోహ్లీ మెరవలేదు. ఇన్నింగ్స్ ఆరంభం నుంచి మంచి టచ్లో కనిపించిన కోహ్లీ.. ఈసారి భారీ ఇన్నింగ్స్ ఆడేలా కనిపించాడు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ పెవిలి
ఇంగ్లండ్తో జరుగుతున్న టెస్టులో టీమిండియా ఓపెనర్ శుభ్మన్ గిల్ (4) మరోసారి నిరాశ పరిచాడు. తనకు దక్కిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయిన అతను.. భారత్ రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన మూడో బంతికే పెవిలియ�
ఎడ్జ్బాస్టన్ టెస్టులో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ ముగిసింది. చివర్లో టెయిలెండర్లను మహమ్మద్ సిరాజ్ పెవిలియన్ చేర్చడంతో ఆ జట్టు 284 పరుగులకు ఆలౌట్ అయింది. అంతకుముందు జానీ బెయిర్స్టో (106), శామ్ బిల్లింగ్స్ (36) కాసేపు
ఇంగ్లండ్ టెస్టులో స్టార్ ఆటగాడు బెయిర్స్టో సెంచరీతో చెలరేగాడు. రెండో రోజు ఆటలో తన అలవాటుకు భిన్నంగా నిదానంగా ఆడుతూ విమర్శలపాలైన బెయిర్స్టో.. మూడో రోజు ఆటలో జూలు విదిల్చాడు. కోహ్లీతో చిన్న వాగ్వాదం జరి�
ఇంగ్లండ్తో జరుగుతున్న టెస్టు మ్యాచ్లో అద్భుతంగా బ్యాటింగ్ చేసి అందరి మన్ననలు పొందిన వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్. కేవలం 111 బంతుల్లోనే 146 పరుగులు చేసి వన్డే, టీ20 తరహా ఆటతీరుతో అందరినీ అలరించాడీ ఎడం చేత�
బౌలర్లు సత్తాచాటడంతో శ్రీలంకతో శుక్రవారం జరిగిన తొలి వన్డేలో భారత మహిళల జట్టు 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన లంక 48.2 ఓవర్లలో 171 పరుగులకు ఆలౌటైంది. నీలాక్షి (43) టాప్ స్కోరర్.
ఇంగ్లండ్తో జరుగుతున్న మ్యాచ్లో భారత జట్టు చివరి సెషన్లో పైచేయి సాధించింది. ఆరంభంలోనే గిల్ (17), పుజారా (13), విహారి (20), కోహ్లీ (11), శ్రేయాస్ అయ్యర్ (15) అందరూ అవుటయ్యారు. ఇలాంటి సమయంలో క్రీజులోకి వచ్చిన పంత్ (146) అద్�
ఇంగ్లండ్తో జరుగుతున్న టెస్టు మ్యాచ్లో భారత జట్టు రెండో వికెట్ కోల్పోయింది. రోహిత్ శర్మ ఈ మ్యాచ్కు దూరమవడంతో ఓపెనర్ అవతారం ఎత్తిన వెటరన్ బ్యాటర్ ఛటేశ్వర్ పుజారా (13) నిరాశ పరిచాడు. ఆరంభంలోనే గిల్ అవుటవడ�
టీ20 ప్రపంచకప్-2022 సన్నాహకాల్లో భాగంగా బెంచ్ ను పరిశీలించేందుకు గాను టీమిండియా చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాలనే ఇస్తున్నాయి. సీనియర్ల జట్టుతో పాటు కుర్రాళ్లతో కూడిన జట్టులో యువ క్రికెటర్లు తమకు అందివచ్చ�
భారత్తో జరుగుతున్న రెండో టీ20లో ఐర్లాండ్ జట్టు ధాటిగా ఆడుతోంది. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన భారత్.. దీపక్ హుడా (104), సంజూ శాంసన్ (77) అద్భుతంగా ఆడటంతో 225 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో ఐర్లాండ్ కూడా ఇన�
భారత జట్టులో స్థానం కోసం ప్రస్తుతం తీవ్రమైన పోటీ నెలకొంది. ఇలాంటి తరుణంలో వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందే. సరిగ్గా అదే చేస్తున్నాడు దీపక్ హుడా. ఐర్లాండ్తో జరుగుతున్న రెండు టీ20ల సిర�
ఐర్లాండ్తో జరుగుతున్న రెండో టీ20లో భారత జట్టు రెండో వికెట్ కోల్పోయింది. ధాటిగా ఆడిన సంజూ శాంసన్ (77) పెవిలియన్ చేరాడు. అడైర్ వేసిన 17వ ఓవర్ తొలి బంతికి భారీ సిక్సర్ బాదిన సంజూ.. ఆ తర్వాతి బంతిని కూడా భారీ షాట్ ఆ�
ఎట్టకేలకు టీమిండియాలోకి పునరాగమనం చేసిన కేరళ ఆటగాడు సంజూ శాంసన్ (24 నాటౌట్) తనకు అచ్చొచ్చిన ఓపెనింగ్ స్థానంలో బ్యాటింగ్ రావడంతో అదరగొట్టాడు. అయితే అనవసరం షాట్లకు పోకుండా అతను ఇన్నింగ్స్ నిర్మించాడు. ఇషాన�