భారత జట్టు షెడ్యూల్లో మరో సిరీస్ను బీసీసీఐ చేర్చింది. వరుసగా సిరీసులు ఆడుతున్న టీమిండియా ఆటగాళ్లు.. శ్రీలంకతో టెస్టుల తర్వాత టీ20 క్రికెట్ పండుగ ఐపీఎల్ ఆడనున్నారు. ఆ తర్వాత సౌతాఫ్రికాతో టీ20 సిరీస్ ఆడతార�
వన్డే ప్రపంచకప్ సన్నాహక మ్యాచ్ల్లో భారత మహిళల జట్టు అదరగొడుతున్నది. తొలి పోరులో దక్షిణాఫ్రికాపై నెగ్గిన మిథాలీరాజ్ బృందం.. మంగళవారం జరిగిన రెండో పోరులో 81 పరుగుల తేడాతో వెస్టిండీస్పై విజయం సాధించింద
శ్రీలంకతో టీ20లను క్లీన్స్వీప్ చేసిన టీమిండియా.. రెండు టెస్టుల సమరానికి సిద్ధమవుతోంది. మొహాలీ వేదికగా జరగనున్న తొలి టెస్టు భారత జట్టుకు ప్రత్యేకం. ఎందుకంటే ఇది మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి 100వ టెస్టు. అల�
ప్రస్తుతం టీమిండియా మేనేజ్మెంట్కు ఒక మంచి తలనొప్పి వచ్చింది. ఆటగాళ్లందరూ సూపర్ ఫామ్ చూపిస్తుండటంతో ఆడే 11 మందిలో ఎవరికి చోటివ్వాలనే విషయంలో జట్టు మేనేజ్మెంట్ తలలు పట్టుకుంటోంది. ఇదే విషయంపై టీమిండియ�
టీ20 ప్రపంచకప్లో దాయాది పాకిస్తాన్ చేతిలో టీమిండియా ఘోరంగా ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఆ మ్యాచ్లో ధారాళంగా పరుగులు సమర్పించుకున్న పేసర్ మహమ్మద్ షమీపై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ జరిగింది. అతని �
తాజాగా ముగిసిన శ్రీలంక టీ20 సిరీస్లో భారత యువ బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్ అదిరిపోయే ప్రదర్శన చేశాడు. మాజీ సారధి విరాట్ కోహ్లీ గైర్హాజరీలో మూడో స్థానంలో బ్యాటింగ్ చేసిన అతను.. లంకతో జరిగిన మూడు టీ20ల్లో అర్ధసెం
టీమిండియా యువ ఓపెనర్ ఇషాన్ కిషన్.. తల గాయంతో ఆస్పత్రి పాలయ్యాడా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. శ్రీలంకతో మూడు టీ20ల సిరీస్లో భాగంగా శనివారం రెండో టీ20 జరిగింది. ఈ మ్యాచ్లో బ్యాటింగ్ చేస్తున్న సమయంలో �
శ్రీలంకతో జరుగుతున్న రెండో టీ20లో టీమిండియా కష్టాలు పడుతోంది. 184 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన భారత్కు తొలి ఓవర్లోనే భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ ఓవర్ చివరి బంతికి రోహిత్ శర్మ (1) అవుటయ్యాడు. ఆ తర్వాత శ్రేయాస�
శ్రీలంకతో జరుగుతున్న రెండో టీ20లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (1) అవుటయ్యాడు. అంతకుముందు లంక కెప్టెన్ దాసున్ షానక (19 బంతుల్లో 47 నాటౌట్) సూపర్ ఇన్నింగ్స్తో భారత్ ముందు 184 పరుగుల లక్ష్యం నిలిచింది. ఈ పిచ్పై �
ఆరంభంలో భారత బౌలర్లు వేసిన పదునైన బంతులను ఆడటానికి ఇబ్బంది పడిన లంక బ్యాటర్లు.. ఆ తర్వాత నెమ్మదిగా పుంజుకున్నారు. ముఖ్యంగా శ్రీలంక బ్యాటర్లంతా భారత బౌలింగ్ను ఎదుర్కోవడానికి తిప్పలు పడుతున్న సమయంలో పాథ�
తొలి పవర్ ప్లే ముగిసిన తర్వాత భారీ షాట్లతో విరుచుకుపడుతున్న దనుష్క గుణతిలక (38) పెవిలియన్ చేరాడు. భారత్తో జరుగుతున్న రెండో టీ20లో తొలి పవర్ప్లేలో భారత పేసర్ల బౌలింగ్లో స్వేచ్ఛగా ఆడలేకపోయిన గుణతిలక, నిస్�