భారత్-ఐర్లాండ్ జట్ల మధ్య మ్యాచ్కు వరుణుగు పలుమార్లు అంతరాయం కలిగించాడు. టాస్ వేసిన కాసేపటికే వర్షం ప్రారంభం అవడంతో మ్యాచ్ ఆలస్యమైంది. కాసేపటికి వర్షం ఆగడంతో ఇక మ్యాచ్ ప్రారంభం అవడమే తరువాయి అని అంతా అన�
చాలారోజుల తర్వాత టీమిండియాలోకి పునరాగమనం చేసిన స్టార్ ఆటగాడు హార్దిక్ పాండ్యా. ఐపీఎల్లో కొత్త జట్టు గుజరాత్ టైటాన్స్ సారధిగా అద్భుతమైన పరిణితి కనబరిచిన అతనికి.. ఐర్లాండ్లో ఆడే టీమిండియా పగ్గాలు అంది�
శ్రీలంకతో జరుగుతున్న టీ20 సిరీస్ను భారత మహిళల జట్టు కైవసం చేసుకుంది. శనివారం జరిగిన రెండో టీ20లో మరో ఐదు బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించిన హర్మన్ప్రీత్ కౌర్ జట్టు.. సిరీస్లో వరుసగా రెండో విజయాన్�
విరాట్ కోహ్లీ అంటే ఎగ్రెసివ్నెస్కు పెట్టింది పేరు. కానీ అభిమానులతో మాత్రం నవ్వుతూ ఉంటాడీ స్టార్ ప్లేయర్. సడెన్గా మైదానంలోకి దూసుకొచ్చిన వాళ్లతో కూడా చక్కగా సెల్ఫీలు దిగిన సందర్భాలు ఎన్నో. అలాంటి కోహ�
ప్రస్తుతం భారత జట్టులో యువ ఆటగాళ్లకు కొదవలేదు. తమకు దక్కిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకునేందుకు వాళ్లు ప్రయత్నిస్తున్నారు. తాజాగా ముగిసిన సౌతాఫ్రికా సిరీస్లో ఇషాన్ కిషన్ అద్భుతంగా రాణించాడు. మరో ఓపెనర
దేశవాళీలో పరుగుల వరద పారిస్తున్న ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ త్వరలోనే భారత జట్టులోకి రాబోతున్నాడు. రంజీ ట్రోఫీ-2022 లో భాగంగా భీకర ఫామ్ లో ఉన్న ఈ 24 ఏండ్ల కుర్రాడు.. జాతీయ జట్టులో పలువురు ఆటగాళ్లకు పోటీగా వస్త�
ఇంగ్లండ్లో పరిస్థితులకు అలవాటు పడేందుకు భారత జట్టు ప్రాక్టీస్ మ్యాచులు ఆడనుందన్న సంగతి తెలిసిందే. టీమిండియా ఆడే తొలి ప్రాక్టీస్ మ్యాచ్ లీసెస్టర్షైర్ కౌంటీ జట్టుతో. అప్టాన్స్టీల్ కౌంటీ గ్రౌండ్ వేది�
ఇంగ్లండ్ పర్యటన ముందు టీమిండియా టాప్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్కు కరోనా పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే. దాంతో అతను జట్టుతో కలిసి ఇంగ్లండ్ వెళ్లలేదు. క్వారంటైన్ తర్వాతనే జట్టుతో కలవనున్నాడు. అంతేకా�
గతేడాది అర్థంతరంగా ఆగిపోయిన భారత్-ఇంగ్లండ్ టెస్టు సిరీస్కు ముగింపు పలికేందుకు టీమిండియా సిద్ధమైంది. జూలై 1 నుంచి ఆ సిరీస్లో చివరిదైన ఐదో టెస్టును ఆడేందుకు సిద్ధమైంది. ఈ సిరీస్ కోసం ఇంగ్లండ్ వెళ్లిన భా�
టీమిండియా సీనియర్ క్రికెటర్, భారత మహిళల క్రికెట్ లో సుదీర్ఘకాలం పాటు సేవలందించిన వెటరన్ ఆల్ రౌండర్ రుమేలీ ధార్ అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలకింది. 2003-18 వరకు భారత జట్టుకు ప్రాతినిథ్యం వహించిన రుమేలీ.. �
గతేడాది టీ20 ప్రపంచకప్ ఆడిన జట్టులో వరుణ్ చక్రవర్తి, రాహుల్ చాహర్ ఇద్దరూ ఉన్నారు. అయితే ఆ టోర్నీలో భారత జట్టు అనుకున్న ఫలితం సాధించలేదు. ఆ తర్వాత వాళ్లిద్దరూ భారత జట్టుకు ఎంపికవలేదు. అసలు వాళ్లను సెలెక్టర్�
ప్రస్తుతం ప్రపంచ క్రికెట్ అభిమానులంతా మాట్లాడుకుంటున్న ఆటగాడు దినేష్ కార్తీక్. అభిమానులు ఆప్యాయంగా డీకే అని పిలుచుకునే ఈ 37 ఏళ్ల వికెట్ కీపర్ బ్యాటర్.. ఈ ఏడాది ఐపీఎల్లో అదిరిపోయే ఆటతో టీమిండియాలోకి పునర�
ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడుతూ గుర్తింపు తెచ్చుకొని, టీమిండియా తలుపులు తట్టిన ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్ దీపక్ చాహర్. అయితే అతని కెరీర్కు గాయాలు అడ్డంకులుగా మారాయి. ఫామ్లో ఉంటే కచ్చితంగా ట
ఐర్లాండ్తో తలపడేందుకు యువ టీమిండియా సిద్ధం అవుతోంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, బుమ్రా, జడేజా వంటి సీనియర్లు లేకుండానే ఐర్లాండ్ సిరీస్కు భారత జట్టును ఎంపిక చేయడం జరిగింది. ఈ క్రమంలో భారత జట్టు ప్రదర్శ