చివరి నిమిషంలో మన్దీప్ సింగ్ సూపర్ ఆటతో 2016 ఒలింపిక్స్ హాకీ విజేత అర్జెంటీనాకు టీమిండియా షాకిచ్చింది. ఎఫ్ఐహెచ్ హాకీ ప్రొ లీగ్లో భాగంగా కళింగ హాకీ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో భారత జట్టు విజయం సాధించింది
మహిళల ప్రపంచకప్లో భారత బ్యాటర్ పూజా వస్త్రాకర్ హాట్టాపిక్గా నిలిచింది. ఆస్ట్రేలియాతో శనివారం జరిగిన మ్యాచ్లో భారత్ ఓడింది. కానీ ఈ మ్యాచ్లో టీమిండియాలో మంచి పరిణామాలు కనిపించాయి. భారత బ్యాటింగ్ లై�
మహిళల ప్రపంచకప్లో ఆస్ట్రేలియా మహిళలు చరిత్ర సృష్టించారు. అత్యంత భారీ లక్ష్యాన్ని ఛేదించారు. శనివారం నాడు భారత్తో జరిగిన మ్యాచ్లో ఆస్ట్రేలియా మహిళల క్రికెట్ జట్టు ఈ ఘనత సాధించింది. ఈ విజయంతో ఆసీస్ జట్
మహిళల క్రికెట్ ప్రపంచకప్లో భారత జట్టు రెండో మ్యాచ్ ఓడింది. తొలి మ్యాచ్లో పాక్ను మట్టికరిపించిన భారత జట్టు రెండో మ్యాచ్లో న్యూజిల్యాండ్ చేతిలో ఓడింది. ఆ తర్వాత వెస్టిండీస్ను చిత్తు చేసి, నాలుగో మ్యా
Ind-W Vs Eng-W | మహిళల వన్డే ప్రపంచ కప్లో (Women's World Cup) భాగంగా డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్తో జరుగుతున్న మ్యాచ్లో టాస్ ఓడిన భారత్.. మొదట బ్యాటింగ్కు దిగింది. నాకౌట్ బెర్త్ దక్కించుకోవడమే లక్ష్యంగా బరిలోక�
శ్రీలంకతో టెస్టు సిరీస్ను క్లీన్స్వీప్ చేసిన కెప్టెన్ రోహిత్ శర్మపై మాజీ దిగ్గజం వసీం జాఫర్ ప్రశంసల వర్షం కురిపించాడు. అక్కడితో ఆగకుండా మరొక అడుగు ముందుకేసి టెస్టుల్లో కోహ్లీ కన్నా విజయవంతమైన కెప్టె
స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ రెగ్యులర్ కెప్టెన్గా ఎంపికైన తర్వాత.. అతడు పట్టిందల్లా బంగారంగా మారింది. స్వదేశంలో తిరుగులేని ప్రదర్శనతో దుమ్మురేపుతున్న టీమ్ఇండియా వరుసగా నాలుగో సిరీస్ను క్లీన్స్వ�
ఫార్మాట్తో సంబంధం లేకుండా నిలకడగా రాణిస్తున్న టీమ్ఇండియా యంగ్స్టర్ శ్రేయస్ అయ్యర్కు.. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్'అవార్డు వరించింది. వెస్టిండీస్తో వన్డే సిరీస్లో �
భారత బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొని సెంచరీ చేసిన శ్రీలంక కెప్టెన్ దిముత్ కరుణరత్నే (107) ఇన్నింగ్స్కు ముగింపు. స్టార్ పేసర్ బుమ్రా అతన్ని క్లీన్ బౌల్డ్ చేశాడు. బుమ్రా వేసిన ఫాస్ట్ డెలివరీ చాలా లైట్ మూవ్�
ఒక పక్క ఆటగాళ్లందరూ ఒకరి తర్వాత మరొకరు వరుసపెట్టి పెవిలియన్ చేరుతున్నారు. రెండంకెల స్కోరు చేయడానికి కూడా నానా తంటాలు పడుతున్నారు. ప్రత్యర్థులది కూడా అదే పరిస్థితి. అలాంటి పిచ్పై పట్టుదలతో భారత బౌలర్లక�
బెంగళూరు టెస్టులో అశ్విన్, జడేజా సత్తాచాటినా కూడా సిరాజ్ స్థానంలో జట్టులోకి వచ్చిన అక్షర్ పటేల్ పెద్దగా రాణించలేదు. లంక తొలి ఇన్నింగ్స్లో కేవలం ఒక్క వికెట్ తీసిన అక్షర్.. రెండో ఇన్నింగ్స్లో తన ఎంపిక సర�
భారత్తో జరుగుతున్న రెండో టెస్టులో శ్రీలంక ఆటగాళ్లు పట్టుదల ప్రదర్శిస్తున్నారు. కొండంత లక్ష్యాన్ని ఛేదించడం కష్టమని తెలిసినా పోరాడుతున్నారు. రెండో రోజు చివరకు 28/1 స్కోరుతో ఉన్న లంక.. మూడో రోజు ఆట ప్రారంభ�
తొలి ఇన్నింగ్స్లో అనవసర పరుగు కోసం ప్రయత్నించి వికెట్ పోగొట్టుకున్న మయాంక్ అగర్వాల్ (22).. రెండో ఇన్నింగ్స్లో కూడ నిరాశపరిచాడు. రోహిత్తో కలిసి శుభారంభం ఇచ్చినట్లే కనిపించిన మయాంక్.. ఎంబుల్డెనియా వేసిన �
టీమిండియా స్టార్ పేసర్, వైస్ కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా అదరగొట్టాడు. బెంగళూరు టెస్టులో తొలి సారి స్వదేశంలో ఐదు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. అతనికి షమీ, అశ్విన్ చెరో రెండు వికెట్లతో చక్కని సహకారం అంది�