నిరుడు స్వదేశంలోనే జరిగిన ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్ను గెలుచుకుని సరికొత్త చరిత్ర లిఖించిన హర్మన్ప్రీత్ కౌర్ సారథ్యంలోని ఉమెన్ ఇన్ బ్లూ మరో ప్రతిష్టాత్మక అవార్డుకు నామినేట్ అయింది.
Rinku Singh | భారత క్రికెట్ జట్టులో కీలక ఆటగాడిగా ఉన్న యువ బ్యాటర్ రింకూ సింగ్ కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన తండ్రి ఖంచంద్ర సింగ్ (ఖాంచంద్ర సింగ్) స్టేజ్-4 లివర్ క్యాన్సర్తో చికిత్స పొందుతూ కన్నుమూశ�
Sanju Samson : టీ20 వరల్డ్ కప్, సూపర్ 8లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచులో ఇండియా ఘోర పరాజయం పొందిన సంగతి తెలిసిందే. అయితే, ఈ మ్యాచులో ఓటమితో టీమిండియాలో మార్పులు జరిగే అవకాశం కనిపిస్తోంది.
భారత టీ20 జట్టుకు ఏమైంది? ప్రతిష్టాత్మక టీ20 ప్రపంచకప్లో డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగిన టీమ్ఇండియా వరుస విజయాలకు దక్షిణాఫ్రికా బ్రేక్ వేసిన తీరుపై అభిమానుల మనసులో మెదులుతున్న ప్రశ్న ఇది.
ఎఫ్ఐహెచ్ ప్రో లీగ్లో భారత హాకీ జట్టు వరుస ఓటముల ప్రస్థానం కొనసాగుతున్నది. ఆదివారం ఆఖరి వరకు హోరాహోరీగా సాగిన పోరులో ఆస్ట్రేలియా 5-4తో(పెనాల్టీ షూటౌట్) భారత్పై ఉత్కంఠ విజయం సాధించింది. నిర్ణీత సమయంలో �
భారత మహిళల జట్టు కొత్త చరిత్ర లిఖించింది. ఇన్నాళ్లు అందని ద్రాక్షగా మారిన ఆస్ట్రేలియా గడ్డపై ద్వైపాక్షిక సిరీస్ విజయాన్ని ఖాతాలో వేసుకుంది. సమష్టి ప్రదర్శనతో సత్తాచాటుతూ సరిగ్గా దశాబ్దం తర్వాత తొలిసా
ప్రతిష్టాత్మక టీ20 ప్రపంచకప్లో భారత్ మరో కీలక పోరుకు సిద్ధమైంది. ఆదివారం మొతెరా స్టేడియం వేదికగా టీమ్ఇండియా, దక్షిణాఫ్రికా మధ్య సూపర్-8 మ్యాచ్ జరుగనుంది. గ్రూపు దశలో ఓటమి ఎరుగని ఇరు జట్లు అమీతుమీ తేల�
టీ20 ప్రపంచకప్లో డిఫెండింగ్ చాంపియన్ టీమ్ఇండియా వరుసగా రెండో మ్యాచ్లోనూ అదరగొట్టింది. తొలి మ్యాచ్లో బ్యాటర్లు కాస్త తడబడినా గురువారం నమీబియాతో ఢిల్లీ వేదికగా జరిగిన పోరులో మాత్రం మెరుపులు మెరిపి
అందరూ భావించినట్టుగానే టీమ్ఇండియా మాజీ సారథులు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ సెంట్రల్ కాంట్రాక్టుల్లో ఇన్నాళ్లుగా అనుభవిస్తున్న ‘గ్రేడ్ ఏ+’ కేటగిరీ నుంచి డిమోట్ అయ్యారు.
దశాబ్దం తర్వాత సొంత ఇలాఖాలో జరుగుతున్న టీ20 ప్రపంచకప్లో భారత్ తమ జైత్రయాత్ర మొదలుపెట్టింది. ముచ్చటగా మూడోసారి టైటిల్ గెలువాలన్న పట్టుదలతో ఉన్న టీమ్ఇండియా..తమ తొలి మ్యాచ్లో ఆకట్టుకుంది.
సొంతగడ్డపై టీ20 ప్రపంచకప్నకు ముందు న్యూజిలాండ్తో తమ ఆఖరి టీ20 ఆడేందుకు గాను భారత క్రికెట్ జట్టు గురువారం తిరువనంతపురం చేరుకుంది. ఈ సందర్భంగా టీమ్ఇండియా సారథి సూర్యకుమార్ యాదవ్తో పాటు పలువురు క్రిక�
టీమ్ఇండియా స్టార్ క్రికెటర్ రోహిత్శర్మకు గౌరవ డాక్టరేట్ హోదా దక్కింది. తన నాయకత్వ శైలికి తోడు క్రికెట్కు చేసిన అసమాన సేవలకు గుర్తింపుగా అజింక్యా డీవై పాటిల్ యూనివర్సిటీ..రోహిత్ను డాక్టరేట్తో