IND Vs WI | వచ్చే నెలలో భారత్తో జరిగే రెండు మ్యాచుల టెస్ట్ సిరీస్ కోసం 15 మంది సభ్యుల జట్టును వెస్టిండిస్ ప్రకటించింది. ఈ సిరీస్లో మాజీ కెప్టెన్ క్రెయిగ్ బ్రైత్వైట్కు అవకాశం లభించలేదు. టాగెనరైన్ చంద
Asia Cup | ఆసియా కప్లో పాకిస్తాన్ జట్టు ఘోర పరాజయం పాలైంది. టీమిండియాపై ఓటమి.. మాజీ ఆటగాళ్లకు సైతం మింగుపడడం లేదు. అదే సమయంలో ఈ మ్యాచ్లో మ్యాచ్లో కరచాలనం చేసేందుకు నిరాకరించిన నేపథ్యంలో పల�
Shoaib Akhtar | యూఏఈ వేదికగా ఆసియా కప్లో భాగంగా భారత్-పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగింది. మ్యాచ్లో పాకిస్తాన్ చిత్తుగా ఓడిపోయింది. అయితే, ఈ మ్యాచ్లో పాకిస్తాన్ జట్టు కెప్టెన్ సల్మాన్ అఘా తీసుకున్న నిర్ణ�
Team India | భారత జట్టుకు కొత్త టైటిల్ స్పాన్సర్ దొరికింది. టైటిల్ స్పాన్సర్ హక్కులను అపోలో టైర్స్ కంపెనీ దక్కించుకున్నది. ఈ మేరకు బీసీసీఐతో అపోలో టైర్స్ కంపెనీ ఒప్పందం చేసుకుంది. ఒప్పందంలో భాగంగా అపోలో
ICC | పాకిస్తాన్కు ఐసీసీ షాక్ ఇచ్చింది. ఆసియా కప్ నుంచి మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ను తొలగించాలన్న పీసీబీ డిమాండ్ను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) మంగళవారం తిరస్కరించింది. భారత్-పాకిస్తాన్ మ్�
ఆసియా కప్లో భాగంగా చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ మధ్య ఆదివారం రాత్రి దుబాయ్ వేదికగా జరిగిన మ్యాచ్లో ఇరుజట్ల ఆటగాళ్లు కరచాలనం చేసుకోకపోవడం కొత్త వివాదానికి దారితీసింది. టాస్ సందర్భంగా గాన
India Vs Pakistan: పాక్ క్రికెటర్లకు షేక్హ్యాండ్ ఇవ్వకపోవడమే కాదు.. ఆ తొందరలో మ్యాచ్ అఫీషియల్స్కు కూడా హ్యాండ్షేక్ ఇవ్వలేదు మన ఆటగాళ్లు. దుబాయ్లో ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించిన తర్వాత ఈ ఘటన �
స్వదేశం వేదికగా త్వరలో మొదలయ్యే ప్రపంచకప్ టోర్నీకి సన్నాహకంగా ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్లో భారత మహిళల జట్టుకు చుక్కెదురైంది. మెగాటోర్నీ కోసం పూర్తి స్థాయిలో సిద్ధమవుదామనుకున్న టీమ్ఇండియాకు ఆసీస్�
Virat Kohli | భారత క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించడంపై భారత్తో పాటు పలు దేశాల్లోనూ అభిమానులు నిరాశకు గురయ్యారు. కోహ్లీకి అభిమాని అయిన ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్ నేత, ఇస్లామ�
Asia Cup | ఆసియా కప్లో భాగంగా భారత్-పాకిస్తాన్ మధ్య ఆదివారం హై వోల్టేజ్ మ్యాచ్ జరుగనున్నది. ఈ మ్యాచ్పై పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ మ్యాచ్లో ఓ షోలో జరిగిన చ
భారత క్రికెట్ జట్టుకు మరో రెండు, మూడు వారాల్లో కొత్త టైటిల్ స్పాన్సర్ రాబోతున్నట్టు బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా తెలిపారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనలతో టీమ్ఇండియా టైటిల్ స్పాన్సర్ నుంచి డ్రీ