భారత జట్టులో స్టార్గా ఎదుగుతున్న బ్యాటర్లలో శ్రేయాస్ అయ్యర్ ఒకడు. ఐపీఎల్లో కోల్కతా నైట్ రైడర్స్ సారధిగా బాధ్యతలు చేపట్టిన అతను.. ఆ జట్టు తరఫున లీడింగ్ రన్ స్కోరర్గా కూడా నిలిచాడు. భారత్ తరఫున కూడా కొన
ఈ ఏడాది జరిగే టీ20 ప్రపంచకప్ ఎలాగైనా గెలవాలని భారత జట్టు ఆకాంక్షిస్తోంది. ఇలాంటి సమయంలో జట్టులో కచ్చితంగా దినేష్ కార్తీక్ వంటి ఆటగాడు ఉండాల్సిందేనని ఆసీస్ లెజెండ్ రికీ పాంటింగ్ అన్నాడు. ఐపీఎల్లో దినేష్ �
ఢిల్లీ వేదికగా ఇండియా-దక్షిణాఫ్రికా మధ్య గురువారం జరిగిన తొలి టీ20 లో మ్యాచ్ చూడటానికి వచ్చిన ప్రేక్షకులు బాహాబాహీకి దిగారు. ఒకవైపున సిక్సర్లు, ఫోర్లతో బ్యాటర్లు హోరెత్తిస్తుంటే.. అరుణ్ జైట్లీ స్టేడియంల�
ప్రస్తుతం ప్రపంచ క్రికెట్లో ఘోరమైన ఫామ్తో ఇబ్బంది పడుతున్న బ్యాటర్ విరాట్ కోహ్లీ. ఒకప్పుడు తన బ్యాటుతో ప్రపంచ క్రికెట్ను శాసించిన ఈ ఢిల్లీ బ్యాటర్.. మూడేళ్లుగా ఒక్క అంతర్జాతీయ సెంచరీ కూడా లేకుండా తడబ
క్రికెట్ చరిత్రలో మరో అరుదైన రికార్డును సాధించేందుకు టీమిండియా అడుగుదూరంలో నిలిచింది. దక్షిణాఫ్రికాతో నేటి నుంచి ప్రారంభం కాబోయే ఐదు మ్యాచుల టీ20 సిరీస్ లో భాగంగా గురువారం రాత్రి ఢిల్లీలో జరుగబోయే మ్యా�
ఈ నెలలో శ్రీలంకలో పర్యటించే భారత మహిళా క్రికెట్ జట్టును బీసీసీఐ ప్రకటించింది. టీమిండియా మాజీ సారధి మిథాలీ రాజ్ రిటైర్మెంట్ ప్రకటించడంతో.. ఆమె స్థానంలో హర్మన్ప్రీత్ కౌర్ను కెప్టెన్గా బీసీసీఐ నియమిం�
సౌతాఫ్రికాతో టీ20 సిరీస్కు స్టార్ ఓపెనర్ కేఎల్ రాహుల్, వెటరన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ దూరమయ్యారు. ఎడమ వైపు గ్రోయిన్ (గజ్జలు) గాయం కారణంగా కేఎల్ రాహుల్.. ఈ సిరీస్కు దూరమయ్యాడు. ఈ టీ20 సిరీస్లో విరాట్ కోహ్ల�
భారత మహిళా క్రికెట్ దిగ్గజం మిథాలీ రాజ్.. అన్ని ఫార్మాట్లలో క్రికెట్కు గుడ్బై చెప్పేసింది. ఈ క్రమంలో అన్నివైపుల నుంచి ఆమెపై ప్రశంసల వర్షం కురుస్తోంది. భారత జట్టు మాజీ ఓపెనర్ వసీం జాఫర్ కూడా మిథాలీకి కంగ
సౌతాఫ్రికాతో తొలి టీ20 మ్యాచ్కు భారత జట్టు సిద్ధం అవుతోంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్లో గెలిస్తే భారత జట్టు అరుదైన రికార్డు సాధిస్తుంది. ఇప్పటి వరకు ప్రపంచ టీ20 క్రికెట్లో వరుసగ�
హైదరాబాద్: ప్రఖ్యాత మహిళా క్రికెటర్, హైదరాబాదీ ప్లేయర్ మిథాలీ రాజ్.. అంతర్జాతీయ క్రికెట్కు గుడ్బై చెప్పింది. అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు ఆమె వెల్లడించారు. వన్డేల్లో అత్యధి
భారత్, సౌతాఫ్రికా జట్ల మధ్య తొలి టీ20 మ్యాచ్.. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరగనుంది. గురువారం జరిగే ఈ మ్యాచ్లో భారత జట్టుకు కేఎల్ రాహుల్ సారధ్యం వహించబోతున్నాడు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, జస్ప్రీ�
కెప్టెన్గా తొలి ప్రయత్నంలోనే ఐపీఎల్ ట్రోఫీ సాధించిన స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా.. తన ఫేవరెట్ క్రికెటర్ గురించి మాట్లాడాడు. సాధారణంగా చాలామంది క్రికెటర్లు సచిన్ వంటి దిగ్గజాలను తమ ఫేవరెట్లుగా చ�