కామన్వెల్త్ క్రీడల్లో పురుషుల ఫోర్స్ లాన్ బౌల్స్ జట్టు అదరగొట్టింది. ఈ మెగా టోర్నీలో తొలి పతకాన్ని ఖాతాలో వేసుకొని చరిత్ర సృష్టించింది. నార్తర్న్ ఐర్లాండ్ టీంతో జరిగిన ఫైనల్లో ఓటమి చవిచూసిన భారత జట్ట�
టీమిండియాలో స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ స్థానంపై ఎవరికీ ఎలాంటి అనుమానాలూ లేవు. గాయం కారణంగా జట్టుకు దూరమైన అతను.. ఇటీవల కరోనా సోకడంతో మరికొంత కాలం ఆటకు దూరమయ్యాడు. ఈ క్రమంలో న్యూజిల్యాండ్ మాజీ దిగ్గజం స్క
టీమిండియా ప్రస్తుతం వెస్టిండీస్తో టీ20 సిరీస్లు ఆడేందుకు గాను అగ్రరాజ్యం అమెరికాకు చేరింది. ఐదు మ్యాచ్ల ఈ సిరీస్లో భాగంగా ఇప్పటికే మూడు టీ20లు కరేబియన్ దీవుల్లో నిర్వహించగా.. మిగిలిన రెండు మ్యాచ్లను
జింబాబ్వేలో టీమ్ఇండియా పర్యటన 15 మందితో జట్టు ప్రకటన న్యూఢిల్లీ: గాయం నుంచి ఇంకా కోలుకోకపోవడంతో లోకేశ్ రాహుల్ మరోసారి జట్టుకు దూరమయ్యాడు. వచ్చే నెలలో జింబాబ్వేతో జరుగనున్న మూడు మ్యాచ్ల వన్డే సిరీస్
ఇటీవలి కాలంలో టీమిండియాలో రకరకాల మార్పులు జరుగుతున్నాయి. కేఎల్ రాహుల్ గైర్హాజరీలో రోహిత్తో కలిసి ఓపెనింగ్ చేసే బ్యాటర్ కోసం అన్వేషణ సాగుతూనే ఉంది. ఇంగ్లండ్తో జరిగిన టీ20ల్లో రిషభ్ పంత్ ఓపెనింగ్ చేయగా..
భిన్న సంస్కృతులు, విభిన్న మతాలు, వేలాది భాషలు, లక్షల ఆచారాలు కలిగిన భారతదేశంలో క్రికెట్ సైతం ఒక మతంగా కీర్తించబడుతున్నది. ఒక్కమాటలో చెప్పాలంటే దేశాన్ని ‘సమైక్యంగా’ ఉంచడంలో అన్ని క్రీడల మాదిరిగానే క్రిక�
పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా ఆదివారం వెస్టిండీస్తో ఉత్కంఠంగా సాగిన రెండో వన్డేలో యువ భారత్ 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపు ద్వారా భారత జట్టు మూడు వన్డేల సిరీస్లో 2-0తో మరో మ్యాచ్ మిగిలుండగానే స
టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ.. కొంతకాలంగా ఫామ్ లేమితో తంటాలు పడుతున్నాడు. గడిచిన మూడేళ్లుగా ఒక్క సెంచరీ కూడా చెయ్యలేక ఇబ్బందుల్లో ఉన్నాడు. చాలాసార్లు మంచి ఆరంభాలు లభించినా, హాఫ్ సెంచరీలు చేసిన�