బౌలర్లు సత్తాచాటడంతో శ్రీలంకతో శుక్రవారం జరిగిన తొలి వన్డేలో భారత మహిళల జట్టు 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన లంక 48.2 ఓవర్లలో 171 పరుగులకు ఆలౌటైంది. నీలాక్షి (43) టాప్ స్కోరర్.
ఇంగ్లండ్తో జరుగుతున్న మ్యాచ్లో భారత జట్టు చివరి సెషన్లో పైచేయి సాధించింది. ఆరంభంలోనే గిల్ (17), పుజారా (13), విహారి (20), కోహ్లీ (11), శ్రేయాస్ అయ్యర్ (15) అందరూ అవుటయ్యారు. ఇలాంటి సమయంలో క్రీజులోకి వచ్చిన పంత్ (146) అద్�
ఇంగ్లండ్తో జరుగుతున్న టెస్టు మ్యాచ్లో భారత జట్టు రెండో వికెట్ కోల్పోయింది. రోహిత్ శర్మ ఈ మ్యాచ్కు దూరమవడంతో ఓపెనర్ అవతారం ఎత్తిన వెటరన్ బ్యాటర్ ఛటేశ్వర్ పుజారా (13) నిరాశ పరిచాడు. ఆరంభంలోనే గిల్ అవుటవడ�
టీ20 ప్రపంచకప్-2022 సన్నాహకాల్లో భాగంగా బెంచ్ ను పరిశీలించేందుకు గాను టీమిండియా చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాలనే ఇస్తున్నాయి. సీనియర్ల జట్టుతో పాటు కుర్రాళ్లతో కూడిన జట్టులో యువ క్రికెటర్లు తమకు అందివచ్చ�
భారత్తో జరుగుతున్న రెండో టీ20లో ఐర్లాండ్ జట్టు ధాటిగా ఆడుతోంది. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన భారత్.. దీపక్ హుడా (104), సంజూ శాంసన్ (77) అద్భుతంగా ఆడటంతో 225 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో ఐర్లాండ్ కూడా ఇన�
భారత జట్టులో స్థానం కోసం ప్రస్తుతం తీవ్రమైన పోటీ నెలకొంది. ఇలాంటి తరుణంలో వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందే. సరిగ్గా అదే చేస్తున్నాడు దీపక్ హుడా. ఐర్లాండ్తో జరుగుతున్న రెండు టీ20ల సిర�
ఐర్లాండ్తో జరుగుతున్న రెండో టీ20లో భారత జట్టు రెండో వికెట్ కోల్పోయింది. ధాటిగా ఆడిన సంజూ శాంసన్ (77) పెవిలియన్ చేరాడు. అడైర్ వేసిన 17వ ఓవర్ తొలి బంతికి భారీ సిక్సర్ బాదిన సంజూ.. ఆ తర్వాతి బంతిని కూడా భారీ షాట్ ఆ�
ఎట్టకేలకు టీమిండియాలోకి పునరాగమనం చేసిన కేరళ ఆటగాడు సంజూ శాంసన్ (24 నాటౌట్) తనకు అచ్చొచ్చిన ఓపెనింగ్ స్థానంలో బ్యాటింగ్ రావడంతో అదరగొట్టాడు. అయితే అనవసరం షాట్లకు పోకుండా అతను ఇన్నింగ్స్ నిర్మించాడు. ఇషాన�
ఐర్లాండ్తో జరుగుతున్న రెండో టీ20లో భారత జట్టు తొలి వికెట్ కోల్పోయింది. తొలి మ్యాచ్లో ధాటిగా ఆడి ఆకట్టుకున్న ఇషాన్ కిషన్ (3) ఈ మ్యాచ్లో విఫలమయ్యాడు. అడైర్ వేసిన మూడో ఓవర్ తొలి బంతికే కీపర్కు క్యాచ్ ఇచ్చి �
ఇంగ్లండ్తో టీమిండియా ఆడే ఏకైక జట్టులో స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్(Ravichandran Ashwin)ను ఆడించాలని మాజీలు సలహా ఇస్తున్నారు. ఎడ్జ్బాస్టన్లో గతంలో అశ్విన్ మెరుగైన ఫలితాలు రాబట్టిన విషయాన్ని కూడా వాళ్లు �
కరోనా మొదలయ్యాక టీమిండియా ఆటగాళ్లు బయో బబుల్ లేకుండా ఆడుతున్న తొలి విదేశీ పర్యటనలో క్రికెటర్లు ఇష్టారీతిన వ్యవహరిస్తుండటంపై భారత క్రికెట్ నియంత్రణ మండలి కన్నెర్రజేసింది. మహామ్మారి ఇంకా తొలిగిపోలేదని
ఇంగ్లండ్తో జరగనున్న ఏకైక టెస్టు మ్యాచ్ కోసం అన్ని విధాలుగా తాము సిద్ధమైనట్లు టీమిండియా కోచ్ రాహుల్ ద్రావిడ్ చెప్పాడు. లీసెస్టర్షైర్తో వామప్ మ్యాచ్లో టీమిండియా మిడిలార్డర్ రాణించింది. కోహ్లీ సహా కీ
టీమిండియా సారథి రోహిత్ శర్మను సారథ్య బాధ్యతల నుంచి తప్పించాలని భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఆసక్తకిర వ్యాఖ్యలు చేశాడు. టీ20 ప్రపంచకప్-2023 ముందున్న నేపథ్యంలో వీరూ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించ�
వర్షం కారణంగా 12 ఓవర్లకు కుదించిన మ్యాచ్లో ఐర్లాండ్ ఆటగాళ్లు అదరగొట్టారు. బలమైన భారత బౌలింగ్ దళాన్ని ఎదుర్కొంటూ ధాటిగా ఆడారు. ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే భువీ వేసిన ఇన్స్వింగర్కు ఆండీ బాల్బిర్నీ (0) డకౌట్ �