T20 World Cup | వచ్చే ఏడాది జరుగనున్న ఐసీసీ టీ20 వరల్డ్ కోసం 15 మంది సభ్యులతో బీసీసీఐ శనివారం భారత జట్టును ప్రకటించింది. ఈ జట్టులో ఏడు ఐపీఎల్ జట్లకు చెందిన ఆటగాళ్లకు మాత్రమే చోటు దక్కింది.
India Squads | కొత్త ఏడాదిలో భారత్-శ్రీలంక సంయుక్తంగా ఐసీసీ టీ20 ప్రపంచ కప్ జరుగనున్నది. అదే సమయంలో స్వదేశంలో న్యూజిలాండ్తో జరిగే వన్డే, టీ20 సిరీస్లో భారత జట్టు తలపడనున్నది. ప్రపంచకప్, న్యూజిలాండ్తో సిరీస్క
IND Vs SA T20 | భారత్-దక్షిణాఫ్రికా మధ్య ఐదు మ్యాచుల టీ20 సిరీస్లో భాగంగా చివరి మ్యాచ్ అహ్మదాబాద్ వేదికగా శుక్రవారం జరుగనున్నది. ప్రస్తుతం సిరీస్లో భారత జట్టు 2-1 తేడాతో ఆధిక్యంలో ఉంది. ఈ టీ20 మ్యాచ్లో గెలిచి టీ�
టీమ్ఇండియా యువ ఆల్రౌండర్ నితీశ్కుమార్ రెడ్డి సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ (స్మాట్)లో హ్యాట్రిక్ పడగొట్టాడు. సూపర్ లీగ్ గ్రూప్-ఏలో భాగంగా మధ్యప్రదేశ్తో జరిగిన మ్యాచ్లో అతడు ఈ ఘనత సాధించాడు.
IND Vs SA | ముల్లాన్పూర్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో భారత్ ఘోర పరాజయం పాలైంది. 51 పరుగుల తేడాతో మ్యాచ్ను కోల్పోయిన టీమిండియాకు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్ �
IND Vs SA | భారత్, దక్షిణాఫ్రికా మధ్య ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో రెండో మ్యాచ్ గురువారం జరగనుంది. తొలి టీ20లో భారత్ బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ అద్భుతమైన ప్రదర్శన చేసి, ఏకపక్ష విజయం సాధించి సిరీస్లో 1-0 ఆధిక్యం�
Smriti Mandhana | పలాష్ ముచ్చల్తో పెళ్లి రద్దు చేసుకున్న తర్వాత టీమిండియా వుమెన్స్ జట్టు వైస్ కెప్టెన్ తొలిసారిగా బయట కనిపించింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్తో కలిసి ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. మందిరా
ICC ODI Rankings | ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో టీమిండియా సీనియర్ ప్లేయర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఆధిపత్యం కొనసాగించారు. ఐసీసీ బుధవారం విడుదల చేసిన ర్యాంకింగ్స్లో విరాట్ కోహ్లీ రెండో స్థానానికి చేరుకున్�
Sourav Ganguly | చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్పై టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ మరోసారి విరుచుకుపడ్డాడు. మహ్మద్ షమీని జాతీయ జట్టులోకి తీసుకోకపోవడంపై ప్రశ్నలు లేవనెత్తారు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫ
IND Vs SA T20 |భారత్-దక్షిణాఫ్రికా మధ్య మంగళవారం నుంచి టీ20 సిరీస్ మొదలుకానున్నది. ఐదు మ్యాచుల సిరీస్లో తొలి మ్యాచ్ కటక్ వేదికగా జరుగనున్నది. ఈ మ్యాచ్కు ముందు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టీమ్ సెలక్షన్ప�
Team India : రాయ్పూర్ వన్డేలో కంగుతిన్న భారత జట్టు మూడో వన్డే కోసం వైజాగ్ చేరుకుంది. కెప్టెన్ కేఎల్ రాహుల్ (KL Rahul) బృందం గురువారం విశాఖ నగరంలో అడుగుపెట్టింది. విమానాశ్రయంలో టీమిండియా ఆటగాళ్లకు ఘన స్వాగతం లభించిం�
భారీ స్కోర్లు నమోదైన రెండో వన్డేలో బౌలింగ్ వైఫల్యంతో భారత జట్టుకు ఓటమి తప్పలేదు. ప్రత్యర్థి ఎదుట 359 పరుగుల రికార్డు లక్ష్యాన్ని నిర్దేశించినా బౌలర్లు తేలిపోవడంతో దక్షిణాఫ్రికా 4 వికెట్ల తేడాతో విజయఢంక�