టీమిండియా నయా ఆల్ రౌండర్ దీపక్ చాహర్ ఇటీవలే ఓ ఇంటివాడయ్యాడు. చాలాకాలంగా రిలేషన్ లో ఉన్న జయా భరద్వాజ్ తో జూన్ 1న అతడి వివాహం ఆగ్రాలో ఘనంగా జరిగింది. అయితే ఈ కొత్త జంట ఇప్పుడు హనీమూన్ కు వెళ్లేందుకు ప్లాన్ చే�
ఈ ఏడాది భారత క్రికెట్ అభిమానులను ఆనందంలో ముంచెత్తిన ఆటగాడు ఎవరైనా ఉన్నారా? అంటే చటుక్కున గుర్తొచ్చే పేరు హార్దిక్ పాండ్యా. గతేడాది టీ20 ప్రపంచకప్ తర్వాత భారత జట్టులో చోటు కోల్పోయిన అతను.. మళ్లీ జట్టు గడప తొ
టీమిండియా స్టార్ బ్యాటర్, మాజీ సారధి విరాట్ కోహ్లీ ఫామ్ గురించి దిగ్గజ క్రికెటర్ విశ్లేషించాడు. స్టైలిష్ బ్యాటర్గా పేరున్న అజారుద్దీన్ మాట్లాడుతూ.. కోహ్లీ ఒక రెండేళ్ల క్రితం అద్భుతమైన ఫామ్లో ఉన్నాడన్�
ఐపీఎల్ విజయవంతంగా ముగియడంతో బీసీసీఐ తదుపరి సిరీస్లపై దృష్టి పెట్టింది. ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం భారత జట్టు ఈనెల 5వ తేదీన ఢిల్లీలో కలువనుండగా, గురువారం దక్షిణాఫ్రికా జట్టు ఇక్కడకు చేరుకోనుంది.
ప్రస్తుత ఐపీఎల్లో తన కెప్టెన్సీతో అందరినీ ఆకట్టుకున్న ఆటగాడు హార్దిక్ పాండ్యా. ఫిట్నెస్ లేమి కారణంగా కొంత కాలంగా భారత జట్టుకు దూరమైన పాండ్యా.. ఈ ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ సారధిగా చాలా కాలం తర్వాత మళ్�
ఆసియా కప్లో భారత హాకీ జట్టు అద్భుతమైన ప్రదర్శనతో జపాన్ను ఓడించింది. జకార్తాలో జరుగుతున్న సూపర్ ఫోర్ మ్యాచ్లో జపాన్పై విజయం సాధించింది. ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్లో మన్జీత్ సింగ్.. భారత జట్టుకు �
Cheteshwar Pujara | టీమిండియా నయా వాల్ ఛతేశ్వర్ పుజారా స్వల్ప విరామం తర్వాత జాతీయ జట్టులోకి తిరిగి ఎంపికయ్యాడు. కౌంటీలలో అదిరిపోయే ప్రదర్శన చేస్తున్న అతడు ఇంగ్లాండ్తో టెస్టు ఆడనున్నాడు. ఐపీఎల్ అంటేనే కాసుల పంట. ఈ ల�
India Squad For SA T20I | ఐపీఎల్లో తన వేగంతో అదరగొట్టి టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చిన సన్రైజర్స్ హైదరాబాద్ పేసర్ ఉమ్రాన్ మాలిక్ తండ్రి అబ్దుల్ రషీద్ తన కొడుకును చూసి గర్విస్తున్నానంటూ ఉద్వేగానికి లోనయ్యాడు. ఐపీఎల్-15వ స
ముంబై : స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగే టీ20 సిరిస్కు భారత జట్టును ఆదివారం బీసీసీఐ ప్రకటించింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ సహా పలువురు సీనియర్లకు చేతన్ శర్మ నేతృత్వంలోని సెక్షన్ కమిటీ విశ్రాంతి ఇచ్�
మెల్బోర్న్: ఈ ఏడాది చివర్లో జరుగనున్న టీ20 ప్రపంచకప్నకు ముందు టీమ్ఇండియా వీలైనన్ని ఎక్కువ పొట్టి సిరీస్లు ఆడాలని భావిస్తున్నది. ఐపీఎల్ అనంతరం స్వదేశంలో దక్షిణాఫ్రికాతో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడ�
ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్లో అత్యంత పేలవ ఫామ్లో ఉన్న ఆటగాళ్లలో టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఒకడు. ఇప్పటి వరకు 12 మ్యాచులు ఆడిన అతను 19,63 సగటుతో కేవలం 216 పరుగులు మాత్రమే చేశాడు. దీనికితోడు మూడు సార�
ప్రతి క్రికెట్ కెరీర్లోనూ ఒక ఫేజ్ ఉంటుంది. ఆ సమయంలో ఎంత మంచి ఆటగాడైనా తక్కువ స్కోర్లకే అవుటైపోతూ ఉంటారు. ఏదీ కలిసిరాదు. ఫామ్ పూర్తిగా కోల్పోతారు. ఏం జరుగుతుందో అర్థం కాదు. అలాంటి అనుభవమే ప్రస్తుతం రాజస్థ�
బెంగళూరు: అవకాశాలను అందిపుచ్చుకోవాలని యువ ఆటగాళ్లకు టీమ్ఇండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ సూచించాడు. శుక్రవారం బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో ఈశాన్య రాష్ర్టాల ఆటగాళ్లతో ద్రవిడ్ భే
కర్తవ్యాలను సక్రమంగా నిర్వర్తించాలని ప్రయత్నించినా.. కొంతమంది మాత్రం తాను విఫలం కావాలని కాచుకుని కూచునేవారని టీమ్ఇండియా మాజీ కోచ్ రవిశాస్త్రి వ్యాఖ్యానించాడు. ఇటీవల కోచింగ్ బాధ్యతలకు దూరమైన రవిశా�
గత టీ20 ప్రపంచకప్లో భారత జట్టు నిరాశాజనక ప్రదర్శన చేసిన సంగతి తెలిసిందే. కోహ్లీ నేతృత్వంలో చివరిసారి ఈ టోర్నీలో ఆడిన టీమిండియా.. తొలి రెండు మ్యాచుల్లో ఓటములు చవిచూసి గ్రూప్ దశలోనే వెనుతిరిగింది. ఈ క్రమంల�