శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో బెంగళూరు పిచ్ టీమిండియా పాలిట శాపంలా మారింది. తొలి సెషన్ నుంచే విపరీతంగా టర్న్ లభిస్తుండటంతో లంక స్పిన్నర్లు భారత్ను ముప్పుతిప్పలు పెడుతున్నారు. ఈ క్రమంలోనే రోహిత్
ప్రపంచకప్ మూడో మ్యాచ్లో వెస్టిండీస్పై భారత మహిళల జట్టు ఘన విజయం సాధించింది. వెస్టిండీస్పై 155 పరుగుల తేడాతో విజయం సాధించింది. జులన్ గోస్వామి ప్రపంచ రికార్డును తన ఖాతాలో వేసుకుంది...
బెంగళూరులో జరిగే పింక్బాల్ టెస్టు కోసం టీమిండియా రెడీ అవుతోంది. ఈ క్రమంలో శ్రీలంకతో జరిగే ఈ టెస్టులో భారత్ ఫేవరెట్ అని మాజీ ఆటగాడు సాబా కరీమ్ చెప్పాడు. శ్రీలంక బ్యాటింగ్లో అనుభవం లేదని, ఏంజెలో మాథ్యూస్�
మహిళా ప్రపంచకప్లో భారత్ తొలి ఓటమి చవిచూసింది. పాక్పై జరిగిన తొలి మ్యాచ్లో జయకేతనం ఎగరేసిన మిథాలీ సేన.. రెండో మ్యాచ్లో న్యూజిల్యాండ్తో తలపడుతున్న సంగతి తెలిసిందే. హామిల్టన్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ల
శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఆల్రౌండర్ రవీంద్ర జడేజా దుమ్ము దులిపాడు. బంతి, బ్యాటుతో అదరగొట్టి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకున్నాడు. ఈ మ్యాచ్లో జడ్డూ 175 పరుగులతో అజేయంగా నిలవడమే కాక�
టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో రవీంద్ర జడేజా స్పాట్లైట్లో నిలిచినప్పటికీ.. అశ్విన్ కూడా తను తక్కువేమీ కాదని నిరూపించాడు. బ్యా�
టీమిండియా స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా సూపర్ ఫామ్లో ఉన్నాడు. శ్రీలంకతో జరిగిన టీ20ల్లో సత్తాచాటిన జడ్డూ.. మొహాలీలో జరిగిన తొలి టెస్టులో అదరగొట్టాడు. భారత బ్యాటింగ్లో అతని ఇన్నింగ్సే హైలైట్ అనడంలో ఎల�
శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో భారత జట్టు పూర్తి ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. తొలిరోజు విహారి (58), రిషభ్ పంత్ (96), రెండో రోజు జడేజా (175 నాటౌట్), అశ్విన్ (61) రాణించడంతో భారత జట్టు 574/8 వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిం
వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్.. తన అనుభవాన్ని నిరూపించుకుంటున్నాడు. శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో రెండో వికెట్ కూల్చాడు. భారత జట్టు 574/8 స్కోరు వద్ద డిక్లేర్ చేయడంతో లంకేయులు బ్యాటింగ్కు వచ్చ�
భారత్తో జరుగుతున్న మొదటి టెస్టులో శ్రీలంక జట్టు మూడో వికెట్ కోల్పోయింది. మొదటి రెండు వికెట్లను అశ్విన్, జడేజా కూల్చగా.. తనేమీ తక్కువ కాదంటూ బుమ్రా మూడో వికెట్ కూల్చాడు. బుమ్రా కొద్దిగా షార్ట్ లెంగ్త్లో
శ్రీలంక, భారత జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టు మొదటి రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి భారత జట్టు ఆరు వికెట్లు కోల్పోయి 357 పరుగులు చేసింది. భారత ఆటగాళ్లలో ఓపెనర్లు మయాంక్ అగర్వాల్ (33), రోహిత్ శర్మ (29) తమకు ద�
టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ (96) సెంచరీకి అడుగు దూరంలో అవుటయ్యాడు. డ్రింక్స్ బ్రేక్ తర్వాత భారీ షాట్లతో విరుచుకుపడిన పంత్ సెంచరీ చేసేలా కనిపించాడు. కానీ ఇన్నింగ్స్ 90వ ఓవర్ ఐదో బంతికి లక్మల్ బౌలింగ్�
శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా బ్యాటర్లు కుదురుకోలేకపోతున్నారు. ఆరంభంలోనే మయాంక్ (33), రోహిత్(29) త్వరగా అవుటవడంతో ఇన్నింగ్స్ చక్కదిద్దాల్సిన బాధ్యత విరాట్ కోహ్లీ (45), హనుమ విహారి (58)పై పడింది. వీ
మొహాలీ : భారత్ తరఫున 100వ టెస్టులు ఆడిన ఆటగాడిగా మైలురాయిని సాధించేందుకు సిద్ధమైన మాజీ కెప్టెన్ విరాట్.. తాను ఈ ఘనత సాధిస్తానని ఎన్నడూ అనుకోలేదని.. ఇది తనకు ఎంతో ప్రత్యేకమైన సందర్భమని చెప్పుకొచ్చాడు. జూన�