టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న కెప్టెన్ రోహిత్ అనుకున్నట్లే ఆరంభంలో పిచ్ స్వింగ్కు సహకరించింది. దీంతో భారత పేసర్లు భువనేశ్వర్, బుమ్రా అద్భుతంగా బౌలింగ్ చేశారు. వీరు మంచి నియంత్రణతో బౌలింగ్ చేయడంతో లం�
రెండో టీ20లో గెలిచి శ్రీలంకతో టీ20 సిరీస్ను కైవసం చేసుకోవాలని టీమిండియా ఉవ్విళ్లూరుతోంది. అదే సమయంలో ఈ మ్యాచ్ గెలిచి సిరీస్ ఆశలు సజీవంగా ఉంచుకోవాలని లంకేయులు భావిస్తున్నారు. ఈ క్రమంలో ధర్మశాల వేదికగా రెం
భారత జట్టు సారధిగా పగ్గాలు చేపట్టిన తర్వాత రోహిత్ శర్మ వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. వరుస టీ20 సిరీసుల్లో విజయాలు నమోదు చేశాడు. న్యూజిల్యాండ్, వెస్టిండీస్తో సిరీస్ విజయాల తర్వాత.. శ్రీలంకతో జరిగిన తొల
శ్రీలంకతో జరుగుతున్న టీ20 సిరీస్కు యువ ఓపెనర్ రుతురాజ్ సింగ్ దూరమయ్యాడు. మణికట్టు గాయం కారణంగా తొలి టీ20 మ్యాచ్ ఆడలేకపోయిన రుతురాజ్.. రెండో మ్యాచ్ ఆడతాడని అంతా అనుకున్నారు. కానీ అతనికి నొప్పి తగ్గలేదు. దీ�
టీమిండియాతో భారత్లో జరిగే రెండు టెస్టుల సిరీస్ కోసం శ్రీలంక జట్టును ఆ దేశ క్రికెట్ బోర్డు ప్రకటించింది. లంక ఆటగాళ్లు టీ20 సిరీస్ కోసం ఇప్పటికే భారత్లో ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం భారత్, శ్రీలంక మద్య �
లంకతో జరిగిన తొలి టీ20లో టీమిండియా ఘనవిజయం సాధించింది. ఏకంగా 62 పరుగుల తేడాతో గెలిచింది. కానీ కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం ఒక విషయంలో అసంతృప్తిగా ఉన్నాడు. అదే ఫీల్డింగ్. ఒకప్పుడు ప్రపంచ అత్యుత్తమ ఫీల్డింగ్ జ�
IND vs SL | లఖ్నవూ వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్లో టీమిండియా దూకుడు ప్రదర్శించింది. నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. శ్రీలంక ముందు 200 పరుగుల భారీ ల�
IND vs SL | వెస్టిండీస్ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా.. ఇప్పుడు శ్రీలంకపై కూడా దూకుడు ప్రదర్శిస్తోంది. లఖ్నవూ వేదికగా జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన టీమిండియా ఆటగాళ్లు చ
అన్ని ఫార్మాట్లలో టీమిండియా సారధిగా బాధ్యతలు చేపట్టిన రోహిత్ శర్మ.. జట్టులోని ముగ్గురు సభ్యుల గురించి ఆసక్తికర కామెంట్లు చేశాడు. ఈ ముగ్గుర్నీ లీడర్లుగానే చూస్తున్నట్లు రోహిత్ చెప్పాడు. వాళ్లే కేఎల్ రాహ�
ప్రస్తుతం ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ పేసర్లలో జస్ప్రీత్ బుమ్రా ఒకడు. లాంగ్ టర్మ్లో భారత జట్టు పగ్గాలు అందుకునే అవకాశం ఉన్న వారిలో బుమ్రా పేరు కూడా ఉంది. ఇలా కెప్టెన్సీ రేసులో ఉన్న ఈ పేస్గన్.. వికెట్లు
ఈ ఏడాది టీమిండియా విపరీతమైన బిజీగా గడపనుంది. విండీస్తో టీ20, వన్డే సిరీస్ ముగించుకున్న వెంటనే శ్రీలంకతో సిరీస్కు సన్నద్ధమవుతున్న టీమిండియా.. లంకేయులతో మూడు టీ20లు, రెండు టెస్టులు ఆడనుంది. ఆ వెంటనే రెండు న�
ప్రస్తుతం భారత క్రికెట్ ప్రపంచంలో హాట్ టాపిక్ వృద్ధిమాన్ సాహా. తనను అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకోవాలని రాహుల్ ద్రావిడ్ సూచించాడంటూ ఇటీవల బాంబు పేల్చిన సాహా.. ఆ తర్వాత ఇంటర్వ్యూ ఇవ్వనందుక�
వెస్టిండీస్తో జరిగిన టీ20 సిరీస్ను టీమిండియా క్లీన్ స్వీప్ చేసింది. ఈ సిరీస్లో పలువురు ఆటగాళ్లు సత్తా చాటారు. వారిలో ముఖ్యంగా వార్తల్లో నిలిచింది సూర్యకుమార్ యాదవ్. ఈ మిడిలార్డర్ బ్యాటర్ సిరీస్లో 194.55 �
భారత మహిళల జట్టు ఓటముల పరంపర కొనసాగుతోంది. న్యూజిల్యాండ్తో జరుగుతున్న వన్డే సిరీస్లో భారత మహిళలు ప్రభావం చూపలేకపోతున్నారు. మంగళవారం జరిగిన నాలుగో వన్డేలో కూడా టీమిండియా ఘోర పరాజయం చవిచూసింది. ఐదు వన్�
ఇటీవల జరిగిన ఐపీఎల్ 2022 మెగా వేలంలో అత్యంత ఎక్కువ ధర పలికిన ఆటగాడు ఇషాన్ కిషన్. ఈ ముంబై ఇండియన్స్ ప్లేయర్ కోసం దాదాపు ఐపీఎల్ జట్లన్నీ పోటీ పడ్డాయి. అయితే అతను మాత్రం టీమిండియాలో తన స్థానం కోసం ఇంకా పోరాడుతూన