అండర్-19 ప్రపంచకప్ గానీ మరేదైనా జూనియర్ స్థాయి క్రికెట్ టోర్నీలు ముగిసిన తర్వాత వచ్చే ప్రధానమైన ఆరోపణలు ఆటగాళ్ల వయసు మీదే.. తప్పుడు దృవ పత్రాలను సమర్పించి టోర్నీలో పాల్గొన్నాడని తరుచూ వార్తలు చూస్తూనే ఉం�
వెస్టిండీస్తో శుక్రవారం నాడు ప్రారంభమయ్యే వన్డే సిరీస్ కోసం భారత జట్టు ఆ దేశం చేరింది. పోర్ట్ ఆఫ్ స్పెయిన్లో జరిగే తొలి వన్డే కోసం జట్టు ట్రినిడాడ్ చేరిన వీడియోను బీసీసీఐ సోషల్ మీడియాలో పంచుకుంది. జట్�
ఇంగ్లండ్ పర్యటన సందర్భంగా టీమిండియా బ్యాటింగ్ కష్టాలు మరోసారి తేటతెల్లమయ్యాయి. ముఖ్యంగా టాపార్డర్ వైఫల్యం భారత జట్టును వెనక్కులాగుతోంది. దీనిపై భారత మాజీ దిగ్గజం వసీం జాఫర్ స్పందించాడు. ఎడ్జ్బాస్టన�
గత మూడేళ్లుగా సరైన ఫామ్ లేక తిప్పలు పడుతున్న టీమిండియా మాజీ సారధి విరాట్ కోహ్లీ.. ఇంగ్లండ్ పర్యటనను మరింత దారుణంగా ముగించాడు. ఎడ్జ్బాస్టన్ టెస్టులో 11, 20 పరుగులు చేసిన తను.. రెండు టీ20ల్లో 1, 11.. రెండు వన్డేల్లో 1
ఇంగ్లండ్తో వన్డే సిరీస్లో అద్భుతంగా పోరాడి విజయం సాధించిన టీమిండియా.. వన్డే ర్యాంకింగ్స్లో మూడో స్థానానికి చేరింది. ఈ జాబితాలో న్యూజిల్యాండ్ జట్టు అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స
సీనియర్ క్రికెటర్లకు బీసీసీఐ కల్పిస్తున్న ‘రెస్ట్ పాలసీ’ తీవ్ర విమర్శలకు దారి తీస్తున్నది. పట్టుమని పది మ్యాచులు కూడా ఆడని ఆటగాళ్లకు రెస్ట్ ఎందుకని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా సీనియర్ ఆటగాళ్లక�
ఇంగ్లండ్తో టీ20 సిరీస్ను ఓటమితో ముగించిన టీమిండియా.. వన్డే సిరీస్ను విజయంతో ప్రారంభించాలని ఉవ్విళ్లూరుతోంది. అదే సమయంలో టీ20లో మిస్సయిన కీలక ఆటగాళ్లంతా జట్టుతో కలుస్తుండటంతో ఇంగ్లండ్ మరింత బలంగా కనిప�