IND vs ZIM | టీ20 వరల్డ్కప్లో భాగంగా జింబాబ్వేతో జరుగుతున్న మ్యాచ్లో టీమిండియా మరో వికెట్ కోల్పోయింది. కోహ్లీ, కేఎల్ రాహుల్ పెవిలియన్ చేరిన తర్వాత బ్యాటింగ్కు దిగిన రిషబ్ పంత్ (3) ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేకపోయాడు. 13.3 ఓవర్ల వద్ద పెవిలియన్ చేరాడు. 14 ఓవర్లకు టీమిండియా స్కోర్ 103/4
PAK vs BAN | సెమీస్కు చేరిన పాకిస్థాన్.. బంగ్లాదేశ్పై 5 వికెట్ల తేడాతో గెలుపు