సౌతాఫ్రికాతో జరుగుతున్న ఐదు టీ20ల సిరీస్లో భారత జట్టు వరుసగా రెండో మ్యాచ్ కూడా ఓడింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత జట్టు.. బ్యాటర్లు విఫలమవడంతో కేవలం 148 పరుగులు మాత్రమే చేయగలిగింది. లక్ష్య ఛేదనలో భువన�
భారత్తో జరగుతున్న టీ20 మ్యాచ్లో సౌతాఫ్రికా మరో వికెట్ కోల్పోయింది. ఆరంభంలో భువనేశ్వర్ కుమార్ విజృంభించడంతో పవర్ప్లే ముగిసే సరికి మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన ఆ జట్టును కెప్టెన్ బవుమా (35), కీపర�
వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. పిచ్ నుంచి అందుతున్న సహకారాన్ని పూర్తిగా ఉపయోగించుకుంటున్న భువీ.. సఫారీలకు మరో షాకిచ్చాడు. తొలి ఓవర్లోనే రీజా హెండ్రిక్స్ (4)ను పెవిలియన్ చే�
భారత్తో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్లో సఫారీలు తొలి వికెట్ కోల్పోయారు. వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్.. ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే భారత్కు మంచి బ్రేక్ ఇచ్చాడు. రీజా హెండ్రిక్స్ (4)ను బౌల్డ్ చేశాడు. సఫారీ బౌ�
బారాబటి స్టేడియం వేదికగా జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్లో భారత బ్యాటర్లు తడబడ్డారు. సఫారీల బౌలింగ్ ధాటికి ఎవరూ సరిగా భారీ షాట్లు ఆడలేకపోయారు. ఇషాన్ కిషన్ (34), శ్రేయాస్ అయ్యర్ (40), దినేష్ కార్తీక్ (30 నాటౌట్) మినహా
సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్లో భారత జట్టు పోరాడుతోంది. ఆరంభంలోనే రుతురాజ్ గైక్వాడ్ (1) అవుటయ్యాడు. దీంతో కష్టాల్లో పడిన భారత జట్టును ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్ ఆదుకున్నారు. ముఖ్యంగా ఇషాన్ భా
ప్రస్తుతం భారత జట్టులో హాట్ టాపిక్గా మారిన ఆటగాడు దినేష్ కార్తీక్. ఈ వెటరన్ ఆటగాడు ఐపీఎల్లో అద్భుతమైన ప్రదర్శనతో భారత జట్టులోకి పునరాగమనం చేశాడు. ఈ సందర్భంగా బీసీసీఐకి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర వ
భారత్లో క్రికెట్ క్రేజ్ ఏ రేంజ్లో ఉంటుందో తెలిసిందే. ఏ మ్యాచ్కైనా సరే స్టాండ్స్ ఫుల్ అయిపోవాల్సిందే. దానికితోడు కరోనా మహమ్మారి తర్వాత దేశంలో చాలా స్టేడియాల్లో ఇంకా అంతర్జాతీయ మ్యాచులు జరగలేదు. అలాంట�
సౌతాఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్ను భారత జట్టు నిరాశాజనకంగా ఆరంభించింది. తొలి టీ20లో బ్యాటర్లు విజృంబించి 211 పరుగుల భారీ స్కోరు చేసినా.. బౌలింగ్ యూనిట్ విఫలమవడంతో ఓడిపోయింది. సఫారీ ప్లేయర్లు డేవిడ్ మిల్�
భారత మహిళా క్రికెట్లో ఒక శకం ముగిసింది. సుదీర్ఘకాలం భారత మహిళా జట్టును ముందుకు నడిపించిన ప్లేయర్ మిథాలీ రాజ్.. తన క్రికెట్ కెరీర్కు గుడ్బై చెప్పేసింది. ఈ క్రమంలో ఆమె నెక్స్ట్ ఏం చేస్తుందనే ఆసక్తి అందరి
భారత జట్టులో స్టార్గా ఎదుగుతున్న బ్యాటర్లలో శ్రేయాస్ అయ్యర్ ఒకడు. ఐపీఎల్లో కోల్కతా నైట్ రైడర్స్ సారధిగా బాధ్యతలు చేపట్టిన అతను.. ఆ జట్టు తరఫున లీడింగ్ రన్ స్కోరర్గా కూడా నిలిచాడు. భారత్ తరఫున కూడా కొన
ఈ ఏడాది జరిగే టీ20 ప్రపంచకప్ ఎలాగైనా గెలవాలని భారత జట్టు ఆకాంక్షిస్తోంది. ఇలాంటి సమయంలో జట్టులో కచ్చితంగా దినేష్ కార్తీక్ వంటి ఆటగాడు ఉండాల్సిందేనని ఆసీస్ లెజెండ్ రికీ పాంటింగ్ అన్నాడు. ఐపీఎల్లో దినేష్ �
ఢిల్లీ వేదికగా ఇండియా-దక్షిణాఫ్రికా మధ్య గురువారం జరిగిన తొలి టీ20 లో మ్యాచ్ చూడటానికి వచ్చిన ప్రేక్షకులు బాహాబాహీకి దిగారు. ఒకవైపున సిక్సర్లు, ఫోర్లతో బ్యాటర్లు హోరెత్తిస్తుంటే.. అరుణ్ జైట్లీ స్టేడియంల�
ప్రస్తుతం ప్రపంచ క్రికెట్లో ఘోరమైన ఫామ్తో ఇబ్బంది పడుతున్న బ్యాటర్ విరాట్ కోహ్లీ. ఒకప్పుడు తన బ్యాటుతో ప్రపంచ క్రికెట్ను శాసించిన ఈ ఢిల్లీ బ్యాటర్.. మూడేళ్లుగా ఒక్క అంతర్జాతీయ సెంచరీ కూడా లేకుండా తడబ