అఫ్గానిస్థాన్తో వన్డే సిరీస్కు ముందు భారత స్టార్ క్రికెటర్లు రోహిత్శర్మ, హార్దిక్ పాండ్యా ఫిట్నెస్ పరీక్షలో పాసయ్యారు. ఇటీవల ముగిసిన ఐపీఎల్లో ఫిట్నెస్ సమస్యల కారణంగా కొన్ని మ్యాచ్లకు దూరమ�
ఐర్లాండ్, ఇంగ్లండ్తో టీ20 సిరీస్లకు టీమిండియా స్పీడ్స్టర్ మహమ్మద్ సిరాజ్ దూరం అయ్యాడు. భవిష్యత్ సిరీస్లను దృష్టిలో పెట్టుకుని సిరాజ్కు విశ్రాంతినిచ్చిన బీసీసీఐ..అతని స్థానంలో ప్రసిధ్ కృష్ణన
India vs Afghanistan Test | న్యూ చండీగఢ్లోని ముల్లాన్పూర్ వేదికగా ఆఫ్ఘనిస్థాన్తో(Afghanistan) జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్లో(Test match) శుభ్మన్ గిల్, కేఎల్ రాహుల్ సాధించిన శతకాలతో టీమిండియా భారీ స్కోర్ చేసింది.
India vs Afghanistan Test | భారత్, ఆఫ్గానిస్థాన్ జట్ల మధ్య ఏకైక టెస్టు మ్యాచ్లో తొలి ఇన్నింగ్స్లో 368/3తో రెండో రోజు ఆటను ప్రారంభించిన టీమిండియా(Team India) లంచ్ బ్రేక్ సమయానికి 110 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 475 పరుగులు చేసింది.
Shreyas Iyer | భారత టీ20 జట్టులో అనూహ్య మార్పులు చోటు చేసుకున్నాయి. గత కొద్ది రోజులుగా వస్తున్న వార్తలను నిజం చేస్తూ భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని బీసీసీఐ కీలక నిర్ణయాలు తీసుకున్నది.
టీమిండియా సూపర్స్టార్ విరాట్ కోహ్లీ గాయం కారణంగా అఫ్గానిస్తాన్తో జరగబోయే వన్డే సిరీస్కు దూరమయ్యాడు. ఇటీవల ముగిసిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా కోహ్లీ హ్యామ్స్ట్రింగ్ (కాలు కండరం) గాయానికి గ
BCCI : భారత జట్టుకు మరో కోచ్గా సాయిరాజ్ బహతులే (Sairaj Bahatule) నియమితులయ్యాడు. మాజీ ఆటగాడైన బహతులేకు స్పిన్ బౌలింగ్ కోచ్గా బాధ్యతలు అప్పగించింది బీసీసీఐ (BCCI).
భారత ఆల్రౌండర్ విజయ్ శంకర్ ఐపీఎల్,దేశవాళీ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. కొత్త అవకాశాలకు తోడు మరింత క్రికెట్ ఆడాలన్న లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు శంకర్ స్పష్టం చేశాడు. తమిళనాడుకు చె
Team India : ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్లో భాగంగా భారత జట్టు(Team India) ఆగస్టులో శ్రీలంక పర్యటనకు వెళ్లనుంది. లంక గడ్డపై రెండు టెస్టుల సిరీస్ ఆడనుంది టీమిండియా.
ICC Rankings : ఐసీసీ ర్యాంకింగ్స్లో భారత జట్టు అగ్రస్థానం కొల్లగొట్టింది. వార్షిక వన్డే ర్యాంకింగ్స్(ODI Team Rankings)లో టీమిండియా అత్యధికంగా పాయింట్లతో మొదటి స్థానం దక్కించుకుంది.
ఐసీసీ వార్షిక టెస్టు ర్యాంకుల్లో భారత జట్టు మూడో స్థానం దక్కించుకుంది. ఏడాదిన్నర కాలంగా టెస్టుల్లో స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేక చతికిలపడుతున్నప్పటికీ 104 రేటింగ్ పాయింట్లతో ఇంగ్లండ్ (102)ను వెనక్కి నెట�
దక్షిణాఫ్రికాతో తొలి టీ20 పోరులో భారత మహిళల జట్టు ఆకట్టుకుంది. టీ20 ప్రపంచకప్ సన్నాహాలోల భాగంగా శుక్రవారం జరిగిన పోరులో తొలుత బ్యాటింగ్కు దిగిన టీమ్ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 157/7 స్కోరు చేసింది.
భారత్ టీ20 ప్రపంచకప్ గెలువడంలో కీలకంగా వ్యవహరించిన స్టార్ బ్యాటర్ సంజూ శాంసన్ను ఐసీసీ అవార్డు వరించింది. మార్చి నెలకు గాను శాంసన్ ఈ అవార్డు సొంతం చేసుకున్నాడు.
వరల్డ్ చాంపియన్ భారత జట్టు ఈ ఏడాది జులైలో జింబాబ్వే పర్యటనకు వెళ్లనుంది. ఆఫ్రికా దేశంతో మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడేందుకు గాను టీమ్ఇండియా.. జింబా బ్వే పర్యటనకు వెళ్లనున్నట్టు బుధవారం బీసీసీఐ ఒక ప్రకట