భారత్ టీ20 ప్రపంచకప్ గెలువడంలో కీలకంగా వ్యవహరించిన స్టార్ బ్యాటర్ సంజూ శాంసన్ను ఐసీసీ అవార్డు వరించింది. మార్చి నెలకు గాను శాంసన్ ఈ అవార్డు సొంతం చేసుకున్నాడు.
వరల్డ్ చాంపియన్ భారత జట్టు ఈ ఏడాది జులైలో జింబాబ్వే పర్యటనకు వెళ్లనుంది. ఆఫ్రికా దేశంతో మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడేందుకు గాను టీమ్ఇండియా.. జింబా బ్వే పర్యటనకు వెళ్లనున్నట్టు బుధవారం బీసీసీఐ ఒక ప్రకట
Vaibhav Suryavanshi | క్రికెట్ ప్రపంచంలో తారాజువ్వ మాదిరిగా వచ్చిన యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ ప్రస్తుతం భారత క్రికెట్లో హాట్ టాపిక్గా మారాడు. కేవలం 14 ఏళ్ల 23 రోజుల వయసులోనే ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్లో రాజస్థాన
భారత క్రికెట్ అభిమానులకు ఈ ఏడాదంతా క్రికెట్ పండుగే. శనివారం నుంచి ఐపీఎల్ ఆరంభమవ్వాల్సి ఉండగా అది ముగిసిన (జూన్లో) తర్వాత అంతర్జాతీయ మ్యాచ్లతోనూ ఏడాదంతా క్రికెట్ సందడి పంచడానికి బీసీసీఐ షెడ్యూల్ �
BCCI : టీమిండియా 2026-27 సీజన్లో తీరిక లేకుండా మ్యాచ్లు ఆడనుంది. సొంతగడ్డపై వెస్టిండీస్, శ్రీలంక, జింబాబ్వే, ఆస్ట్రేలియాతో ద్వైపాక్షిక సిరీస్లో భారత్ తలపడనుందని గురువారం బీసీసీఐ(BCCI) తెలిపింది.
నిరుడు స్వదేశంలో మహిళల వన్డే ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుకు ఆ విజయంతో ప్రపంచంలో తాము ఎక్కడైనా నెగ్గగలమన్న ధీమానిచ్చిందని టీమ్ఇండియా సారథి హర్మన్ప్రీత్ కౌర్ తెలిపింది.
BCCI : జూన్ 26, 28 తేదీల్లో ఐర్లాండ్తో ఇండియా రెండు టీ20 మ్యాచ్లను ఆడనున్నది. ఆ షెడ్యూల్ను ఇవాళ బీసీసీఐ రిలీజ్ చేసింది. ఇంగ్లండ్ టూరు కన్నా ముందే ఐర్లాండ్లో ఇండియా రెండు మ్యాచ్లు ఆడనున్నది.
బీసీసీఐ వార్షిక అవార్డుల వేడుక అట్టహాసంగా జరిగింది. అతిరథ మహారథుల సమక్షంలో జరిగిన అవార్డుల కార్యక్రమంలో క్రికెటర్లు సందడి చేశారు. 2025-26 సీజన్లో ఏకంగా ఐదు ఐసీసీ ట్రోఫీలతో కొత్త చరిత్ర లిఖించిన భారత క్రికె
రికార్డు స్థాయిలో దేశానికి మూడో ఐసీసీ టీ20 ప్రపంచకప్పును అందించిన టీమ్ఇండియాకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ నజరానా ప్రకటించింది. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని భారత జట్టుకు రూ. 131 కోట్ల న
T20 World Cup : టీ20 వరల్డ్ కప్ 2026 ట్రోఫీ గెలిచిన భారత జట్టుకు బీసీసీఐ భారీ నజరానా ప్రకటించింది. గత రికార్డులను తిరగరాస్తూ ఏకంగా రూ.131 కోట్ల ప్రైజ్మనీ ప్రకటించింది.
ఐసీసీ టీ20 ప్రపంచకప్ టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్లో భారత్ నుంచి ఏకంగా నలుగురు క్రికెటర్లు ఎంపికయ్యారు. 321 పరుగులతో ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచిన సంజూ శాంసన్, మరో వికెట్కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ (317 �
ఆన్ఫీల్డ్తో పాటు ఆఫ్ఫీల్డ్లోనూ సీరియస్గా కనిపించే టీమ్ఇండియా హెడ్కోచ్ గౌతం గంభీర్పై తన మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ ప్రశంసలు కురిపించాడు. గంభీర్ను ‘కోచ్ సాహెబ్' అని సంభోదిస్తూ..‘మీ మోముప�
ఆస్ట్రేలియాతో ఏకైక టెస్టులో భారత మహిళల జట్టు భారీ ఓటమి చవిచూసింది. మూడు రోజుల్లో ముగిసిన గులాబీ బంతితో డే అండ్ నైట్ టెస్టు పోరులో ఆసీస్ 10 వికెట్ల తేడాతో టీమ్ఇండియాపై ఘన విజయం సాధించింది. భారత్ నిర్ద�
గచ్చిబౌలి స్టేడియం వేదికగా జరుగుతున్న ప్రతిష్టాత్మక హాకీ వరల్డ్కప్ క్వాలిఫయర్స్ టోర్నీలో ఆతిథ్య భారత మహిళల జట్టు అదిరిపోయే బోణీ కొట్టింది. ఆదివారం జరిగిన గ్రూపు-బీ తొలి పోరులో భారత్ 4-0 తేడాతో ఉరుగ్�
టీ20 ప్రపంచకప్లో డిఫెండింగ్ చాంపియన్ టీమ్ఇండియా వరుసగా రెండోసారి ఫైనల్ చేరింది. బౌలర్లకు పీడకల మిగిల్చిన వాంఖడేలో బ్యాటర్లు వీరవిహారం చేసిన వేళ.. ఇంగ్లండ్పై భారత్దే పైచేయి అయింది. ఇరుజట్ల మధ్య ఇక�