ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్లో అత్యంత పేలవ ఫామ్లో ఉన్న ఆటగాళ్లలో టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఒకడు. ఇప్పటి వరకు 12 మ్యాచులు ఆడిన అతను 19,63 సగటుతో కేవలం 216 పరుగులు మాత్రమే చేశాడు. దీనికితోడు మూడు సార�
ప్రతి క్రికెట్ కెరీర్లోనూ ఒక ఫేజ్ ఉంటుంది. ఆ సమయంలో ఎంత మంచి ఆటగాడైనా తక్కువ స్కోర్లకే అవుటైపోతూ ఉంటారు. ఏదీ కలిసిరాదు. ఫామ్ పూర్తిగా కోల్పోతారు. ఏం జరుగుతుందో అర్థం కాదు. అలాంటి అనుభవమే ప్రస్తుతం రాజస్థ�
బెంగళూరు: అవకాశాలను అందిపుచ్చుకోవాలని యువ ఆటగాళ్లకు టీమ్ఇండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ సూచించాడు. శుక్రవారం బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో ఈశాన్య రాష్ర్టాల ఆటగాళ్లతో ద్రవిడ్ భే
కర్తవ్యాలను సక్రమంగా నిర్వర్తించాలని ప్రయత్నించినా.. కొంతమంది మాత్రం తాను విఫలం కావాలని కాచుకుని కూచునేవారని టీమ్ఇండియా మాజీ కోచ్ రవిశాస్త్రి వ్యాఖ్యానించాడు. ఇటీవల కోచింగ్ బాధ్యతలకు దూరమైన రవిశా�
గత టీ20 ప్రపంచకప్లో భారత జట్టు నిరాశాజనక ప్రదర్శన చేసిన సంగతి తెలిసిందే. కోహ్లీ నేతృత్వంలో చివరిసారి ఈ టోర్నీలో ఆడిన టీమిండియా.. తొలి రెండు మ్యాచుల్లో ఓటములు చవిచూసి గ్రూప్ దశలోనే వెనుతిరిగింది. ఈ క్రమంల�
భారతదేశంలో పురుషుల క్రికెట్కు దక్కినంత ప్రాధాన్యం.. మహిళా క్రికెట్కు దక్కలేదని బీసీసీఐ కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్ మాజీ చైర్మన్ వినోద్ రాయ్ తెలిపారు. ఒక ప్రముఖ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అమ్�
టీమిండియా స్టార్ ప్లేయర్ కేఎల్ రాహుల్ ఇవాళ (సోమవారం) 30వ పడిలో అడుగుపెట్టాడు. ఈ క్రమంలో పలువురు క్రికెటర్లు అతనికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ జాబితాలో టీమిండియా బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ కూడా ఉన్నాడ
ప్రస్తుతం టీమిండియాలో కెప్టెన్సీ సమస్య తాత్కాలికంగా తీరినప్పటికీ.. భవిష్యత్తులో జట్టు పగ్గాలు ఎవరికి అందించాలనే విషయంపై తర్జనభర్జనలు కొనసాగుతున్నాయి. కోహ్లీ నుంచి అన్ని ఫార్మాట్ల కెప్టెన్సీని తీసుకు
టీమిండియా స్టార్ ఓపెనర్, ఐపీఎల్ కొత్త జట్టు లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్పై మాజీ దిగ్గజం సునీల్ గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రాహుల్ దగ్గర క్రికెట్కు సంబంధించిన అన్ని షాట్లూ ఉన్నా�
భారత స్టార్ ఆటగాళ్లలో కేఎల్ రాహుల్ ఒకడు. ఒకప్పుడు నిలకడలేమితో బాధ పడిన రాహుల్.. ఆ తర్వాత వరుసగా భారీ ఇన్నింగ్సులు ఆడుతూ సత్తా చాటుతున్నాడు. ముఖ్యంగా ఐపీఎల్లో దాదాపు ప్రతి సీజన్లోనూ అద్భుతంగా రాణిస్తున�
క్రైస్ట్చర్చ్ : మహిళ వన్డే ప్రపంచ కప్లో టీమిండియా పోరాటం ముగిసింది. ఆదివారం సౌతాఫ్రికాతో ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో భారత్ 3 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఈ సారి ఎలాగైనా విశ్వవిజేతగా నిలువా�
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మహిళల ప్రపంచకప్ మ్యాచ్లో భారత జట్టు మంచి స్కోరు సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న మిథాలీ సేనకు.. ఓపెనర్లు స్మృతి మంధాన (71), షెఫాలీ వర్మ (53) అదిరిపోయే ఆరంభం ఇచ్చారు. షెఫా�
భవిష్యత్తులో టీమిండియా కెప్టెన్ కోసం ఐపీఎల్లో వెతుకుతానని భారత మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి అన్నాడు. రోహిత్ వయసేమీ తక్కువ అవడం లేదని, కోహ్లీ కూడా అంతేనని చెప్పిన రవిశాస్త్రి.. మరో రెండు, మహా అయితే మరో మూడే�
ఐసీసీ తాజా ర్యాంకింగ్స్లో మరోసారి మన జడ్డూ టెస్టు ఆల్రౌండర్లలో నెంబర్ వన్ స్థానానికి చేరాడు. అలాగే ఆస్ట్రేలియాపై చరిత్రాత్మక ఇన్నింగ్స్ ఆడిన పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ మూడు స్థానాలు మెరుగై ఐదో ర్యాంకు �