శ్రీలంక, భారత జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టు మొదటి రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి భారత జట్టు ఆరు వికెట్లు కోల్పోయి 357 పరుగులు చేసింది. భారత ఆటగాళ్లలో ఓపెనర్లు మయాంక్ అగర్వాల్ (33), రోహిత్ శర్మ (29) తమకు ద�
టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ (96) సెంచరీకి అడుగు దూరంలో అవుటయ్యాడు. డ్రింక్స్ బ్రేక్ తర్వాత భారీ షాట్లతో విరుచుకుపడిన పంత్ సెంచరీ చేసేలా కనిపించాడు. కానీ ఇన్నింగ్స్ 90వ ఓవర్ ఐదో బంతికి లక్మల్ బౌలింగ్�
శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా బ్యాటర్లు కుదురుకోలేకపోతున్నారు. ఆరంభంలోనే మయాంక్ (33), రోహిత్(29) త్వరగా అవుటవడంతో ఇన్నింగ్స్ చక్కదిద్దాల్సిన బాధ్యత విరాట్ కోహ్లీ (45), హనుమ విహారి (58)పై పడింది. వీ
మొహాలీ : భారత్ తరఫున 100వ టెస్టులు ఆడిన ఆటగాడిగా మైలురాయిని సాధించేందుకు సిద్ధమైన మాజీ కెప్టెన్ విరాట్.. తాను ఈ ఘనత సాధిస్తానని ఎన్నడూ అనుకోలేదని.. ఇది తనకు ఎంతో ప్రత్యేకమైన సందర్భమని చెప్పుకొచ్చాడు. జూన�
భారత జట్టు షెడ్యూల్లో మరో సిరీస్ను బీసీసీఐ చేర్చింది. వరుసగా సిరీసులు ఆడుతున్న టీమిండియా ఆటగాళ్లు.. శ్రీలంకతో టెస్టుల తర్వాత టీ20 క్రికెట్ పండుగ ఐపీఎల్ ఆడనున్నారు. ఆ తర్వాత సౌతాఫ్రికాతో టీ20 సిరీస్ ఆడతార�
వన్డే ప్రపంచకప్ సన్నాహక మ్యాచ్ల్లో భారత మహిళల జట్టు అదరగొడుతున్నది. తొలి పోరులో దక్షిణాఫ్రికాపై నెగ్గిన మిథాలీరాజ్ బృందం.. మంగళవారం జరిగిన రెండో పోరులో 81 పరుగుల తేడాతో వెస్టిండీస్పై విజయం సాధించింద
శ్రీలంకతో టీ20లను క్లీన్స్వీప్ చేసిన టీమిండియా.. రెండు టెస్టుల సమరానికి సిద్ధమవుతోంది. మొహాలీ వేదికగా జరగనున్న తొలి టెస్టు భారత జట్టుకు ప్రత్యేకం. ఎందుకంటే ఇది మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి 100వ టెస్టు. అల�
ప్రస్తుతం టీమిండియా మేనేజ్మెంట్కు ఒక మంచి తలనొప్పి వచ్చింది. ఆటగాళ్లందరూ సూపర్ ఫామ్ చూపిస్తుండటంతో ఆడే 11 మందిలో ఎవరికి చోటివ్వాలనే విషయంలో జట్టు మేనేజ్మెంట్ తలలు పట్టుకుంటోంది. ఇదే విషయంపై టీమిండియ�
టీ20 ప్రపంచకప్లో దాయాది పాకిస్తాన్ చేతిలో టీమిండియా ఘోరంగా ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఆ మ్యాచ్లో ధారాళంగా పరుగులు సమర్పించుకున్న పేసర్ మహమ్మద్ షమీపై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ జరిగింది. అతని �
తాజాగా ముగిసిన శ్రీలంక టీ20 సిరీస్లో భారత యువ బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్ అదిరిపోయే ప్రదర్శన చేశాడు. మాజీ సారధి విరాట్ కోహ్లీ గైర్హాజరీలో మూడో స్థానంలో బ్యాటింగ్ చేసిన అతను.. లంకతో జరిగిన మూడు టీ20ల్లో అర్ధసెం
టీమిండియా యువ ఓపెనర్ ఇషాన్ కిషన్.. తల గాయంతో ఆస్పత్రి పాలయ్యాడా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. శ్రీలంకతో మూడు టీ20ల సిరీస్లో భాగంగా శనివారం రెండో టీ20 జరిగింది. ఈ మ్యాచ్లో బ్యాటింగ్ చేస్తున్న సమయంలో �