IND vs PAK | దాయాదుల సమరంలో టీమిండియా విజయ బావుటా ఎగురవేసింది. ఆసియా కప్లో భాగంగా దుబాయ్ వేదికగా జరిగిన మ్యాచ్లో పాకిస్థాన్ను 5 వికెట్ల తేడాతో ఓడించింది. పాక్ నిర్దేశించిన 148 పరుగుల లక్ష్యాన్ని 2 బంత�
Rahul Dravid | ఆసియా కప్లో దాయాదితో కీలక మ్యాచ్ ముందు టీమ్ఇండియా శుభవార్త అందుకుంది. హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్ కరోనా నుంచి కోలుకున్నాడు. దీంతో శనివారం సాయంత్రమే దుబాయ్కి విమానం ఎక్కేశాడు.
నేటి నుంచి మెగా టీ20 టోర్నీ దుబాయ్: పొట్టి ప్రపంచకప్ సమీపిస్తున్న తరుణంలో ఆసియా దేశాలన్నీ.. ప్రతిష్ఠాత్మక టోర్నీకి సిద్ధమయ్యాయి. శనివారం నుంచి యూఏఈ వేదికగా ఆసియాకప్నకు తెరలేవనుండగా.. తొలి మ్యాచ్లో శ్ర
ఫామ్లో లేక చాలా రోజులుగా ఇబ్బందులు పడుతున్న టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ.. దాదాపు నెలరోజుల విశ్రాంతి తర్వాత మళ్లీ ఆసియా కప్లో అంతర్జాతీయ మ్యాచ్ ఆడనున్నాడు. ఈ క్రమంలో క్రీడాభిమానుల ఫోకస్ అంతా
టీ20 క్రికెట్లో ప్రస్తుతం అత్యంత ప్రమాదకరంగా కనిపిస్తున్న జట్లలో భారత్ ఒకటి. ఆరంభం నుంచే బంతిని బాదేందుకు టీమిండియా బ్యాటర్లు ప్రయత్నిస్తున్నారు. ఈ ఎగ్రెసివ్ ఆటతీరు ఇప్పటి వరకు సత్ఫలితాలనే ఇచ్చింది. అయ
టీమిండియా కోచ్ రాహుల్ ద్రవిడ్కు కరోనా సోకిందా? ఆసియా కప్లో జట్టుకు దగ్గరుండి మార్గనిర్దేశం చేసే అవకాశం ద్రావిడ్కు లేదా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. మరి కొన్నిరోజుల్లో ఆసియా కప్ మొదలవనున్న నే�
హరారే: జింబాబ్వేతో జరిగిన వన్డే సిరీస్ను ఇండియా క్లీన్ స్వీప్ చేసిన విషయం తెలిసిందే. మూడవ వన్డేలో కేఎల్ రాహుల్ సేన ఉత్కంఠ విజయాన్ని నమోదు చేసింది. దాదాపు ఓటమి నుంచి బయటపడింది. అయితే ఆ మ్యాచ్
హరారే: జింబాబ్వేతో జరగనున్న మూడవ వన్డేలో ఇండియా ఫస్ట్ బ్యాటింగ్ చేయనున్నది. టాస్ గెలిచిన కెప్టెన్ రాహుల్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఇప్పటికే మూడు వన్డేల సిరీస్ను 2-0 తేడాతో భారత్ కైవసం చే�
జింబాబ్వేతో జరుగుతున్న వన్డే సిరీస్ను భారత జట్టు కైవసం చేసుకుంది. రెండో వన్డేలో బౌలర్లు సమిష్టిగా రాణించడంతో జింబాబ్వేను 161 పరుగులకు ఆలౌట్ చేసిన భారత్.. 25.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. ఆరంభంలోనే భా�
న్యూఢిల్లీ: యువ ఆల్రౌండర్ షాబాజ్ అహ్మద్ తొలిసారి భారత క్రికెట్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. గురువారం నుంచి ప్రారంభం కానున్న జింబాబ్వే పర్యటనకు షాబాజ్.. టీమ్ఇండియాకు ఎంపికయ్యాడు. గాయం కారణంగా వ�
టీమిండియా త్వరలో యూఏఈ వేదికగా జరుగబోతున్న ఆసియా కప్ కోసం ప్రకటించిన జట్టులో రెగ్యులర్ వికెట్ కీపర్ రిషభ్ పంత్తో పాటు ఫినిషర్ దినేశ్ కార్తీక్కూ చోటు దక్కింది. ఈ ఇద్దరిలో ఎవర్ని ఆడిస్తారు..? అనే విషయంపై స
వెస్టిండీస్తో జరిగిన ఐదో టీ20లో భారత స్పిన్నర్లు అద్భుతంగా రాణించారు. మొత్తం పది వికెట్లను స్పిన్నర్లే తీసి హిస్టరీ క్రియేట్ చేశారు. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కూడా ఈ మ్యాచ్లో అద్భుతంగా బౌల�
ఈనెల 27 నుంచి యూఏఈ వేదికగా ప్రారంభంకావాల్సి ఉన్న ఆసియా కప్ కోసం సోమవారం రాత్రి 15 మందితో కూడిన భారత జట్టును సెలక్టర్లు ప్రకటించారు. టీ20 ప్రపంచకప్కు ముందు జరుగుతున్న మెగా టోర్నీ కావున దాదాపు ఆల్ ఫార్మాట్, సీ