ప్రస్తుతం భారత క్రికెట్ ప్రపంచంలో హాట్ టాపిక్ వృద్ధిమాన్ సాహా. తనను అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకోవాలని రాహుల్ ద్రావిడ్ సూచించాడంటూ ఇటీవల బాంబు పేల్చిన సాహా.. ఆ తర్వాత ఇంటర్వ్యూ ఇవ్వనందుక�
వెస్టిండీస్తో జరిగిన టీ20 సిరీస్ను టీమిండియా క్లీన్ స్వీప్ చేసింది. ఈ సిరీస్లో పలువురు ఆటగాళ్లు సత్తా చాటారు. వారిలో ముఖ్యంగా వార్తల్లో నిలిచింది సూర్యకుమార్ యాదవ్. ఈ మిడిలార్డర్ బ్యాటర్ సిరీస్లో 194.55 �
భారత మహిళల జట్టు ఓటముల పరంపర కొనసాగుతోంది. న్యూజిల్యాండ్తో జరుగుతున్న వన్డే సిరీస్లో భారత మహిళలు ప్రభావం చూపలేకపోతున్నారు. మంగళవారం జరిగిన నాలుగో వన్డేలో కూడా టీమిండియా ఘోర పరాజయం చవిచూసింది. ఐదు వన్�
ఇటీవల జరిగిన ఐపీఎల్ 2022 మెగా వేలంలో అత్యంత ఎక్కువ ధర పలికిన ఆటగాడు ఇషాన్ కిషన్. ఈ ముంబై ఇండియన్స్ ప్లేయర్ కోసం దాదాపు ఐపీఎల్ జట్లన్నీ పోటీ పడ్డాయి. అయితే అతను మాత్రం టీమిండియాలో తన స్థానం కోసం ఇంకా పోరాడుతూన
IND vs SL | మరికొన్ని రోజుల్లో శ్రీలంక జట్టు భారత్లో పర్యటించనుంది. ఇక్కడ టీమిండియాతో మూడు టీ20లు, రెండు టెస్టులు ఆడనుంది. ఈ క్రమంలో భారత్తో టీ20 మ్యాచులు ఆడే లంక జట్టును శ్రీలంక క్రికెట్ బోర్డు ప్రకటించింది. మొ�
Team India | వెస్టిండీస్తో జరిగిన మూడు టీ20ల సిరీస్ను క్లీన్స్వీప్ చేసిన భారత జట్టు.. ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్లో అగ్రస్థానానికి చేరింది. ఆరు సంవత్సరాల తర్వాత టీమిండియా ఈ జాబితాలో తొలి స్థానానికి చేరింది. ఇప్పట�
Rahul Dravid | శ్రీలంకతో జరిగే టెస్టు సిరీస్లో పలువురు సీనియర్ ప్లేయర్లకు బీసీసీఐ విశ్రాంతినిచ్చింది. వారిలో వికెట్ కీపర్ బ్యాటర్ వృద్ధిమాన్ సాహా కూడా ఒకడు. అతని స్థానంలో యువ ప్లేయర్ కేఎస్ భరత్కు బీసీసీఐ అవకా�
IND vs WI | ఇప్పటికే వన్డే సిరీస్ను క్లీన్స్వీప్ చేసిన టీమిండియా.. టీ20లోనూ అదే రిపీట్ చేసింది. మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా ఆదివారం ఈడెన్ గార్డెన్స్లో జరిగిన నామమాత్రపు టీ20లో ఘన విజయం సాధించింద�