సీనియర్ క్రికెటర్లకు బీసీసీఐ కల్పిస్తున్న ‘రెస్ట్ పాలసీ’ తీవ్ర విమర్శలకు దారి తీస్తున్నది. పట్టుమని పది మ్యాచులు కూడా ఆడని ఆటగాళ్లకు రెస్ట్ ఎందుకని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా సీనియర్ ఆటగాళ్లక�
ఇంగ్లండ్తో టీ20 సిరీస్ను ఓటమితో ముగించిన టీమిండియా.. వన్డే సిరీస్ను విజయంతో ప్రారంభించాలని ఉవ్విళ్లూరుతోంది. అదే సమయంలో టీ20లో మిస్సయిన కీలక ఆటగాళ్లంతా జట్టుతో కలుస్తుండటంతో ఇంగ్లండ్ మరింత బలంగా కనిప�
ఇంగ్లండ్తో జరుగుతున్న టీ20 సిరీస్లో భారత జట్టు అద్భుతంగా ఆడుతోంది. తొలి రెండు మ్యాచులను వరుసగా 50, 49 పరుగుల తేడాతో ఖాతాలో వేసుకుంది. అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్ రెండింట్లోనూ సత్తా చాటుతూ అదరగొడుతోంది. ఈ క్ర�
ఎడ్జ్బాస్టన్ టెస్టులో ఘోర పరాజయం పాలైన టీమిండియా.. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ జాబితాలో మూడో స్థానానికి పడిపోయింది. అదే మ్యాచ్లో స్లో ఓవర్ రేట్ కారణంగా మరో రెండు శాతం పాయింట్లు కోల్పోవడంతో దాయాది పాకి
ఈ నెలాఖరులో జరగబోయే వెస్టిండీస్-భారత్ వన్డే సిరీస్ కోసం బీసీసీఐ జట్టును ప్రకటించింది. ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న కెప్టెన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రిషభ్ పంత్, జస్ప్రీత్ బుమ్రాలకు వెస్టిండీస్ సి�
టెస్టుల్లో తనదైన ముద్ర వేసిన టీమిండియా కోచ్గా రవిశాస్త్రికి పేరుంది. గతేడాది ఈ పదవి నుంచి తప్పుకున్న రవిశాస్త్రి మరోసారి కామెంటరీ బాక్సులో అదరగొడుతున్నాడు. ఈ క్రమంలోనే ఇంగ్లండ్, భారత్ మధ్య జరిగిన టెస్�
ఇంగ్లండ్తో జరుగుతున్న టెస్టులో భారత కీపర్ రిషభ్ పంతో మరో రికార్డు తన పేరిట లిఖించుకున్నాడు. తొలి ఇన్నింగ్స్లో 146 పరుగులతో ఆకట్టుకున్న అతను.. రెండో ఇన్నింగ్స్లో 57 పరుగులతో ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలోనే మర
ఎడ్జ్బాస్టన్ టెస్టు రసవత్తరంగా సాగుతోంది. రెండో ఇన్నింగ్స్ను అద్భుతంగా ఆరంభించిన ఇంగ్లండ్ను టీకి ముందు బుమ్రా దెబ్బతీశాడు. క్రాలీ (46)ను పెవిలియన్ చేర్చాడు. అనంతరం టీ బ్రేక్ తర్వాత తొలి బంతికే ఓలీ పోప్
నేడు రెండో వన్డే ఉ. 10 నుంచి.. పల్లెకెలె: తొలి మ్యాచ్లో బౌలర్లు రాణించడంతో సిరీస్లో బోణీ కొట్టిన టీమ్ఇండియా.. శ్రీలంకతో జరుగనున్న రెండో వన్డేలోనూ నెగ్గి సిరీస్ పట్టేయాలని చూస్తున్నది. మూడు మ్యాచ్ల సిరీ