వరుసగా రెండు సిరీస్ ఓటముల తర్వాత భారత టీ20 జట్టు ఎట్టకేలకు గెలుపు బాట పట్టింది. జింబాబ్వేతో మూడు టీ20ల సిరీస్లో భాగంగా గురువారం హరారే వేదికగా జరిగిన తొలి పోరులో భారత్ 7 వికెట్ల తేడాతో ఆతిథ్య జట్టును చిత్�
స్వల్ప లక్ష్య ఛేదనలో ఆరంభంలోనే కీలక వికెట్లు కోల్పోయినా.. వెటరన్ బ్యాటర్ జో రూట్ (133 బంతుల్లో 9 ఫోర్లతో 99 నాటౌట్) అద్భుత పోరాటంతో రెండో వన్డేలో ఇంగ్లండ్ 4 వికెట్ల తేడాతో భారత్ను ఓడించింది.
వరుస ఓటముల అనంతరం ఇంగ్లండ్తో తొలి వన్డేలో ఆతిథ్య జట్టును ఓడించి మళ్లీ గెలుపుబాట పట్టిన టీమిండియా.. వన్డే సిరీస్పై గురి పెట్టింది. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా గురువారం కార్డిఫ్ వేదికగా రెండో వన్డే �
Ryan ten Doeschate : వరసగా రెండు టీ20 సిరీస్లు కోల్పోయిన భారత జట్టుకు మరో షాక్. సహాయక కోచ్ రియాన్ టెన్ డస్చేట్(Ryan ten Doeschate) తన బాధ్యతల నుంచి వైదొలగనున్నాడు.
BCCI : బ్రిస్ట్లో ఘనమైన రికార్డు ఉన్నప్పటికీ నాలుగో టీ20లో 9 వికెట్లతో చిత్తైన భారత్ సిరీస్ కోల్పోయింది. ఈ ఘోర పరాజయాన్ని భారత క్రికెట్ నియంత్రణ మండలి(BCCI) సీరియస్గా తీసుకుంది.
Team India : ఒకటికాదు.. రెండుకాదు మూడుసార్లు టీ20 ఛాంపియన్.. జట్టు నిండా రికార్డుల మోత మోగించిన ఘనులే.. గత రెండేళ్లలో పట్టిందల్లా బంగారమే అన్నట్టు ప్రతి సిరీస్లోనూ విజయమే. పెద్ద జట్లైన ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూ�
Vaibhav Sooryavanshi | భారత క్రికెట్లో సంచలనంగా మారిన 15 ఏళ్ల యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ అరంగేట్రంపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. అయితే ప్రస్తుతం అతడికి జట్టులో అవకాశం కల్పించే విషయంలో ఎలాంటి తొందరపాటు ల�
Sanju Samson | టీమిండియా వికెట్ కీపర్-బ్యాటర్ సంజూ శాంసన్ మరోసారి తన నిలకడలేని ఆటతీరుతో విమర్శల పాలవుతున్నాడు. అద్భుత ఇన్నింగ్స్లతో అభిమానులను ఆశ్చర్యపరచడం, ఆ వెంటనే వరుస వైఫల్యాలతో నిరాశపరచడం సంజూ కెరీర్లో �
యూకే పర్యటనకు ముందు భారత క్రికెట్ జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. తొడకండరాల గాయంతో యువ ఆల్రౌండర్ నితీశ్కుమార్రెడ్డి ఐర్లాండ్, ఇంగ్లండ్తో జరిగే టీ20 సిరీస్లకు దూరమయ్యాడు. గాయపడ్డ నితీశ్ స్థానంలో స�
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ .. టీమిండియా జెర్సీ అందుకున్నాడు. ఆ అద్భుత క్షణాలకు చెందిన వీడియోను బీసీసీఐ తన ఎక్స్ అకౌంట్లో పోస్టు చేసింది. ఇండియన్ జెర్సీ అందుకున్న సూర్యవంశీ మాట్లాడుతూ.. తన కల నెరవ�
స్వదేశంలో భారత్తో జరుగబోయే ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం ఇంగ్లండ్ తమ జట్టును ప్రకటించింది. ఇటీవల కాలంలో ఆల్రౌండ్ ప్రదర్శనతో సత్తాచాటుతున్న యువ ఆల్రౌండర్ జేమ్స్ కోల్.. 17 మందితో కూడిన జట్టులోకి వచ�
మహిళల టీ20 వరల్డ్ కప్లో వరుసగా రెండు విజయాలతో జోరుమీదున్న టీమిండియా హ్యాట్రిక్పై గురి పెట్టింది. ఆదివారం జరిగే గ్రూప్-ఏ పోరులో హర్మన్ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత్.. బలమైన దక్షిణాఫ్రికాతో తలపడను
తొలి రెండు మ్యాచ్ల్లో భారీ విజయాలు అందుకున్న టీమిండియా.. అఫ్గానిస్థాన్తో ఆఖరి సవాల్కు సిద్ధమైంది. చెన్నై చెపాక్ స్టేడియంలో శనివారం జరిగే మూడో, ఆఖరి వన్డేలోనూ అఫ్గాన్ ను చిత్తు చేసి సిరీస్ను క్లీన్