టీమిండియా సూపర్స్టార్ విరాట్ కోహ్లీ గాయం కారణంగా అఫ్గానిస్తాన్తో జరగబోయే వన్డే సిరీస్కు దూరమయ్యాడు. ఇటీవల ముగిసిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా కోహ్లీ హ్యామ్స్ట్రింగ్ (కాలు కండరం) గాయానికి గ
BCCI : భారత జట్టుకు మరో కోచ్గా సాయిరాజ్ బహతులే (Sairaj Bahatule) నియమితులయ్యాడు. మాజీ ఆటగాడైన బహతులేకు స్పిన్ బౌలింగ్ కోచ్గా బాధ్యతలు అప్పగించింది బీసీసీఐ (BCCI).
భారత ఆల్రౌండర్ విజయ్ శంకర్ ఐపీఎల్,దేశవాళీ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. కొత్త అవకాశాలకు తోడు మరింత క్రికెట్ ఆడాలన్న లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు శంకర్ స్పష్టం చేశాడు. తమిళనాడుకు చె
Team India : ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్లో భాగంగా భారత జట్టు(Team India) ఆగస్టులో శ్రీలంక పర్యటనకు వెళ్లనుంది. లంక గడ్డపై రెండు టెస్టుల సిరీస్ ఆడనుంది టీమిండియా.
ICC Rankings : ఐసీసీ ర్యాంకింగ్స్లో భారత జట్టు అగ్రస్థానం కొల్లగొట్టింది. వార్షిక వన్డే ర్యాంకింగ్స్(ODI Team Rankings)లో టీమిండియా అత్యధికంగా పాయింట్లతో మొదటి స్థానం దక్కించుకుంది.
ఐసీసీ వార్షిక టెస్టు ర్యాంకుల్లో భారత జట్టు మూడో స్థానం దక్కించుకుంది. ఏడాదిన్నర కాలంగా టెస్టుల్లో స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేక చతికిలపడుతున్నప్పటికీ 104 రేటింగ్ పాయింట్లతో ఇంగ్లండ్ (102)ను వెనక్కి నెట�
దక్షిణాఫ్రికాతో తొలి టీ20 పోరులో భారత మహిళల జట్టు ఆకట్టుకుంది. టీ20 ప్రపంచకప్ సన్నాహాలోల భాగంగా శుక్రవారం జరిగిన పోరులో తొలుత బ్యాటింగ్కు దిగిన టీమ్ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 157/7 స్కోరు చేసింది.
భారత్ టీ20 ప్రపంచకప్ గెలువడంలో కీలకంగా వ్యవహరించిన స్టార్ బ్యాటర్ సంజూ శాంసన్ను ఐసీసీ అవార్డు వరించింది. మార్చి నెలకు గాను శాంసన్ ఈ అవార్డు సొంతం చేసుకున్నాడు.
వరల్డ్ చాంపియన్ భారత జట్టు ఈ ఏడాది జులైలో జింబాబ్వే పర్యటనకు వెళ్లనుంది. ఆఫ్రికా దేశంతో మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడేందుకు గాను టీమ్ఇండియా.. జింబా బ్వే పర్యటనకు వెళ్లనున్నట్టు బుధవారం బీసీసీఐ ఒక ప్రకట
Vaibhav Suryavanshi | క్రికెట్ ప్రపంచంలో తారాజువ్వ మాదిరిగా వచ్చిన యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ ప్రస్తుతం భారత క్రికెట్లో హాట్ టాపిక్గా మారాడు. కేవలం 14 ఏళ్ల 23 రోజుల వయసులోనే ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్లో రాజస్థాన
భారత క్రికెట్ అభిమానులకు ఈ ఏడాదంతా క్రికెట్ పండుగే. శనివారం నుంచి ఐపీఎల్ ఆరంభమవ్వాల్సి ఉండగా అది ముగిసిన (జూన్లో) తర్వాత అంతర్జాతీయ మ్యాచ్లతోనూ ఏడాదంతా క్రికెట్ సందడి పంచడానికి బీసీసీఐ షెడ్యూల్ �
BCCI : టీమిండియా 2026-27 సీజన్లో తీరిక లేకుండా మ్యాచ్లు ఆడనుంది. సొంతగడ్డపై వెస్టిండీస్, శ్రీలంక, జింబాబ్వే, ఆస్ట్రేలియాతో ద్వైపాక్షిక సిరీస్లో భారత్ తలపడనుందని గురువారం బీసీసీఐ(BCCI) తెలిపింది.
నిరుడు స్వదేశంలో మహిళల వన్డే ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుకు ఆ విజయంతో ప్రపంచంలో తాము ఎక్కడైనా నెగ్గగలమన్న ధీమానిచ్చిందని టీమ్ఇండియా సారథి హర్మన్ప్రీత్ కౌర్ తెలిపింది.
BCCI : జూన్ 26, 28 తేదీల్లో ఐర్లాండ్తో ఇండియా రెండు టీ20 మ్యాచ్లను ఆడనున్నది. ఆ షెడ్యూల్ను ఇవాళ బీసీసీఐ రిలీజ్ చేసింది. ఇంగ్లండ్ టూరు కన్నా ముందే ఐర్లాండ్లో ఇండియా రెండు మ్యాచ్లు ఆడనున్నది.