గతేడాది అర్థంతరంగా ఆగిపోయిన భారత్-ఇంగ్లండ్ టెస్టు సిరీస్కు ముగింపు పలికేందుకు టీమిండియా సిద్ధమైంది. జూలై 1 నుంచి ఆ సిరీస్లో చివరిదైన ఐదో టెస్టును ఆడేందుకు సిద్ధమైంది. ఈ సిరీస్ కోసం ఇంగ్లండ్ వెళ్లిన భా�
టీమిండియా సీనియర్ క్రికెటర్, భారత మహిళల క్రికెట్ లో సుదీర్ఘకాలం పాటు సేవలందించిన వెటరన్ ఆల్ రౌండర్ రుమేలీ ధార్ అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలకింది. 2003-18 వరకు భారత జట్టుకు ప్రాతినిథ్యం వహించిన రుమేలీ.. �
గతేడాది టీ20 ప్రపంచకప్ ఆడిన జట్టులో వరుణ్ చక్రవర్తి, రాహుల్ చాహర్ ఇద్దరూ ఉన్నారు. అయితే ఆ టోర్నీలో భారత జట్టు అనుకున్న ఫలితం సాధించలేదు. ఆ తర్వాత వాళ్లిద్దరూ భారత జట్టుకు ఎంపికవలేదు. అసలు వాళ్లను సెలెక్టర్�
ప్రస్తుతం ప్రపంచ క్రికెట్ అభిమానులంతా మాట్లాడుకుంటున్న ఆటగాడు దినేష్ కార్తీక్. అభిమానులు ఆప్యాయంగా డీకే అని పిలుచుకునే ఈ 37 ఏళ్ల వికెట్ కీపర్ బ్యాటర్.. ఈ ఏడాది ఐపీఎల్లో అదిరిపోయే ఆటతో టీమిండియాలోకి పునర�
ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడుతూ గుర్తింపు తెచ్చుకొని, టీమిండియా తలుపులు తట్టిన ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్ దీపక్ చాహర్. అయితే అతని కెరీర్కు గాయాలు అడ్డంకులుగా మారాయి. ఫామ్లో ఉంటే కచ్చితంగా ట
ఐర్లాండ్తో తలపడేందుకు యువ టీమిండియా సిద్ధం అవుతోంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, బుమ్రా, జడేజా వంటి సీనియర్లు లేకుండానే ఐర్లాండ్ సిరీస్కు భారత జట్టును ఎంపిక చేయడం జరిగింది. ఈ క్రమంలో భారత జట్టు ప్రదర్శ
సౌతాఫ్రికా, భారత్ మధ్య జరిగిన టీ20 సిరీస్లో చాలా మంది ఆటగాళ్లు పేలవ ప్రదర్శనతో విమర్శలు మూటగట్టుకున్నారు. ఈ క్రమంలో తన దృష్టిలో ఈ సిరీస్లో విఫలమైన ఆటగాళ్లు ఎవరో మాజీ క్రికెటర్, ప్రముఖ కామెంటేటర్ ఆకాష్ చ�
ఇంగ్లండ్ సిరీస్ కోసం యూకే వెళ్లిన టీమిండియా స్టార్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలకు వార్నింగ్ ఇవ్వాలని బీసీసీఐ నిర్ణయించింది. వీళ్లిద్దరూ నాలుగు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ కోసం లీసెస్టర్షైర్ చేరుకున్నార�
తాను మళ్లీ టీమిండియాలోకి వచ్చే అవకాశాలు లేవని వెటరన్ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా ఆవేదన వ్యక్తం చేశాడు. ఐపీఎల్ లో బాగా ఆడినప్పటికీ తనను సెలక్టర్లు పట్టించుకోలేదంటే ఇక భారత జట్టులో తనకు తలుపులు పూర్తిగా
దేశవాళీతో పాటు ఐపీఎల్ లో రాణిస్తూ టీమిండియాలో చోటు కోసం తపిస్తున్న క్రికెటర్లలో హర్యానాకు చెందిన రాహుల్ తెవాటియా ఒకడు. ఐపీఎల్ లో గుజరాత్ టైటాన్స్ తరఫున ఆడుతున్న ఈ యువ ఆల్ రౌండర్.. ఇటీవలే భారత జట్టు ఐర్లాం
ఈ ఏడాది ఐపీఎల్ ఛాంపియన్గా నిలిచిన గుజరాత్ టైటాన్స్ హెడ్ కోచ్ ఆశిష్ నెహ్రా.. భారత స్టార్ పేసర్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్లో అదే జట్టుకు ఆడిన మహమ్మద్ షమీ.. ఈ ఏడాది జరిగే టీ20 ప్రపంచకప్ ఆడతాడని తాన�
ప్రస్తుతం క్రికెట్ లోకమంతా ఆశ్చర్యంగా గమనిస్తున్న ఆటగాడు దినేష్ కార్తీక్. తన వయసు ఆటగాళ్లంతా రిటైర్ అయిపోవడానికి సిద్ధం అవుతున్న సమయంలో.. అతను మాత్రం అద్భుతమైన ఆటతీరుతో భారత జట్టులోకి దూసుకొచ్చాడు. సౌత�
గతేడాది టీ20 ప్రపంచకప్లో గ్రూప్ దశలోనే వెనుతిరిగిన భారత జట్టు.. ఈసారి ఎలాగైనా కప్పు కొట్టాలని కసి మీద ఉంది. అందుకే ప్రపంచకప్ ఆడే జట్టును ఎంపిక చేసేందుకు రకరకాల ప్రయోగాలు చేస్తున్నాడు కొత్త కోచ్ రాహుల్ ద్�
నాలుగో టీ20లో సౌతాఫ్రికా విజయావకాశాలు దాదాపు ఆవిరైపోయాయి. ఆరంభం నుంచే బ్యాటింగ్ చేయడానికి తడబడుతూ ఉన్న ఆ జట్టులో ఒక్కరంటే ఒక్క బ్యాటర్ కూడా భారత బౌలింగ్ దళాన్ని ఆత్మవిశ్వాసంతో ఎదుర్కోలేకపోయారు. ప్రమాదక�
భారత్తో జరుగుతున్న నాలుగో టీ20లో సౌతాఫ్రికా మూడో వికెట్ కోల్పోయింది. ప్రమాదకరమైన క్లాసెన్ (8)ను చాహల్ పెవిలియన్ చేర్చాడు. చాహల్ వేసిన 9 ఓవర్ తొలి బంతికి క్లాసెన్ బౌండరీ బాదాడు. ఆ మరుసటి బంతికే అతన్ని పెవిలి�